Home / siva (page 390)

siva

2019 ఎన్నిక‌ల్లో టీడీపీ రాదు కాబ‌ట్టి…న‌రేంద్ర మోదీ వైఎస్ జ‌గ‌న్ తో దోస్తీ

2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో రిపబ్లికన్ టీవీ, ఓ స‌ర్వే నిర్వహించాయి. దీని ప్రకారం 2019లో మళ్లీ ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్‌కి, తమిళనాడులో రజనీకి ఆధిక్యం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ కూటమికి 12 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయట.. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 5 స్థానాలు తగ్గుతాయని …

Read More »

రాజకీయ నాయకులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన‌…మోహన్ బాబు

టాలీవుడ్ సినీ నటుడు అగ్ర హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రాజకీయ నాయకులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల్లో 95 శాతం మంది రాస్కెల్స్ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం పొలిటీషియన్లకు అలవాటుగా మారిందని ఆయన చెప్పారు. రాజకీయ నాయకులు మాట నిలబడి ఉంటే దేశం ఇంకా మంచి స్థితిలో ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ మోహన్ బాబు ఈ …

Read More »

బుల్లితెర బ్రేకింగ్ ట్విస్ట్‌… ర‌ష్మీనే పెళ్లి చేసుకుంటాన్న సుధీర్‌.. స్టేజ్ పైనే కిస్ ఇచ్చిన ర‌ష్మీ…!

జబర్దస్త్ యాంకర్ రష్మి, ఈ షోలో స్కిట్లు చేసే టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మీ-సుడిగాలి సుధీర్‌కు లింకుందని.. ఆతనితో డేటింగ్ చేస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఇవన్నీ రూమర్లు కాదు నిజమేన‌ని అనిపించేవిధంగా ఇద్ద‌రూ ప్ర‌వ‌ర్తిస్తుంటారు. మరో వైపు షోలో కూడా ఇతర టీమ్‌ సభ్యులు ఇద్దరి మధ్య ఏదో …

Read More »

బ్రేకింగ్ న్యూస్.. 20 మంది ఎమ్మెల్యేలపై ఈసీ వేటు !

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఇదో పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది. వీరి పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కోరింది. . ఆ 20 మంది ఎమ్మెల్యేలు లాభదాయకమైన పదవుల్లో ఉన్నారంటో ఎన్నికల సంఘం ఆరోపించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ తన రిటైర్మెంట్‌కు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమస్యకు …

Read More »

రాజేష్ నపుంసకుడు కాదు.. శోభనం రోజు రాత్రి గదిలో శైలజను ఎందుకు కొట్టాడో తెలుసా

గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్‌లో చోటు చేసుకున్న చిత్తూరు ఘ‌ట‌న‌లో రాజేష్‌, శైల‌జ ఉదంతం సంచ‌ల‌న వార్త‌గా మారిపోయిన సంగ‌తి తెలిసిందే.. అయితే శాడిస్ట్ భ‌ర్త‌కు రాజేష్‌కు చిత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వైద్య నివేదిక తర్వాత రాజేష్ తరపు న్యాయవాది చేసిన వాదనతో కొంత ఏకీభవించిన న్యాయమూర్తి, నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే రాజేష్‌కు రెండు నెలల క్రితం …

Read More »

యాంక‌ర్ ప్ర‌దీప్ కు 3 సంవ‌త్సరాలు…. నాంపల్లి కోర్టు సంఛ‌ల‌న తీర్పు

టాలీవుడ్ ప్రముఖ యాంకర్‌ ప్రదీప్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. గ‌త ఎడాది డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రదీప్‌ మోతాదుకు మించి మద్యం సేవించి ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆయన కారును సీజ్‌ చేసి కౌన్సిలింగ్‌ హాజరుకావాలని ఆదేశించారు. కొద్దిరోజుల క్రితం తండ్రితో కలిసి కౌన్సిలింగ్‌కు హాజరైన ప్రదీప్ కొర్టులో హాజరయ్యేందుకు కొంత సమయం అడిగారు. ఈరోజు ప్రదీప్ కొర్టుకు …

Read More »

కలెక్టరేట్‌ ముందు కౌలు రైతు ఆత్మహత్య..! ఇది ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వ హత్యే

ఏపీలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు ఆగ‌డం లేదు…రోజు రోజుకు పెరుగుతున్నాయి త‌ప్ప త‌గ్గ‌డం లేదు. చాల దారుణంగా టీడీపీ న్ర‌భుత్వం రైతుల గొంతు నొక్కుతుంది. తాజాగా అప్పులపాలైన ఓ కౌలు రైతు ఏకంగా కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు నగరంలోని కలెక్టరేట్ లో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుని జేబులో ఆత్మహత్యకు గల కారణాలు రాసి ఉన్న ఉత్తరం లభించింది. తాను గత …

Read More »

ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో త‌న‌ని క‌ల్సిన చిన్నారితో.. జ‌గ‌న్ చెప్పిన మాట‌లు ఇవే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. గురువారం శ్రీకాళ‌హ‌స్తిలో సాగిన జ‌గ‌న్ పాద‌య‌త్ర రేణిగుంట మండ‌లం ప‌ర‌కాల గ్రామంలో ప‌ర్యటించ‌గా.. అక్క‌డ నాలుగేళ్ళ చిన్నారి గౌత‌మి త‌న కుటుంబ స‌భ్యుల‌తో జ‌గ‌న్‌ను క‌లిసింది. గౌతమికి చిన్నప్పుడే క్యాన్సర్ ఎటాక్ అయింది. అయితే దీంతో కంటిచూపును కోల్పోయింది. గౌతమి తల్లిదండ్రులు చెన్నైలో ఆసుపత్రిలోచూపించి ఐదు లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జగన్‌ను కలిసిన …

Read More »

వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తోంది అని లేటెస్ట్ సర్వేలో వెల్లడి…కారణాలు ఇవే…!

ప్రముఖ తెలుగు టాప్ టెన్ న్యూస్ ఛానెళ్ళతో పాటుగా మరో నాలుగు ,ఐదు ఛానల్స్ మొత్తం పద్నాలుగు ఛానల్స్ ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి కన్నుసైగలో పని చేస్తాయి అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన విమర్శ .రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శించే విధంగానే ఆ న్యూస్ ఛానల్స్ వార్తలను చంద్రబాబు తప్పు చేస్తే కప్పి పెట్టి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat