ఎన్నో ఆశలతో,కళలతో ఆనందంగా భర్తతో కలిసి హనీమూన్కు వెళ్లిన నూతన వధువు తమన్నా (25) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. సెల్ఫీ తీసుకుంటూ కాలుజారిపడి చనిపోయిందని భర్త చెబుతుండగా, మృతురాలి బంధువులు మాత్రం పలు సందేహాలను వ్యక్తం చేస్తూ ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన తమన్నా, షాదాబ్ లకు నవంబర్లో పెళ్లి జరిగింది. అయితే జనవరి నెలలో ఈ నూతన కొత్త జంట …
Read More »పవన్ ఫ్యాన్స్ దాడి చేస్తుండగా మహేష్ కత్తి గట్టిగా అరవడంతో..ఏం జరిగిందో తెలుసా
టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత ఇబ్బందులు పడి చివరకు కొన్నిరోజుల పాటు సైలెంట్గా కత్తి మహేష్ ఉండిపోయారు. తాను వేసిన ప్రశ్నలకు జనవరి 15వ తేదీలోగా పవన్ సమాధానం చెప్పాలని అంతవరకు నేనేమీ మాట్లాడనని ప్రకటించాడు కూడా. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సైలెంట్ అయిపోయారు. ఇదంతా జరుగుతుండగానే పండుగ జరుపుకునేందుకు తన స్వగ్రామంకు కత్తి మహేష్ వెళ్లారు. కత్తి మహేష్ …
Read More »దిల్ రాజుకు ఘోరంగా దెబ్బేసిన.. ఇద్దరు బడా స్టార్ హీరోలు..!
టాలీవుడ్ ప్రముఖ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఒకవైపు నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మిస్తూ.. మరోవైపు చిత్రాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తారు. అయితే తాజాగా దిల్ రాజు నట్టేట మునిగారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రాన్ని నైజాం ఏరియాలో రిలీజ్ చేసాడు దిల్ రాజు. ఆ సినిమాకు పోటీ ఎక్కువగా ఉండటంతో 22 కోట్లకు నైజాం …
Read More »వర్మ పూర్తిగా బట్టలు విప్పేసిన కథ.. మరొకరి దగ్గర లేపేశాడా.. అది పవిత్రంగా రాసుకున్న కథనా..?
మిస్టర్ జీనియస్ వివాదాస్ఫుల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి రచ్చ రంబోలాకి తెరలేపారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా రాంగోపాల్ వర్మ గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అనే అడల్ట్ స్టొరీని తెరకెక్కించాడు. ప్రముఖ పోర్న్ స్టార్ మియా మల్కోవాతో పూర్తిగా నగ్న షో చేయించాడు వర్మ. ఇటీవల కొద్ది రోజల క్రితం రిలీజ్ చేసిన పోస్టర్ సంచలనం సృష్టించగా.. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ హాట్ …
Read More »సుప్రీం కోర్టులో.. పద్మావత్ చిత్ర రగడ.. ఇక తాడో పేడో..!
బాలీవుడ్ హిస్టారికల్ కథలను చెక్కడంతో పేరుగాంచిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పద్మావత్. దీపిక పడుకొనే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నా.. వివాదాలు మాత్రం ఆగడం లేదు.. ఇప్పటికే పద్మావత్ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. అయితే ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలు తాజాగా సుప్రీ కోర్టును ఆశ్రయించారు. అసలు మ్యాటర్లోకి వెళితే.. ఎన్నో వివాదాల నడుమ పద్మావతి కాస్త …
Read More »చంద్రబాబు ఆశలు.. గల్లంతు చేయనున్న జగన్.. తేల్చేసిన విశ్లేషకులు..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ నీళ్లు జల్లడం ఖాయమనే వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ అవుతోంది. అసలు మ్యాంటర్ ఏంటంటే వైసీపీ అధినేత జగన్ పై పెట్టిన ప్రతి కేసు ప్రూవ్ అయిపోతుందని.. జగన్ త్వరలోనే జైలు వెళ్ళడం పక్కా అని చంద్రబాబు భావించారు. అంతే కాకుండా టీడీపీ బ్యాచ్ మొత్తం కూడా ఇదే విషయాన్ని పదే పదే మీడియా ద్వారా రంకెలేస్తూ అరిచారు. అయితే …
Read More »పవన్ కళ్యాణ్ని నా కాళ్ల దగ్గరికి చేర్చేది వాళ్లే.. కత్తి ఆఫ్టర్ ఫెస్టివల్ వార్నింగ్..!
పవన్ అండ్ ఫాన్స్తో జరుగుతున్న రచ్చకి సంక్రాంతి శెలవులు ప్రకటించిన కత్తి మహేష్.. మళ్ళీ పట్టాలు ఎక్కేశారు. పవన్ ఫ్యాన్స్తో ఏర్పడిన వివాదంలో తాను ఇప్పటికే ఒక మెట్టు దిగానని, మొదట పవన్ వచ్చి తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశానని, అనంతరం ఆయన ఒక ట్వీట్ చేస్తే చాలని చెప్పానని అన్నారు. తాను ఎన్నడూ పవన్ కల్యాణ్ను వ్యక్తిగతంగా తిట్టలేదని, ఆయన అభిమానులు మాత్రం తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని …
Read More »జగన్ వేంటే ఉంటానాని నా ప్రజల సాక్షిగా ,నా ఆత్మ సాక్షిగా చేబుతున్నా…వైసీపీ ఎమ్మెల్యే
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్తోనే రాజన్న రాజ్యం సాధ్యమని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కె రోజా అన్నారు. ప్రజా సమస్యలకొసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 64వ రోజు నగరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేషజనవాహినిని ఉద్దేశించి రోజా ప్రసంగించారు. ఆమె ఏమన్నారంటే.. జగన్ అన్నా నా 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో..నేను ఇద్దరికే రుణ పడి ఉన్నా …
Read More »కత్తి కదిలించాడు.. కోన కెలికేశాడు.. అసలు తెర వెనుక ఏం జరుగుతోంది..?
ప్రముఖ తెలుగు సినీ క్రిటిక్ కత్తి మహేష్.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫై అలాగే ఆయన అభిమానుల ఫై విమర్శలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎడతెగని టీవీ చర్చలకు, వాదప్రతివాదాలకు దారితీస్తూ.. ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో టాలీవుడ్ మాటల రచయిత కోన వెంకట్ రంగంలోకి దిగారు. ఈ నెల 15 వరకు వేచిచూడాలని, అప్పటివరకు ఇటు కత్తి మహేశ్.. …
Read More »చంద్రబాబు సొంత జిల్లాలో.. జనం కన్నీటి గాథలు విన్న జగన్.. సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేతన అయిన చంద్రబాబు సొంత జిల్లాలో దుమ్ము రేపుతోంది. బాబు ఇలాకాలో జగన్కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలతోనే సంక్రాంతి జరుపుకున్న జగన్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి నగరి నియోజకవర్గానికి పాదయాత్రగా చేరుకున్నారు. నగరి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్యెల్యే ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తూవుండటంతో వేలసంఖ్యలో జనం జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సభలో …
Read More »