ఏపీలో ఈ మద్య అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. వీటి వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి…రోడ్డునా పడుతున్నాయి. తాజాగా వావి వరుసలు మరిచి అక్రమ సంబంధం పెట్టుకుని చివరకు బలవన్మరణం పాలయ్యారు. లక్ష్మిదేవి అనే మహిళ వరుసకు చిన్నాన్న అయిన కడప శ్రీనివాసులుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరికీ వివాహాలు అయి పిల్లలు కూడా ఉన్నారు. నెల్లూరుకు చెందిన లక్ష్మీదేవి (30)కి 13 ఏళ్ల క్రితం కొత్త సింగనమల …
Read More »నేను చేయని తప్పుకు నిందలు వేయడం…క్షమాపణలు తెలిపిన యాంకర్ అనసూయ…!
సెల్ఫీ అడిగినందుకు దుర్భాషలాడుతూ.. తన కుమారుడి ఫోన్ పగలగొట్టిందని ఓ మహిళ స్టార్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ట్విటర్ వేదికగా అనసూయ స్పందించారు. ఆ మహిళ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు. ‘ ఇది పూర్తిగా తప్పు. ఆ మహిళ అబద్ధాల్ని ప్రచారం చేస్తోంది. మా అమ్మను చూడటానికి తార్నాకకు వెళ్లా. నేను బయటికి …
Read More »పండంటి బిడ్డకు జన్మనిచ్చిన…అబ్బాయి
అమెరికాలో థామస్ బేటై అనే ఆయన పండంటి బిడ్డకు జన్మనిచ్చాడు. అందుకే ఈయనే దేశంలో మొట్టమొదటి సారిగా లింగమార్పిడి తో తల్లిగా రూపాంతరం చెంది రికార్డుకెక్కాడు. దీని వెనుక విషాదం ఉంది. తాను 12సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి కొడుకును దగ్గరికి తీసుకోవడంలేదనే బాధతో అతని తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీంతో అతను ఆమెగా రూపాంతరం చెందాలని నిర్ణయించుకున్నాడు. అంతే 1990సం.లో అతని వయసు (20) హార్మోన్ థెరఫీ, …
Read More »విద్యార్థిని గుడిలోపలికి వెళ్లగానే… ఇద్దరు స్నేహితులకు సైగ చేసి..అందరు కలసి అత్యాచారం
దేశంలో ఎక్కడ బడితే అక్కడ మహిళలపై అత్యంత దారుణంగా లైంగిక దాడులు జరుగుతున్నాయి. వావి వరుసలు మరచి కామంతో కళ్ళు మూసుకునిపోయి బడి, గుడి అనే తేడాలేకుండా ఓ విద్యార్థినిపై శివాలయంలోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు సమీపంలోని ధామ్నోద్ పోలీస్ స్టేషన్ పధిలో ఓ శివాలయం నిర్మాణంలో ఉంది. పాట్లవాద్ గ్రామానికి చెందిన తన స్నేహితుడిని కలిసేందుకు వచ్చింది. అయితే, …
Read More »ఈ మహిళ మాటకు 22 మంది ఫిరాయింప్ ఎమ్మెల్యేలు.. ఇక ఎమ్మెల్యే ఫిరాయించకుండ చేసిందా…!
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే 1000 కిలోమీటర్ల పైచిలుకు మార్క్ను దాటింది. అయితే, జగన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో.. తాము సైతం అంటూ మహిళలు, యువత, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా అధిక సంఖ్యలో …
Read More »ఓ బాలుడు రోడ్డు పక్కన యాంకర్ అనసూయ కనిపించగానే..ఏం చేశాడో తెలుసా..!
జబ్బర్ దస్త్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనసూయ తన కుమారుడి ఫోన్ పగలగొట్టిందని, దుర్భాషలాడిందని బాధిత బాలుడి తల్లి ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనసూయపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. జబర్ధస్త్ యాంకర్ అనసూయ నగరంలోని తార్నాక ప్రాంతానికి వెళ్లారు. తన తల్లితో కలిసి అటువెపుగా వెళుతున్న ఓ బాలుడు …
Read More »ఏపీకి బడ్జెట్… చంద్రబాబు తిరిగిన ఖర్చులకైనా వచ్చిందా… జేసీ దివాకర్ రెడ్డి
ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏపీ ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైయ్యింది. అసలు ఎటువంటి న్యాయం చేయ్యలేదు.. విశాఖ రైల్వే జోన్ ..కడప స్టీల్ ప్లాంట్ ..ప్రత్యేక హోదా ఇలా ఎన్నో సమస్యలను బడ్జెట్ లో ప్రవేశ పెట్టలేదు. దీంతో ఏపీలో నిరసనలు ,దర్నాలు, బంద్ లు జరుగుతున్నాయి. అంతేగాక ఈనెల 8న ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. అయితే కేంద్రంలో భాగస్వామిగా ఉంటూ కూడా అదికార టీడీపీ …
Read More »హైదారబాద్ లో మరో పోలీసు అక్రమ సంబంధం…!
ఈ మద్య అక్రమ సంబంధాలు వీపరితంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వాటిని అరికట్టవలసిన వారు…అపాల్సిన వారు, న్యాయం చేయ్యవల్సిన వారు పోలీసులు..కానీ వీరే అత్యదికంగా అక్రమ సంబంధాలు పెట్టుకోని అడ్డంగా దొరుకుతున్నారు. ఇటీవల ఓటుకు నోటు కేసు డీల్ చేసిన ఎఎస్పీ..సీఐ అక్రమ సంబంధం బట్టబయలు అయిన సంగతి తెలిసిందే.. తాజాగా ఓ కానిస్టేబుల్ అక్రమ సంబంధం ఆరోపణలతోఆత్మహత్యకు పాల్పడ్డాడు. మౌలాలికి చెందిన కానిస్టేబుల్ సందీప్ కుమార్(28) మొఘల్పురా పోలీసు స్టేషన్లో …
Read More »దేశ చరిత్రలో అత్యంత అన్యాయమైన రాజకీయా నాయకుడు చంద్రబాబు
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జన ప్రభజనం మద్య కొనసాగుతుంది. ఇందులో భాగంగా 80వ రోజు సోమవారం కోవూరు శాసనసభా నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డి పాళెంలో జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు..ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అసలు టీడీపీ నేతలు చేస్తున్నది రాక్షస పాలన అని ద్వజమెత్తరు.అంతేగాక …
Read More »35 వేలకోట్లు ఎక్కడ.. చంద్రబాబు ఆస్తి మొత్తం ఎంతో బయట పెట్టిన ప్రముఖ నేత..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసలు మ్యాటర్ ఏంటంటే… కిరాణ కొట్టోడు- కిరాణా కొట్టోడు కొట్టుకుంటే చింతపండు రేటు బయట పడినట్టు.. ఒకప్పుడు ఎంతో సాన్నిహిత్యంగా ఉండే ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు. అయితే ఈ వరుసలో రెండు పార్టీలకి చెందిన కార్యకర్తలు గత నాలుగు సంవత్సరముల నుంచి …
Read More »