కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .ఈ బడ్జెట్ పై ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఆ పార్టీ అధ్యక్షుడు మొదలు నేత వరకు అందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు .తాజాగా ఆ పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ మీడియా ముందు స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో …
Read More »తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ…
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నసన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉండంతో చాలా తోందరగా భక్తులకు దర్శనం జరుగుతున్నది. .శ్రీవారి దర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, కాలిబాట దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
Read More »ఈ అమ్మాయికి ఓ కల ఉందంట…అది కూడ వైఎస్ జగన్ తో చెప్పిందంటే…
ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు శివారు నుంచి వైఎస్ జగన్ 77వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించి ..మరుపూరు వద్ద ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. see also..ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు …ఆనందంలో వైసీపీ శ్రేణులు… ఈసందర్భంగా జగనన్నను సీఎంగా చూడాలి.. త్వరలోనే నా కల నిజమవుతుందన్న నమ్మకముంది’ అంటూ తన ఆనందాన్ని …
Read More »మోదీ సర్కార్ బడ్జెట్… అజ్ఞాతంలో జనసేనాని.. ఇందుకు కదా మిమ్మల్ని అలా అనేది కళ్యాణ్జీ..!
రాజకీయాల్లోకి ప్రశ్నించడానికే వచ్చానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రశ్నలు ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో జనాలు ప్రశ్నిస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే పవన్కు ఇది మంచి అవకాశమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో బీజేపీ తరపు ప్రచారం చేపట్టిన పవన్ ప్రత్యేక హోదా అంశంలో మోడీ సర్కార్ మోసం చేసిందని ఆ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు …
Read More »చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు.. ఏం చెప్పావ్ నాయకా..?
ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాక ఏపీ మాత్రం విభజన దెబ్బకు కుదేలైపోయింది. తెలంగాణలో అయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూడా గట్టిగా ఫైట్ చేయలేకపోతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఆ పార్టీకి తెలంగాణలో పట్టుదొరకుతున్నట్టు కనిపించడం లేదు.. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం హైగేరులో దూసుకుపోతోంది. ఇక ఏపీలో మాత్రం అధికార ప్రతిపక్షం మధ్య హోరాహోరీగా కథ నడుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్సీ …
Read More »ఒకరి చేయి ఒకరు పట్టుకుని రైలు పట్టాలపై తలపెట్టిన ప్రేమ జంట
ఒకటిగా కలిసి జీవించలేమని ఆ జంటలో వచ్చిన ఆలోచనతో దారుణం జరిగిపోయింది. ఈ విషాదకర సంఘటన వజ్రపుకొత్తూరు మండలం పూండీ సమీపంలోని బెండుగేటు వద్ద గురువారం సాయంత్రం జరిగింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని తండేవలస గ్రామానికి చెందిన అమలాపురం అప్పలరాజు (24), బుడుమూరు పద్మ (18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అప్పలరాజు బెండిగేట్ సమీపంలోని నందిగాం మండలం కవిటి అగ్రహారం వద్ద ఉండే ఇటుకల బట్టీలో కూలీగా పనిచేస్తున్నారు. …
Read More »ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయిని సినిమాకు తీసుకేళ్లి థియేటర్లోనే అత్యాచారం
దేశంలో మహిళలపై రేప్ లు పెరిగిపోతున్నాయి.ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన కామాంధులు మరింత రెచ్చిపోయి దారుణంగా లైంగిక దాడులు జరుపుతున్నారు. మరి ముఖ్యంగా హైదారబాద్ నగరంలో ఈమద్య చాల ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువతిని నమ్మించి సినిమాకు తీసుకుని వెళ్లి థియేటర్లోనే అత్యాచారాం చేశాడు ఓ కామాంధుడు. వివరాలిలా ఉన్నాయి… see also..పవన్ కల్యాణ్, పార్వతీ మెల్టన్ వారం రోజులు ఒకే రూంలో..! సాక్ష్యాలతో సహా..!! తెలంగాణలోని …
Read More »రానాని వాడుకొని వదిలేసిన రకుల్… టాలీవుడ్ దిల్ ఉన్న హీరోతో పెళ్లి…!
తెలుగు సినీ వర్గీయుల్లో ఓ వార్త హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్లో స్టార్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్… అదే టాలీవుడ్ దిల్లున్న హీరో నితిన్ రెడ్డి భార్య కాబోతోందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే దిల్ రాజు మరో మల్లీస్టారర్ సినిమాకు పచ్చజెండా ఊపారు. హీరోలు నితిన్, శర్వానంద్ తో సినిమా తీస్తున్నారు. గబ్బర్ సింగ్, డీజే సినిమాలు తీసిన దర్శకుడు …
Read More »కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..ఏమాన్నారో తెలుసా
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావనే లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెనుకడుగు వేశారని ఆయన చెప్పారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండా… అది లాభదాయకం కాదంటూ తప్పించుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆసక్తి ప్రదర్శించకపోవడం …
Read More »సర్వే రిపోర్ట్ లీక్ అవడంతో… లగడపాటి వర్సెస్ చంద్రబాబు.. మూడురోజుల్లో తెడ్డు తిరగబడింది..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ సర్వేల్లో బాగా పేరుగాంచిన సీనియర్ నేత లగపాటి రాజగోపాల్ నేరుగా అమరావతికి వచ్చి.. బాబును కలిసి దాదాపు అరగంటకు పైగా చర్చలు నిర్వహించి వెళ్లారు. బాబుతో లగడపాటి ఇటీవల కాలంలో రెండుమూడు సార్లు భేటీ అయ్యారు. అయితే, ఆ చర్చలేవీ రాజకీయాలకు సంబంధించినవి కావని రాజగోపాల్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎప్పటికప్పుడు ఏపీ …
Read More »