Home / siva (page 381)

siva

వైఎస్ జగన్‌ కుమార్తెకు లండన్‌ స్కూల్‌లో ఎలా సీటు వ‌చ్చిందో తెలుసా…

ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత ,వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జగన్ .. 2014లో అతి తక్కువతేడాతో అధికారం కోల్పోయినా దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రతిపక్షనేతగా జగన్ కొనసాగుతున్నారు. అలాగే వైఎస్ జగన్ భార్య భారతి సాక్షి మీడియాకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అదే బాటలో ఇప్పుడు వారి కుమార్తెలు నడుస్తున్నారు. జగన్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. వారి పేర్లు వర్ష, హర్ష..అయితే జగన్ దంపతులు గర్వించే ఘనతను కుమార్తె సాధించిన విష‌యం …

Read More »

చెన్నైలో వాక్ విత్ జగన్ ప్రోగ్రాం సూపర్ సక్సెస్

ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఏపీ ప్ర‌తిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ నెల 29వ తేదీన జననేత వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా వైసీపీ చెన్నైలో ‘వాక్‌ విత్‌ జగన్‌ అన్నా’కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నైలో నిసిస్తున్న తెలుగు వారు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు …

Read More »

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు టీమిండియా జ‌ట్టు ఇదే

దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టీమిండియా జ‌ట్టును ని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని ఈ టీ20 జట్టుకి వైస్‌కెప్టెన్‌గా రోహిత్ శర్మని ఎంపిక చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సురేశ్ రైనా మెరుపు శతకంతో ఫామ్‌లోకి వచ్చి.. పరుగుల వరద పారించాడు. గత ఏడాదే యో-యో ఫిటెనెస్ టెస్టు‌లో కూడా ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ …

Read More »

ఛీ ఛీ వీడు తండ్రేనా…కన్న కూతురిపైనే

దేశంలో చాల దారుణంగా అమ్మాయిల‌పై లైంగిక దాడులు జ‌రుగుతున్నాయి.వావి వ‌రుస‌లు మ‌ర‌చి నీచాతి నీచంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. మ‌రి దారుణంగా కన్న కూతురుపైనే అత్యాచారం చేస్తున్నారు. ఇలాంటి ఘ‌టనే ఏపీలో జ‌రిగింది. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని కొత్తపేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహం జరిగింది. మిగతా ఇద్దరు కూతుళ్లు తల్లిదండ్రులతో కలిసి కూలీపనులకు వెళ్తున్నారు. ఏడాది క్రితం రెండవ …

Read More »

విజయవాడలో భారీ భూకుంభకోణం..బోండా ఉమా భార్య‌పై కేసు

విజయవాడలో భారీ భూకుంభకోణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతపై కేసు నమోదయింది. ఏపీలో టీడీపీ పార్టీ నాయకులు చేస్తున్న అక్ర‌మాల‌కు అత్యంత విలువైన స‌మాచారం.వివ‌రాల్లో వెళ్లితే.. స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే కుటుంబం యత్నించింది. ఆ భూమికి నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలను తయారుచేయించి, రామిరెడ్డి కోటేశ్వర్‌రావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు …

Read More »

నగల షోరూం ప్రారంభోత్సవానికి వ‌చ్చిన‌ తమన్నాపైకి బూటు విసిరిన యువకుడు

టాలీవుడ్ హీరోయిన్‌ తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. హిమాయత్‌నగర్‌లో ఆదివారం మలబార్‌ నగల దుకాణం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెపై ఓ యువకుడు తమన్నాపై బూటు విసిరాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కరీముల్లాగా గుర్తించారు.నగల షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన తమన్నాను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించడంతో అభిమానులు అసహనానికి గురయ్యారు. ఈ సందర్భంగా కరీముల్లా.. తమన్నాపైకి షూ విసిరాడు. అయితే అది ఆమెకు …

Read More »

ఏపీలోఅన్నాచెల్లెళ్లు ప్రేమించుకున్నారు..చివ‌రికి వీళ్లు సఏం చేశారో తెలుసా…

వరుసకు అన్నాచెల్లెళ్లు ప్రేమించుకున్నారు. అయితే ప్రేమించుకునేందుకు ముందు ఆ విషయం వారిద్దరి తెలియదు. తీరా పెళ్లి చేసుకుందామనుకునే సమీపంలో బంధువులంతా వరుస కారని, వరుస కుదరకుండా పెళ్లి చేయడం బాగుండదని తేగేసి చెప్పారు.చివరికి ఏం చేయాలో తోచక.. కలిసి బతకలేక, విడిపోలేక ఆ ప్రేమ జంట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మండలంలోని శివపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. …

Read More »

నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌పోలియో…!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 36,55,204 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం ఆయా విభాగాలకు అవగాహన కల్పించారు. కాగా 55 లక్షల డోస్‌లు వేసేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఏర్పాట్లు చేపట్టింది. మార్చి 11న రెండోవిడత పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణాల్లో ఉన్ వారికోసం 737 ట్రాన్సిట్ కేంద్రాల ద్వారా …

Read More »

మీకు తెలుసా… సూర్యుడిని కనిపెట్టింది చంద్రబాబే నంట‌

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు డావోస్ గురించి చెప్పిన మాటలపై వైసీపీ నాయ‌కులు ఎద్దేవ చేశారు.చంద్రబాబు మాటలు వింటుంటే సూర్యుడిని ఎప్పుడూ చూడనట్లు దావోస్‌లో సూర్యుడిని కనుగొని వచ్చి ఇక్కడ జనానికి చెబుతున్నట్లు ఉందని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ వ్యంగ్యంగా అన్నారు. దావోస్‌ వెళ్లి వచ్చి సూర్యుడు ప్రాధాన్యతలు చెబుతున్నారు. అనాదిగా సూర్య నమస్కారం చేయడం మన సాంప్రదాయం. అది మన సనాతన ధర్మం. అలాంటిది చంద్రబాబు …

Read More »

శృంగారతార షకీలా ‘శీలవతి’ కొత్త చిత్రం

శృంగారతార షకీలా ‘శీలవతి’ అనే కొత్త చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ను విడుద‌ల చేశారు ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకోవడంతో రిపబ్లిక్‌ డే సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం నాడు ‘శీలవతి’ మూవీ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిరాం దాసరి మాట్లాడుతూ.. ”మా హీరోయిన్‌ షకీలాకు ఇది 250వ చిత్రం. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat