తెలుగులో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వరుస అవకాశాలు దక్కించున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని ఫ్లాఫులను ఎదుర్కొంది ఇండస్ట్రీలో ఆమె ఇంత స్ట్రాంగ్గా పాతుకుపోవడానికి కారణం కేవలం నటన మాత్రమే కాదు, ఏ మాత్రం మొహమాట పడకుండా సెక్సీగా అందాలు ఆరబోసే తెగింపు కూడా ఉండటం. కాస్త గ్లామర్ డోస్ ఎక్కువ కావాలని దర్శకులు కోరితే వెంటనే …
Read More »తొలిరాత్రి కోసం గదిలోకి పంపారు…ఉదయాన్నేనా భార్యను నా తమ్ముడితో పెళ్లి చేయ్యండి..ఎందుకు
పెళ్లి చేసుకుని 24గంటలు కూడా కాలేదు. ఇంతలో పెళ్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు . తన అక్క కుమార్తెతోఈనెల 5న( సోమవారం ) వివాహం చేసుకున్న మునిరాజు (30) అనే వ్యక్తి, మంగళవారం వేకువ జామున బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లా కేంద్రం చిక్కబళ్లాపుర సమీపంలోని సూలికుంటె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిక్కబళ్లాపురలోని గురురాజ కల్యాణ మంటపంలో వివాహాన్ని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. సోమవారం తొలిరాత్రి కోసం …
Read More »జమ్ముకశ్మీర్లో ఆమ్రపాలి పెళ్లి.. హనీమూన్ ఎక్కడో తెలుసా…?
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే.. ఈ నెల 18న 2011 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో పెళ్లి జరగనుంది. ఢిల్లీకి చెందిన ఈయన ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూ, డామన్లో ఎస్పీగా పని చేస్తున్నారు. త్వరలో పెళ్లి ఉండటంతో ఈ మేరకు ఆమ్రపాలి సెలవులో వెళ్లనున్నారు. ఈనెల 18న జమ్ముకశ్మీర్లో ఆమ్రపాలి వివాహం ఘనంగా జరగనుంది. ఫిబ్రవరి 15 నుంచి …
Read More »ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న మిస్టర్ పర్ఫెక్ట్ సర్వే.. #జనసేనకి..? #టీడీపీకి..? #వైసీపీకి..?
ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేంద్రం తాజాగా ఏపీకి కేటాయించిన బడ్జెట్ పై వ్యతిరేకంగా గురువారం వామపక్షాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఇక వైసీపీ కూడా బంద్కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వైసీపీ అధినేత జగన్ కూడా తన పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఏపీలో ఎన్నికల వేళ దగ్గర పడడంతో వరుసగా సర్వే రిపోర్టులు దర్శన మిస్తున్నాయి. మొదట బీజేపీ …
Read More »ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజాసంకల్పయాత్ర నిలిపివేయనున్నా..వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రను ఈనెల 8న (గురువారం) నిలుపుదల చేయనున్నట్లు ఆ పార్టీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు మద్దతుగా రేపు వామపక్షాల బంద్కు వైసీపీ తన విధానంలో భాగంగా సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బంద్కు మద్దతుగా …
Read More »మనస్థాపం చెంది యాంకర్ అనసూయ గుడ్ బై చెప్పి….!
బుల్లితెరతో పాటు వెండితెరపై రాణిస్తున్న అందాల భామ అనసూయ ట్విట్టర్కి గుడ్ బై చెప్పడం సెన్సేషన్గా మారింది. తన పర్సనల్ విషయాలతో పాటు ప్రాజెక్ట్స్ విషయాలను ఎప్పటికప్పుడు నెటిజన్స్తో షేర్ చేసుకునే అనసూయ ఫేస్ బుక్, ట్విట్టర్ నుండి బయటకి వచ్చేసిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. యాంకర్ అనసూయ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసింది. మంగళవారం ఓ మహిళ, అనసూయ తమ ఫోన్ పగలగొట్టిందంటూ ఫిర్యాదు …
Read More »పనిమనిషిలా చేరి.. ముగ్గురు యజమానులను పెళ్ళిళ్ళు చేసుకుని.. నాలుగో పెళ్లికి ఎలా దొరికింది..?
అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు… తిరుపతికి చెందిన ఒక మహిళ తన ఆడతనాన్నే అస్త్రంగా వాడుకుంటూ మగాళ్లను మోసగించి వారి నుంచి సొమ్ములు రాబట్టుకుంటోంది. తనకు ముందే పెళ్లయినా ఆ విషయం దాచిపెట్టి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వివాహాలు చేసుకుందో మహిళ. జల్సాలకు అలవాటుపడి, భర్త తీసుకువచ్చే డబ్బులు చాలకపోవడంతో పెళ్ళిళ్ళు చేసుకోవడం ప్రారంభించింది. అలా మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ముగ్గురితో సంసారం …
Read More »నాడు వైసీపీని వీడి తప్పు చేశా.. నేడు అనుభవిస్తున్నా..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చినా.. వైసీపీని బలహీన పర్చడానికి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సంగతి తెల్సిందే. అయితే చంద్రబాబు ఇచ్చిన తాయిలాలకి అమ్ముడుపోయి వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ఇప్పుడు హ్యపీగా లేరనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఏపీ రాజకీయాలని శాసించే తూర్పుగోదావరి జిల్లా సీనియర్ నేత …
Read More »బ్లాస్టింగ్ ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ.. జగన్ సేన చర్యలు ఊహాతీతం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తొలుత కాంగ్రెస్ సీనియర్ గులాం నబీ ఆజాద్ బీజేపీ సర్కార్ పై వ్యాఖ్యలు చేశారు. విపక్షాల గొంతునొక్కి బీజేపీ ప్రభుత్వం వ్యవస్థను మ్యానేజ్ చేస్తున్నప్పుడు ఈ సభలు ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో పాటు, సభలో గట్టిగా మాట్లాడేవారి పై సీబీఐ, …
Read More »బ్లూ ఫిలిం బాడీకి నా ఫేస్ …నా భర్త చూశాడు..యాంకర్ శ్యామల
బుల్లితెరపై క్రేజ్ ఉన్న యాంకర్లలో శ్యామల ఒకరు. తన మాటలు, అందంతో బుల్లితెర ప్రేక్షకులను త్వరగానే ఆకర్షించిందామె. ఆరేళ్ల క్రితం బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. కేవలం యాంకరింగ్ స్కిల్స్ మాత్రమే కాదు, హీరోయిన్కు ఏ మాత్రం తీసి పోని అందం, నిర్మలమైన ముఖారవిందం ఆమె సొంతం. తెలుగు ప్రేక్షకులందరికీ యాంకర్ శ్యామల సుపరిచితులు. యాంకరింగ్, టీవీ రంగంలోనూ, సినీరంగంలోనూ రాణిస్తూ తెలుగు ప్రేక్షలను ఆకట్టుకొంటున్నది. …
Read More »