Home / siva (page 372)

siva

అమెరికాలోనూ టీడీపీ అధికారంలోకి వస్తుంది… నారా లోకేశ్‌

ఏపీ ముఖ్యమంత్రి 2014 లో అమలు కాని హామీలు ఇచ్చి అదికారంలోకి వచ్చారు అని వైసీపీ నాయకులు అంటుంటే… ఆయన కొడుకు మాత్రం ఈ సారి ఏపీలో కాదు అమెరికాలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనిపిస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్‌ న్యూజెర్సీలో జరిగిన ఎన్నారై టీడీపీ సమావేశంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఈ వాఖ్యలు చేశారు . కార్యకర్తల సమావేశంలో లోకేశ్‌ మాట్లాడుతూ ‘మీ …

Read More »

జ‌గ‌న్‌ని క‌లిసిన గౌత‌మ్ రెడ్డి.. వెంట‌నే వంగవీటికి ఫోన్ చేసిన జ‌గ‌న్..!

విజ‌య‌వాడ‌ నేతల్లో సయోధ్యను వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి కుదిర్చారు. గత కొంతకాలంగా వంగవీటి రాధ పార్టీని వీడుతున్నట్లుప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో రాధా వెనక్కు తగ్గారు. అయితే ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గౌతంరెడ్డి జగన్ పాదయాత్రలో కలవడంతో మళ్లీరాధాలో అసంతృప్తి బయలుదేరిందంటున్నారు. జగన్ పాదయాత్ర వద్దకు వెళ్లి గౌతమ్ రెడ్డి కలిసిన ఫొటోలో సోషల్ …

Read More »

టీడీపీ ముఖ్యమైన‌ నాయ‌కుడ్ని.. అడ్డంగా బుక్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే..!

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డికి హైదరాబాద్‌ నాంపల్లి ఎరమంజిలి కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసినట్లు తెలిసింది. వైసీపీ నాయకురాలు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా పై గతంలో ఆనం వివేకానందరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన కొత్తలో ఆనం వివేకానందరెడ్డి వైసీపీ నేత‌ల పై తెగ విరుచుకుపడేవారు. ఆ క్రమంలో రోజాను టార్గెట్ చేసుకుని ఆనం వివేకానందరెడ్డి అనుచితంగా …

Read More »

జ‌గ‌న్‌కి ఫోన్ చేసిన ఎమ్మెల్యే ముస్త‌ఫా.. అలాంటి రోజే వ‌స్తే.. రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతా.. ఇప్పుడు మ‌ళ్ళీ రాసుకోండ‌హే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాద‌యాత్ర చేస్తుంటే.. వైసీపీ ఎమ్మెల్యే ముస్త‌ఫా గుంటూరులో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును క‌ల‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో టీడీపీ అనుకూల మీడియాలు ఎడా పెడా త‌మ బుర్ర‌త‌క్కువ బుర్ర‌ల‌కు ప‌ని చెప్పి టీడీపీలోకి జంప్ అవ‌నున్న‌ వైసీపీ ఎమ్మెల్యే అంటూ ప‌చ్చా రాతలు రాసి సోష‌ల్ మీడియాలో వ‌దిలారు. అయితే అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. గుంటూరులో …

Read More »

చంద్ర‌బాబును క‌లిసిన.. వైసీపీ ఎమ్మెల్యే.. రాసుకోండ‌హే..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా కలిశారు. గుంటూరులోని ఒమేగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబును ముస్తాఫా హెలిఫ్యాడ్ వద్ద కలుసుకున్నారు. చంద్ర‌బాబుతో కొద్దిసేపు ముస్త‌ఫా భేటీ అయ్యారు. ఇక‌ ముస్తఫాను చంద్రబాబు వద్దకు ఎంపీ రాయపాటి సాంబశివరావు తీసుకెళ్ళడం…బాబుతో ఏకాంతంగా కొద్ద‌సేపు ముస్త‌ఫా మాట్లాడంతో ఎల్లో మీడియా అప్పుడే టీడీపీలోకి ముస్త‌ఫా అంటూ ప్ర‌చారం మొద‌లు పెట్టేసింది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. …

Read More »

యాంక‌ర్ సుమ‌- రాజీవ్ క‌న‌కాల కుటుంబంలో విషాదం.. ఇండ‌స్ట్రీ మొత్తం అక్క‌డే..!

టాలీవుడ్‌ నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవి (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. స్వతహాగా డ్యాన్సర్ అయిన లక్ష్మీదేవి తమ నటన శిక్షణాలయంలో ఎంతో మందికి డ్యాన్స్ లో మెళకువలను నేర్చించేవారు.. భర్త దేవదాస్ కనకాలతో కలిసి లక్ష్మీదేవి తమ నట శిక్షణాలయంలో వందల మంది నటులను తీర్చిదిద్దారు.ఇక దేవదాస్, లక్ష్మీదేవి కనకాల …

Read More »

చంద్ర‌బాబు అనుకున్న‌ది ఒక్క‌టి.. అయిన‌ది ఒక్క‌టి.. వైసీపీలోకి టీడీపీ నుండే భారీ వ‌ల‌స‌లు..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఎవ‌రు తీసుకున్న గోతిలో వారే ప‌డ‌తారు అనే సామెత వినే ఉంటారు క‌దా.. ఇప్పుడు చంద్ర‌బాబు విష‌యంలో అదే నిజ‌మ‌య్యేలా ఉంది. ఏపీలో గ‌త‌సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప‌తేడాతో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ.. అత్యాస‌తో.. బాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్స్ పేరుతో వైసీపీ ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల్లా కొనుగోలు చేసింది. ఇదంతా చంద్ర‌బాబు మాస్ట‌ర్ మైండ్ అని తెలుగు త‌మ్ముళ్లు సంక‌లు గుద్దుకున్నారు. …

Read More »

పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం… పెళ్లి కొడుకు మర్మాంగాన్నికోసి తమతోపాటే తీసుకొని పరారు

ఎవరికైనా పెళ్లి అంటే ఆ ఆనందమే వేరు.. జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లి గురించి వరుడు..వధువులు ఎన్నో కలలు కంటారు.. కానీ కొన్ని సందర్భాల్లో జరగరాని పనులు జరుగుతాయి…. అవి ఎలా ఉంటాయి అంటే జీవితంలో చాల ఇబ్బంది పడేలాగ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఓ కుర్రాడికి ఎదురైంది. పెళ్లి చేసుకొని ఆనందంగా సంసారం చేద్దామనుకున్న ఓ యువకుడికి తీవ్ర నిరాశే ఎదురైంది. నాలుగు రోజుల్లో పెళ్లి కావాల్సిన ఓ …

Read More »

జగన్.. జ‌గ‌న్.. జ‌గ‌న్‌.. ఏంటీ ఈ హామీలు.. వాళ్లు బిత్త‌రపోతున్నారు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పాదయాత్ర‌ని నెల్లూరు జిల్లాలో దుమ్మురేపుతున్నారు. శుక్ర‌వారం కోర్టుకు హాజ‌రు కావ‌డం కోసం త‌న పాద‌యాత్ర‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన జ‌గ‌న్ శ‌నివారం య‌ధావిధిగా ప్రారంభించారు. ఇక 78వ రోజుకు చేరుకున్న జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా రైతుల కోసం మ‌రో సంచ‌ల‌న హామీ ఇచ్చారు జ‌గ‌న్‌. ఇప్పటికే తను ప్రకటించిన నవరత్నాల హామీలతో పాటు.. మరిన్ని అంశాలను పాదయాత్రతో జనంలోకి తీసుకెళ్తున్న జగన్ …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్రలో… రైతులకు మరో కొత్త హామీ

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో ఆశేశ జనాల మద్య విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం సర్వేపల్లి నియోజకవర్గం, మరుపూరు శివారు నుంచి వైఎస్‌ జగన్‌ 78వరోజు ప్రజాసంకల్పయాత్ర కొన సాగుతంది. ఈపాదయాత్రలో బాగంగా కొత్త హామీని ఇస్తున్నారు. ఇప్పటికే తను ప్రకటించిన నవరత్నాల హామీలతో పాటు.. మరిన్ని అంశాలను పాదయాత్రతో జనంలోకి తీసుకెళ్తున్న జగన్. తాజాగా మన పార్టీ అధికారంలోకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat