ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తల్లి అయిన వై ఎస్ విజయమ్మ ప్రజల్లో రాజశేఖర్ రెడ్డి మీద అంత అభిమానం ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కూడా గుర్తించలేకపోయిందన్నారు. ఓదార్పు యాత్ర కోసం అనుమతి ఇవ్వాలంటూ తాము సోనియా గాంధీని కలిస్తే… రాష్ట్రమంతా ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదని ఆమె చెప్పారన్నారు. ఒక విగ్రహం పెట్టి.. అందరినీ …
Read More »సినీ నటుడు సామ్రాట్ రెడ్డి అరెస్ట్..కేసు పెట్టింది భార్యనే….కారణం
టాలీవుడ్ లో ఈ మద్య నటులు మీద కేసులు పెరిగిపోతున్నాయి. నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా భార్యను వేధిస్తున్నా…వర్థమాన సినీ నటుడు సామ్రాట్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. భార్యను వేధిస్తున్నాడంటూ ఇప్పటికే 498/A కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. రెండేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. ఏడాదిపాటు సవ్యంగా సాగిన వీరి కాపురంలో..గత కొంత కాలంగా సామ్రాట్ రెడ్డి – అతని భార్య స్వాతిరెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి. …
Read More »వైసీపీలో చేరిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..
ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 74వ రోజు సోమవారం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం వద్ద వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ అరుదైన ఘట్టం చిరకాలం గుర్తుండేలా అభిమానులు అక్కడ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప స్తూపాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది …
Read More »అండర్ 19 వరల్డ్ కప్ : పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లోకి యువభారత్ అడుగుపెట్టింది. న్యూజిలాండ్లోని క్రెస్ట్ చర్చ్ వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత కుర్రోళ్ళు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తు చేశారు. భారత యువ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ కుర్రోళ్లు పెవిలియన్కు వరుసగా క్యూ కట్టారు. పాక్తో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఏకంగా 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ …
Read More »మియా మాల్కోవా కూర్చున్న పోజు.. బాహుబలిలో రమ్యకృష్ణ పోజు ..‘అద్భుతమైన పోలిక అంటూ
సినిమా ఇండస్ట్రీ లో రాంగోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం.. వర్మ తీసే సినిమాలు గాని, వీడియోలు గాని ఎన్నో వివాదాలకు తెరలేపుతాయి.. అసలు తాను తీసే సినిమాలో దమ్ముకంటే వివాదంతోనే వర్మ ఎక్కువగా క్యాష్ చేసుకుంటాడని అనేవారూ లేకపోలేదు. పబ్లిసిటీ వస్తుందంటే ఎంతకయినా దిగజారి మాట్లాడగలిగిన వ్యక్తి ఆయన..మరి అలాంటి రాంగోపాల్ వర్మ తాజాగా సెన్షేషనల్ షార్ట్ ఫిల్మ్ గాడ్ సెక్స్ ట్రూత్ అనేది యూత్లో విపరీతమైన పబ్లిసిటీ …
Read More »ఎమ్మెల్యే రోజాతో ఏం తీస్తావురా.. లుచ్ఛా నా-కొ*.. లం*కొ*.. ఆమెను టచ్ చేస్తే.. తాటరేగిపోద్దిరో…!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఎమ్మెల్యే రోజ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఫిదా మూవీ ఫేం గాయత్రి గుప్తా.. ఈ ముగ్గురి పై డైరెక్టర్ అజయ్ కౌండిన్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్హెచ్47 బూత్ బంగ్లా మూవీ ఆడియో ఫంక్షన్లో భాగంగా మాట్లాడిన కౌండిన్య పవన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ.. పిధా భామ గాయత్రీ గుప్త అసలు అడో లేక మగో అర్ధం కావడం …
Read More »వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 75వ రోజు షెడ్యూల్ ఇదే
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మూడువేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన సోమవారం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఈ సందర్భంగా భారీగా వైసీపీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు ,గ్రామస్థులు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సైదాపురంలో స్తూపన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆశేశ …
Read More »పవన్ ఫ్యాన్స్ ఎవరైనా మాట్లాడితే గుడ్డలిప్పదీసి గొడ్డుకారం వేసి కొడతా.. డైరెక్టర్
‘ఎన్హెచ్ 47లో బూత్ బంగ్లా’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అజయ్ కౌండిన్య తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జనసేనా అదినేత టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ పై వివాదస్పదామైన వాఖ్యలు చేశారు. టాలీవుడ్ సినిమా ఫీల్డులో 2 లక్షలకు పైగా టెక్నీషియన్స్, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద మనుషులు ఎందరో ఉన్నారు. చిత్రపురి కాలనీలో, కృష్ణా నగర్లో అవకాశాలు లేక తిండి తిప్పలు లేక చస్తున్నారు. ప్రశ్నించడానికి …
Read More »ప్రజాసంకల్పయాత్ర @1000 కిలోమీటర్లు పూర్తి…జనసంద్రమైన సైదాపురం
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన సోమవారం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద దాటారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు.కార్యకర్తలు, గ్రామస్థులు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన సైదాపురంలో పైలాన్ను ఆవిష్కరించారు. మరోపక్క వైఎస్ …
Read More »10 లక్షల కిలోమీటర్లు నడిచినా జగన్ సీఎం కాలేరు..చింతమనేని ప్రభాకర్
ఏపీలో ప్రతిపక్షనేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్రజా సమస్యల కోసం గత ఎడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయి నుండి ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ పాదయాత్రలో వైఎస్ జగన్ కు ప్రజలు బ్రహ్మరతం పడుతున్నారు. అయితే ఈ పాదయాత్రపై కొంతమంది టీడీపీ ఎమ్మెల్యే లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ..వైఎస్ జగన్ పాదయాత్ర గురించి ఎద్దెవా …
Read More »