Home / siva (page 357)

siva

చంద్ర‌బాబు కొన్నాడు.. మేము అమ్ముడుపోయాం..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై క‌ర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మాణిగాంధీ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. టీడీపీ చేస్తున్నఅభివృద్ధి ప‌నుల‌కి తాము ఎంత‌గానో ఆకర్షితులయ్యామని అందుకే పార్టీ మారుతున్నామ‌ని.. 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయిన విష‌యం తెలిసిందే. అయితే గ‌తంలో టీడీపీ ఇచ్చిన ప్యాకేజ్‌ల‌కి లొంగే నీతిలేని వారంతా పార్టీ మారారంటూ గ‌తంలో వైసీపీ ఆరోపణలు గుప్పించింది. …

Read More »

కర్నూలు జిల్లాలో టీడీపీకి షాక్.. ఫిరాయింప్ ఎమ్మెల్యే రాజీనామా …?

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మణిగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం కోడుమూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే మణిగాంధీ విలేకరులతో మాట్లాడారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని అందరూ చెబుతున్నారు. నేను వాళ్లమాదిరిగా అబద్ధాలు చెప్పి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోలేను.’’ నేను వైసీపీ తరఫున పోటీ చేసి 53 వేలు ఓట్ల మెజార్టీతో గెలిచానని..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని …

Read More »

ఏపీలో 6వేల కానిస్టేబుల్‌ పోస్టులు..!

ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్‌ శాఖలో త్వరలో 6వేల కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేస్తా మని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆదివారం అనంతపురంలో హోంమంత్రి మాట్లడుతూ. రాష్ట్ర విభజన నేపథ్యంలో 15 వేల మంది పోలీసు కానిస్టేబుళ్ల కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం 6 వేల మంది పోలీసు శిక్షణ లో ఉన్నారని, త్వరలో మరో 6 …

Read More »

తెలుగు యాంకర్..బికినీలో ఇంతందంగా ఉంటుందా అని ఒకటే చర్చ..!

ఒకప్పుడు వెండి తెర భామలు మాత్రమే అందాల ఆరబోతతో అభిమానులకు కైపెక్కించేవారు. అయితే కొందరు ప్రజలు మటుకు కేవలం ఆ హీరోయిన్లను మాత్రమే చూడ్డానికి వస్తారంటే పోరపాటే.. హీరోయిన్లకు మేము ఏమి తక్కువ కాదు అన్నట్లుగా ఈ కాలం బుల్లితెర లేడీ యాంకర్లు టీవీ షోలని ఏలుతున్నారు.తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ అనసూయ, రష్మి ఎంట్రీ ఇచ్చి బుల్లితెరకు గ్లామర్ సొగబులు అదుతున్నారు. ఇపుడు వీరి దారిలో ప్రాయాణిస్తూ తన …

Read More »

మోదీతో- జగన్ రహస్య ఒప్పందం.. హోంమంత్రి సంచలన వ్యాఖ్య‌లు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక‌హోదా పై వ‌రుస‌గా చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు.. స‌వాళ్ళ దెబ్బ‌కి టీడీపీకి మైండ్ బ్లాక్ అయ్యి.. మ‌రోసారి దిక్కుమాలిన వ్యాఖ్య‌ల‌కు తెర‌లేపారు. ప్ర‌త్యేక‌హోదా పై జ‌గ‌న్ దూకుడు త‌ట్టుకోలేక పోతున్న‌ టీడీపీ బ్యాచ్ మొత్తం.. జ‌గ‌న్ పై ప‌వ‌ర్‌లెస్‌ అటాక్ మొద‌లు పెట్టారు. అందులో భాగంగానే ఏపీ హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప యూజ్‌లెస్ కామెంట్స్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి- …

Read More »

కర్నూలు లాడ్జీలో రేవ్‌పార్టీ..పోలీస్‌ సీఐ అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు

రేవ్ పార్టీ… ఈ మధ్య ఎక్కడ విన్నా ఇదే పేరు. విదేశాలకే పరిమితమైన ఈ కల్చర్ తెలుగు రాష్ట్రాలకు పాకేసింది. తాజాగా ఈ రేవ్‌పార్టీల విష సంస్కృతి ఏపీలోని కర్నూలుకు పాకింది. నగరంలోని కొందరు వ్యాపారులు పార్టీల పేరుతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. కర్నూలులో ఏకంగా ఓ లాడ్జీలో దుకాణం పెట్టేయడం కలకలరేపింది. రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో టూ టౌన్ పోలీసులు, షీ …

Read More »

బంజారాహిల్స్‌, మాదాపూర్, హైటెక్ సిటీలో వ్యభిచారం..నాగేంద్రబాబు అరెస్ట్

హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న వేర్వేరు ముఠాలను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.వ్యభిచార స్థావరాలు సంబంధించి శనివారం రాత్రి సమాచారం అందగానే పోలీసులు ఆయా ప్రాంతాల్లో దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్‌ ఖానామెట్‌లోని క్యాజిల్‌ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడి చేశారు.అపార్ట్‌మెంట్‌ లోని ఫ్లాట్‌నెంబర్‌-503లో నాగేంద్రబాబు,జానయ్య అనే ఇద్దరు వ్యక్తులు వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషనుకు …

Read More »

అవిశ్వాస తీర్మాణం.. ప‌వ‌న్‌కు చెక్ పెడుతూ.. టైమ్ చెప్పేసిన జ‌గ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంట‌ర్ ప్ర‌స్తుతం రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రాజ‌కీయంగా జ‌గ‌న్ పై చాలా కామెంట్లే చేశాడు. అయితే జ‌గ‌న్ మాత్రం ప‌వ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌ను చాలా ఓపిక‌గా భ‌రించాడు గానీ వాటి పై స్పందించ‌లేదు. అయితే తాజాగా ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం చిత్త‌శుద్ధి ఉంటే.. …

Read More »

ముఖ్యమంత్రి నన్ను రేప్ చేశాడు… న్యాయం కోసం నా తుదిశ్వాస వరకు పోరాడుతా..మహిళ

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ అత్యాచారం చేశాడని ఓ మహిళా జాతీయ కమిషన్ (ఎన్సీడబ్ల్యు) తో ఫిర్యాదు చేసింది. 2008 లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు పెమా ఖండు ఆ సమయంలో ముఖ్యమంత్రి కాలేదని తన సహచరులలో ఇద్దరు ముఠా అత్యాచారం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తాను స్పృహలో లేనని తెలిపింది. see also…జూనియర్ ఎన్టీఆర్‌కు రెండో సంతానం..! ‘ఈ విషయంలో నాకు …

Read More »

జూనియర్ ఎన్టీఆర్‌కు రెండో సంతానం..!

టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమాలతోనే కాదు..నిజ జీవితంలోనూ మరుపురాని క్షణాలను ఆస్వాదించబోతున్నారు ఎన్టీఆర్ .2018వ సంవత్సరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి గర్భవతిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు నాలుగేళ్ల కుమారుడు అభయ్ రామ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణతి రెండో సంతానానికి తల్లి కానుందని సమచారం. మే నెలలో వీరి కుటుంబంలోకి మరొకరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat