దేశంలో మహిళలపై లైంగిక దాడులు ఎక్కువైపోతున్నాయి.మరి ముఖ్యంగా జంట నగరాల్లో దారుణంగా జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో రిపేరు పేరుతో ఇంటికొచ్చిన ఓ మెకానిక్ గృహిణిపై మత్తుమందు చల్లి సెల్ఫోన్లో నగ్న చిత్రాలు సేకరించి… తరువాత ఆమెను బెదిరించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సీఐ బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రగతినగర్కు చెందిన ఓ గృహిణి వాషింగ్ మిషిన్ ఐదు నెలల క్రితం మరమ్మతుకు వచ్చింది. ఆమె ఇంటర్ …
Read More »టీమ్ ఇండియా జూనియర్స్ దెబ్బ.. ఆసీస్ జూనియర్స్ అబ్బా.. వరల్డ్ కప్ను మరోసారి ముద్దాడిన భారత్..!
టీమ్ ఇండియా జూనియర్స్ దుమ్మురేపడంతో భారత్ మరోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఉత్కంఠమైన ఫైనల్లో ఉత్తమమైన ఆల్రౌండర్ ప్రదర్శనతో జూనియర్ కంగారూలను పరిగెత్తించి మరీ వరల్డ్ కప్ను సొంతం చేసుకున్నారు.న్యూజిలాండ్లోని ఓవల్ బే వేదికగా జరిగిన ఫైనల్లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. తద్వారా అత్యధికంగా నాలుగుసార్లు వరల్డ్ కప్ను సొంతం చేసుకున్న జట్టుగా రికార్డ్ నెలకొల్పింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ …
Read More »లగడపాటి సర్వేలో డోన్ వైసీపీ ఎమ్మెల్యేగా బుగ్గన రాజేంద్రనాథ్ 2019లో ఘన విజయం
సర్వేల రారాజుగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేశారు.ఆ సర్వే ఫలితాలు చూస్తే టీడీపీ అధినేత,ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా వున్నాయి.అయితే ఇప్పటికే రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సర్వేలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపడుతుందనే విషయం తెలిసిందే..ఇక కర్నూల్ జిల్లా వారిగ చూస్తే డోన్ నియోజక …
Read More »పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన..టీజీ వెంకటేశ్
ఏపీలో కర్నూల్ టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు…గతంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడిన టిజి వెంకటేష్ మరోసారి పవన్ గురించి తనదైన శైలిలో మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఎంపీల రాజీనామాలు చేయాలంటూ గతంలో చేసిన వ్యాఖ్యల గురించి టిజి వెంకటేష్ ను ప్రశ్నించగా ఆయన పవన్ వ్యాఖ్యలను …
Read More »వైఎస్ జగన్ 78వరోజు ప్రజాసంకల్పయాత్రన ప్రారంభం
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, మరుపూరు శివారు నుంచి వైఎస్ జగన్ 78వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి మట్టెంపాడు, మోపూరు క్రాస్, మొగళ్లపాలెం మీదగా సౌత్ మోపూరు వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. మొగుళ్లపాలెంలో పార్టీ పతాకావిష్కరణ చేయనున్నారు. సౌత్ మోపూరులో బహిరంగ సభలో వైఎస్ జగన్ …
Read More »అండర్ 19 వరల్డ్ కప్ భారత్ లక్ష్యం..వర్షం అంతరాయం
భారత క్రికెట్ అభిమానులకు పండగే..పండుగ..ఒక పక్క సినీయర్ ఆటగాళ్లు ఆట….మరోపక్క భారత అండర్ 19 ఆటగాళ్ల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది….అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ముందు 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 47.2 ఓవర్లలో 216 పరుగులుకు ఆసీస్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో పొరెల్, శివ సింగ్, నగర్ కోటి, అనుకూల్ రాయ్ తలా రెండు వికెట్లు తీయగా.. …
Read More »వీల్ల ముఖం లోని సంతోషం ఎందుకో చెప్పాగలరా….! సోషల్ మీడియాలో హల్ చల్
వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు శివారు నుంచి వైఎస్ జగన్ 77వరోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించి ప్రజల నడుమ..ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలుకరిస్తు ముందుకు సాగాడు. అక్కడ .. దీంతో ప్రజలు అక్కడ బస్సులు..లారీలు..జీపులు ఆపి జగన్ తో పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగానే …
Read More »లగపాటి సర్వే జోష్.. పీకే మాస్టర్ మైండ్.. వైసీపీలోకి అక్కినేని నాగార్జున..?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ నేపధ్యంలో సర్వే రిజల్ట్లు కూడా వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ అనుకూల మీడియా రిలీజ్ చేసిన సర్వేలో వైసీపీ దూసుకుపోగా.. తాజాగా లగడపాటి సర్వేలో కూడా వైసీపీ.. అధికార టీడీపీని మట్టి కరిపించింది. ఏపీలో టీడీపీ పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగిపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలు …
Read More »2019 సార్వత్రిక ఎన్నికలు.. ఈసారి గట్టిగా కొడుతున్నాం.. ఖచ్ఛితంగా కొట్టేస్తున్నాం..!
2014 ఎన్నికల్లో జస్ట్ చిన్న మార్జిన్తో అధికారం కోల్పోయిన వైసీపీ, 2019 ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకునేలా కన్పిస్తోంది. టీడీపీ జరిపిస్తున్న సర్వేలు, వైసీపీ ఇంటర్నల్ సర్వేలు, సాధారణ సర్వేలూ అన్నీ వైసీపీకి అనుకూలంగానే తీర్పులిస్తున్నాయి. ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన ఓ సర్వే ప్రకారం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 15కి పైగా పార్లమెంటు సీట్లు దక్కుతాయని తేలింది. దానికి కొనసాగింపుగా ఈ మధ్య వచ్చిన సర్వేలన్నీ …
Read More »రాష్ట్రంలో, దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ పప్పు అని ప్రూవ్ చేసుకున్న లోకేష్.. వాయించేస్తున్నారు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి అయిన లోకేష్ బాబు విదేశాల్లో తాజాగా చేసిన ఘనకార్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. నారా వారి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంది. ఏమి చేయకపోయినా మొత్తం తామే చేశామని డబ్బాలు కొట్టడంలో నారా వారిని మించిన వారే లేరనేది జగనమెరిగిన సత్యం. చంద్రబాబు తనకు తాను ప్రపంచ మేధావిలా కీర్తించుకుంటారు. తాను లేకపోతే హైదరాబాద్ లేదు.. సెల్ఫోన్ లేదు,.. …
Read More »