గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీడీపీ చేస్తున్న పాలన ఎలా ఉందో దేశానికే తెలిసిందని , రాక్షస పాలన జరుగుతుందని వైసీపీ నేతలు ఏన్నో సార్లు మీడియా ముందు చెప్పారు. ఇలాంటి పాలన ఉండకూడదని జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో త్వరలో మరో సంచలనానికి తెరలేవనుంది. అతి తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోది -ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మధ్య భేటీ జరిగే …
Read More »జగన్ది పాదయాత్ర కాదు.. అది పాడు యాత్ర..అనురాధ తీవ్ర వ్యాఖ్యలు
ఏపీలో ప్రజా సమస్యలకోసం వైసీపీ అదినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయవంతంగా ఆశేశ జనాల మద్య నెల్లూరు జిల్లాలో జరుగుతున్నది. ఈనెల 29 న ప్రపంచ వ్యాప్తంగా వాక్ విత్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం ను నిర్వహించారు వైసీపీ నేతలు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం బాగా హైలేట్ అయ్యి ప్రజల్లో ఒక నమ్మకం రావడంతో తెలుగు తమ్ముళ్లు జీర్ణంచుకోలేక పోతున్నారని వైసీపీ అభిమానులు అంటున్నారు. …
Read More »కర్నూల్ జిల్లా తవ్వకాల్లో సుమారు పది అడుగుల ఓ సొరంగం…అందులో దొరికినవి ఇవే
ఏపీలోని కర్నూల్ జిల్లా శ్రీశైలం రుద్రాక్ష మఠంలో ఓ సొరంగం బయటపడింది. దేవాలయ అభివృద్ధి పనుల కోసం దేవస్థానం, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాల్లో సుమారు పది అడుగుల లోతైన సొరంగాన్ని గుర్తించారు. ఈ తవ్వకాలలో పురాతన వస్తువులు లభించాయి. అవి ఎనిమిదో శతాబ్ధానికి చెందినవిగా గుర్తించారు. వాటిల్లో పూజ, వంట సామగ్రి అధికంగా ఉన్నాయి. దీపం పెట్టుకునేందుకు వీలుగా కొన్ని వస్తువులు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఈ …
Read More »వైయస్సార్ కుటుంబం చేసిన మూడో పాదయాత్ర ..పచ్పపార్టీ గుండెల్లో ఫిరంగులు
వైయస్సార్ ఆ పేరు వింటే పేదవాడి గుండెల్లో సంతోషం ఉప్పొంగుతుంది. కళ్లలో నీరు చిందుతుంది. నమస్తే అక్కయ్యా, నమస్తే చెల్లెమ్మా అంటూ ప్రతివారినీ ఆప్యాయంగా పిలిచిన తీరు గుర్తుకొస్తుంది. రాష్ట్రం ఒక దిక్కూ, తెన్నూ లేకుండా కసాయి పాలనలో కన్నీరు పెడుతుంటే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించడానికి అడుగులు కదిపారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ప్రతి గడపలోనూ కాలు పెట్టారు. వారి కష్టాలను విన్నారు. ప్రభుత్వం తీరుతో నష్టపోతూ, …
Read More »హైదరాబాద్ లో కేసు పెట్టడానికి వచ్చిన మహిళతో ఎస్సై అక్రమ సంబందం
హైదరాబాద్ లో అక్రమ సంబందాలు విపరీతంగా పేరిగిపోతున్నాయి. ఇటివల వివాహేతర సంబంధం కారణంగా సస్పెండ్ అయిన ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జునరెడ్డి ఉదంతం మరచి పోకముందే… పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై కన్నేసిన ఎస్సై ఆమెను లోబర్చుకున్నాడు. అక్రమ సంబందం కొనసాగిస్తున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో వెలుగు చూసింది. భర్తపై కేసు పెట్టడానికి వచ్చిన మహిళతో నర్సింహులు అనే ఎస్సై మాట …
