హైదారబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో కేసులు పెరిగిపోతున్నాయి. మందుబాబులు పట్టుబడుతూనే ఉన్నారు.వీరికి తోడుగా అమ్మాయిలు కూడ డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుబడుతున్నారు. తాజాగా మద్యం మత్తులో ఇద్దరు యువతులు నానా హంగామా సృష్టించారు. శనివారం రాత్రి నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ను పోలీసులు నిర్వహించారు. ఈ క్రమంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే అతిగా మద్యం …
Read More »25 విదేశీ నగరాల్లో వాక్ విత్ జగనన్న
ఈ నెల 29న నిర్వహిస్తున్న ‘‘వాక్విత్ జగనన్న’’ కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటô శ్వర్లు, అంబటి రాంబాబు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 29వ తేదీ వెయ్యి కిలోమీటర్ల మైలు రాయి దాటనున్న వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా వైసీపీ ఇతర దేశాల్లో ఉన్నఎన్ఆర్ఐలు మద్దతు ఇస్తున్నారు. మెల్ బోర్న్ లో వైసీపీ కన్వీనర్ మామిడి కౌసిక్ ఆధ్వర్యంలో …
Read More »వైఎస్ జగన్ మాట మీద నిలబడ్డాడు అని చేప్పిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇస్తే బిజెపికి మద్దతు ఇస్తామని ప్రతిపక్ష నేత జగన్ కొత్తగా అనలేదని వ్యాఖ్యానించారు.జగన్ మాట మీద నిలబడ్డారని, ప్రత్యేక హోదా కోసం ఎమ్.పిలతో రాజీనామా చేయిస్తారని ఆయన అన్నారు.రాష్ట్రపతి ,ఉప రాష్ట్రపతి ఎన్నికలలో జగన్ మద్దతు ఇచ్చారని,అప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా అని ఆయన అన్నారు.కేసుల నుంచి బయటపడడానికే జగన్ చేస్తున్న ప్రయత్నాలలో ఇదొకటి అని ఆయన అన్నారు.ప్రత్యేక …
Read More »ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని మీడియా ముందు….చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుపై . బీజేపీ తమతో కలసి నడవాలని అనుకోకపోతే ఓ నమస్కారం పెట్టి పక్కకు తప్పుకుంటామని ఈరోజు (శనివారం )మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన అన్నారు. ‘నేను మా వాళ్లను కంట్రోల్ చేస్తున్నా.. మిత్రధర్మం వల్ల ఇంతకంటే ఎక్కువ మాట్లాడను. బీజేపీ నాయకులు టీడీపీపై చేస్తున్న విమర్శలపై బీజేపీ అధిష్టానం ఆలోచించుకోవాలి’ ఆయన అన్నారు. అయితే వైసీపీ …
Read More »లైవ్ లో న్యూస్ యాంకర్ని ‘బేబీ’ అని పిలిచిన నేత… ‘నోర్మూయ్’ అంటూ
ప్రపంచ వ్యాప్తంగా పద్మావత్’ చిత్రం విడుదలైనందుకు కర్ణి సేనలు విధ్వంసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీని గురించి వివిధ న్యూస్ ఛానళ్లు వారితో చర్చలు కూడా నిర్వహించాయి. అలాగే ‘న్యూస్ ఎక్స్’ ఛానల్ కూడా కర్ణి సేన మద్దతుదారు సూరజ్పుల్ అముతో లైవ్ చర్చ నిర్వహించింది. గతంలో దీపికా పదుకునే ముక్కు కోయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సూరజ్.. ఈ లైవ్ డిబేట్లో నోరు జారి మరోసారి అభాసు పాలయ్యారు. …
Read More »పవన్ కళ్యాణ్ సభలో ఒక్కసారిగా ఊహించని ఘటనతో పోలీసులు షాక్..
టాలీవుడ్ హీరో ,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నుండి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎక్కడికెళ్లినా అభిమానులు ఆయను చూడటానికి తరలివస్తున్నారు. అనంతలో కూడా ఇదే మాదిరిగా ఫ్యాన్స్ పవన్ సభకు వచ్చారు. అయితే ఓ అభిమాని పవన్ను కలవడం కోసం చేసిన ప్రయత్నంతో అక్కడున్న వారందరు షాక్ అయ్యారు. పోలీసులను, పార్టీ నేతలను దాటుకుని ఓ అభిమాని పవన్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. పవన్ను గుండెలకు …
Read More »ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన రాజకీయం…వైసీపీ బలం
ఏపీలో అనంతపురం రాజకీయాలు తెల్సిన ఎవరిని అడిగిన చెప్తారు వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు గురించి.అనంతపురం జిల్లాలో మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో..20 రోజులకు పైగా 250 కిలో మీటర్లు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు ,స్వయంగా తెలుసుకోవడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పా యాత్ర సాగింది. 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతి నుండే జగన్ ఈ జిల్లా పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రైతు పరామర్శ యాత్రలు చేసారు. …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త..కాంగ్రెస్ నేత
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రేప్ జగన్ పాదయాత్రలో వేమిరెడ్డి పాల్గొననున్నారు. వేమిరెడ్డికి రాజ్యసభ టికెట్ ఇస్తామని వైసీపీ పెద్దల హామీ వచ్చినట్లు సమాచారం. గతంలో పారిశ్రామికవేత్త అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(వీపీఆర్) వైసీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2014 …
Read More »జగన్ సభకు ఎవరెవరు వెళ్లారో.. వారికి ఇళ్లే లేకుండా చేస్తా…చీరలు, జాకెట్లు చించి రౌడీల్లా దాడి
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. జగన్ లో పాటు నడవడానికి…సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరౌవుతున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గత బుధవారం నాయుడుపేటలో జగన్మోహన్రెడ్డి సభ జరిగింది. ఈ సభకు సూళ్లూరుపేట మున్సిపల్ పరిధిలోని మన్నారుపోలూరు ఎన్టీఆర్ గిరిజన కాలనీకి చెందిన మహిళలు వెళ్లారు. దీన్ని జీర్ణించుకోలేని ఓ స్వచ్ఛంద సేవా సంస్థ …
Read More »వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 72వ రోజు షెడ్యూల్ ఇదే..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఈ పాదయాత్రకు సంబందించిన 72వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం సంగటూరు నుంచి ఆయన శనివారం పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చిల్లమాను చెన్నైక్రాస్, గుర్రంకొండ, అర్మేనుపాడు వరకూ సాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. …
Read More »