వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్పం పాదయాత్ర ఈ నెల 28వ తేదీన నెల్లూరులో 1,000 కిలో మీటర్ల మైలురాయిని అధిగమిస్తున్న సందర్భంగా ‘వాక్ విత్ జగనన్న’ (జగనన్నతో నడుద్దాం) అనే కార్యక్రమం చేపట్టాలని వైసీపీ పార్టీ పిలుపు నిచ్చింది. గత ఎడాది నవంబర్ 6 నుండి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 13 జిల్లాల్లో 3,000 కిలోమీటర్లు చేస్తున్న …
Read More »పవన్ కళ్యాణ్ మూడవ భార్య ఆత్మహత్యామత్నం
సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు టీవీ ఛానెళ్లల్లో, ఫేస్బుక్లో కామెంట్లు పెడుతూ.. తీవ్రమైన పదజాలంతో పవన్పై విమర్శలు గుప్పించే కత్తి మహేష్ పూనమ్కౌర్తో పవన్ కల్యాణ్కు ఎఫైర్ ఉందని బల్లగుద్ది మరీ చెప్పారు. అంతేకాదు పూనమ్ బర్త్డ్ డే రోజు పవన్ కళ్యాణ్ బొంబాయిలో ఒక స్టార్ హోటల్లో …
Read More »2019 ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ విజయం…టీడీపీ నేతలు
ఏపీలో ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి వైసీపీ అధినేత ,ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజా సంకల్ప యాత్ర ఈ మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా చెర్లోపల్లి వద్ద ఓ రావి మొక్కను నాటారు జగన్. నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర కడప,కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా …
Read More »కర్నూలు నగరంలో చెడ్డి గ్యాంగ్..25 ఏళ్ల యువకులు
హైదరాబాద్ లో మాదాపూర్ ,మియపూర్ కుకట్ పల్లిలో చెడ్డి గ్యాంగ్ దోపిడీలకు తెగబడిన సంగతి తెలిసిందే..నిన్నటికి నిన్న కడపలో ఓ అపార్ట్ మెంట్ లోకి చొరబడి తాలం తీస్తుండగా పక్క ఇంట్లో వాళ్లు రాగనే ముల్లకొంపల్లోకి దూకి పరారుయ్యారు. తాజాగా కర్నూలు నగరంలోనూ చెడ్డి గ్యాంగ్ హల్చల్ చేసింది. న్యూ కృష్ణా నగర్, ఆదిత్యనగర్, విఠల్ నగర్లలో చోరీలకు పాల్పాడ్డారు. మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడి ఓ ఇంటికి నిప్పు …
Read More »శృంగారం రాత్రి 11గం. తర్వాతే చేయరు కదా.. పగలు కూడా చేస్తుంటారు…ఖుష్బూ
ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018లో నిర్వహించిన ‘ఉమెన్ ఇన్ పబ్లిక్ లైఫ్: ద పర్సనల్ ఈజ్ పొలిటికల్’ అనే కార్యక్రమంలో సినీ తారలు గౌతమి, ఖుష్బూ, ఈ సందర్భంగా ఇండియా టుడే ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయి పలు అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ‘ప్రైమ్ టైమ్ లో ప్రసారమయ్యే కండోమ్ యాడ్స్ ప్రసారం చేయవద్దని కేంద్రం ఆదేశించింది. దీనిపై మీ అభిప్రాయమేంటి?’ అని ఆయన అడగ్గా ‘సెక్స్’ రాత్రి …
Read More »ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ఇరుక్కోవడం ఏపీకి శనిగా మారిందంట
ఏపీలో ప్రస్తుతం టీడీపీ పాలన దారుణంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి హక్కుగా రావల్సిన వాటిని కూడా సాదించుకోవడంలో పూర్తిగా వెనుకబడి పోయారని మాజీ మంత్రి,కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య అన్నారు. టీడీపీ ప్రభుత్వం పూర్తి వైఫల్యం అని ఆయన అన్నారు. చంద్రబాబు అనుభవం దోపిడీదారులను,రేపిస్టులు, ఇతరత్రా దొంగలకు మాత్రమే ఉపయోగపడుతోందని ఆయన అన్నారు. నాలుగేళ్లపాలన పూర్తి అవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని అన్నారు. ఓటుకు …
Read More »బొంబాయి హోటల్లో పూనమ్ తో పవన్ కళ్యాణ్ ..!
కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వివాదంలోకి హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా రావడంతో ఆమెను కూడా కత్తి మహేష్ వదలలేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్.. అతని భార్యల విషయంలో పలు కామెంట్లు చేశాడు కత్తి మహేష్. పవన్ కళ్యాణ్ ను పవర్ బ్రోకర్ అని కూడా అన్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ కు.. హీరోయిన్ …
Read More »ఏపీలో తల్లితో అక్రమ సంబంధం… కుమార్తెపై అత్యాచారం
దేశంలొ ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటి వల్ల నేరాలు పెరిగిపోతున్నాయి. అంతేగాక ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. తాజాగా తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంఘటన పహడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఉత్తరప్రదేశ్కు చెందిన మహిళ(35)కు నలుగురు పిల్లలు. మధ్యప్రదేశ్కు చెందిన జయవీర్(21)తో ఆమెకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తతో సఖ్యత లేకపోవడంతో …
Read More »చలి జ్వరం.. అయినా పాదయాత్ర ఆగదన్నవైఎస్ జగన్
ఏపీలో ప్రజా సమస్యల కోసం వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజవంతంగా ముందుకు సాగుతున్నది. గత ఎడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయి నుండి పాదయాత్ర చేస్తున్నాడు. గత 66 రోజులుగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం చలిజ్వరం, తలనొప్పితో బాధ పడుతున్నట్టు వైద్యులు తెలిపారు. విపరీతమైన దుమ్ము, ధూళితో ఎలర్జీ వచ్చింది. వారం రోజులుగా తుమ్ములు, జలుబు, తలనొప్పితో బాధ పడుతున్నారు. ఈ …
Read More »పవన్ కళ్యాణ్ మోసం చేశాడనే బాధతో పూనమ్ కౌర్ ఆత్మహత్య
”పూనమ్, పవన్కు పరిచయమా? ఆ పరిచయం ఎంతవరకు? పవన్కల్యాణ్, పూనమ్ మధ్య ఏం జరిగింది?” అంటూ కత్తి చేసిన ఆరోపణలు ఎవరికీ అంతుచిక్కడం లేదు. పూనమ్కౌర్పై సీని క్రిటిక్ కత్తి మహేష్ అడిగిన ప్రశ్నలు మీద తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ”పూనమ్ ఆత్మహత్యకు యత్నించారు. ఆమె చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రహస్యంగా చికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రి ఫీజులు ఎవరు కట్టారు” అనే ప్రశ్నలు కత్తి మహేష్ వేశారు. …
Read More »