Read More »నెల్లూరులో టీచరమ్మతో యువకుడు సెక్స్ చేసి..వీడియో యూట్యూబ్లో
దేశంలో లైంగిక వేదింపులు ,రేప్ లు, అక్రమ సంబందాలు విపరీతంగా పేరిగిపోతున్నాయి. వీటి వల్ల నేరాల సంఖ్య దారుణంగా పెరుగుతుంది. ఇందులో ఉద్యోగస్తులు కూడ ఉండడం మరి దారుణం. తాజాగా ఓ యువకుడితో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచరమ్మ రాసలీలల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ రాసలీలల వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడులో ఓసూరులో సంచలనం సృష్టించింది. see also..బాహుబలి పోస్టర్ని బీట్ చేసేలా …
Read More »హైదరాబాద్ లో దారుణం..ఎనిమిది నెలల గర్భిణిని..ముక్కులు,ముక్కలుగా నరికి సంచుల్లో
హైదరాబాద్ లో దారుణం జరిగింది. నగరంలో నేరాల సంఖ్య పెరిగిపోతున్నది. హత్యలు..దొంగతనాలు..ఎక్కువగా జరగడంతో పోలిసులు అప్రమత్తమయ్యారు. నగరంలో ఎప్పుడు..నిరంతరం రద్దీగా ఉండే ప్రధాన రోడ్డు ..అలాంటి రోడ్డులో పోలీసులే షాక్ అయ్యో ఘటన జరిగింది. కొండాపూర్ బొటానికల్గార్డెన్ నుంచి మసీద్బండకు వెళ్లే దారిలో రోడ్డు పక్కనే రెండు సంచుల మూటలు పడి ఉన్నాయి. వాటి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని జీహెచ్ యంసీ కార్మికులు గమనించి పోలీసులకు మంగళవారం పోలీసులకు సమాచారం …
Read More »బాహుబలి పోస్టర్ని బీట్ చేసేలా ఉన్న జగన్ వదిలిన ఒకే ఒక్క పోస్టర్.. టీడీపీకి ఎక్కడో మండిపోతుందా..?
ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్ర ఓ వైపు కొనసాగుతుంటే దానికి సమాంతరంగానే వైసీపీ రాజకీయ వ్యూహాలని సైతం అమలు చేస్తోంది. తాజాగా జగన్ పాదయాత్రలో 1000 కిమీ మైలురాయిని అందుకున్నారు. వైసీపీ శ్రేణుల ఉత్సాహాన్ని కొనసాగించేలా జగన్ ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్ వెనుక వైసీపీ అధినేత భారీ వ్యూహమే కనిపిస్తోంది. గంపగుత్తగా …
Read More »వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు షాక్..2019లో మొత్తం ఓడిపోతున్నార
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ,ఇద్దరు ఎంపీలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశచూపించిన వందల కోట్లకు లొంగి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే .ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు . …
Read More »హీరో సామ్రాట్ రెడ్డి… “గే ” అంటా సంచలన వాఖ్యలు చేసిన భార్య..తండ్రి..!
టాలీవుడ్ వర్ధమాన హీరో సామ్రాట్కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన భార్య హర్షిత తండ్రి మధుసూదన్. ‘‘పెళ్లికి ముందు మాకు చాలా అబద్ధాలు చెప్పాడని సినిమాలు మానేశాడని, బిజినెస్ చేస్తున్నాడని, త్వరలో ఓ హోటల్ కూడా కట్టాలనుకుంటున్నాడని చెప్పాడు. తరువాత మారు అసలు విషయం తెలిసింది. సామ్రాట్ గే అని! నా కూతురిని ఏనాడూ సంతోషపర్చలేదు. ఆస్తుల్ని తన పేరున రాయలని కొట్టేవాడు. ఒక్కసారి తలదిండుతో హర్షితను చంపాలని …
Read More »