Home / siva (page 354)

siva

దారుణం..18 ఏళ్ల అమ్మాయి శరీరం వంద శాతం..!

దేశ వ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో ఉత్తరప్రదేశ్‌ లోఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడ ఒక్క చోట ప్రతి రోజు ఖచ్చితంగా మహిళలపై రెప్ లు, హత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా 18 ఏళ్ల అమ్మాయిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. ఉత్తరప్రదేశ్‌ లోని ఉన్నావో జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామం శివారుల్లో అత్యంత దారుణంగా కాలిపోయిన స్థితిలో యువతి మృతదేహం లభ్యమైంది. ఆమె తన …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్ర కోసం ఏ రాష్ట్రం నుండి వచ్చారో తెలుసా..?

ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఆశేశ జనవాహిని మధ్య విజయవంతంగా ముందుకు కొనసాగుతోంది. పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుంది. వైఎస్ జగన్ తోపాటు అడుగులో అడుగు వేయ్యడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపుతున్నారు. see also..వైఎస్ జగన్ పాదయాత్రలో మీకు అలుపొస్తదేమో..నాకు ఊపొస్తది..! ప్రజలు భారీ సంఖ్యలో జగన్‌ వెంట కదిలారు. …

Read More »

మూడు లక్షల ఫోన్లను 3 నిమిషాల్లోనే షియోమీ రెడ్ మీ 5..!

షియోమీ రెడ్ మీ 5, 5 ప్రో స్మార్ట్ ఫోన్లు తొలి ఫ్లాష్ సేల్ లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మూడు లక్షల ఫోన్లను అభిమానులు 3 నిమిషాల్లోనే కోనుగోలు చేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్, రెడ్ మీ వెబ్ సైట్లలో ఈ ఫ్లాష్ సేల్ జరిగింది. భారత్ లో ఇదే అతిపెద్ద ప్లాష్ సేల్ అని, మూడు నిమిషాల్లోనే మూడు లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయని …

Read More »

హైదరాబాద్ లో డిప్యూటీ పోలీసు కమిషర్ అక్రమ సంబంధం..!

పోలీసు శాఖలో వెలుగు చూసిన మరో అక్రమ సంబంధం కలకలం సృష్టిస్తోంది. సీఐ మల్లికార్జున రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఏఎస్పీ సునీతా రెడ్డి కేసు మరవకముందే.. నగర సాయుధ బలగాలకు చెందిన డిప్యూటీ పోలీసు కమిషర్ కె. బాబూరావుపై ఆయన భార్య వేదశ్రీ పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) మహేందర్ ‌రెడ్డికి ఆమె ఫిర్యాదు చేయ్యడం కలకలం రేపుతుంది. మా పెద్దలు కూర్చుని మాట్లాడినా తన భర్త బాబూరావులో …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్రలో మీకు అలుపొస్తదేమో..నాకు ఊపొస్తది..!

ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఆశేశ జనవాహిని మధ్య విజయవంతంగా ముందుకు కొనసాగుతోంది. పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల ఆదరణ లభిస్తుంది.దీంతో ఇటు రాజకీయ అటు ప్రజల్లో జగన్ మంచి హాట్ టాపిక్ గా మారాడు.అయితే జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజలను సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని ఎలా పరిష్కరిస్తానో కూడా ప్రజలకు వివరిస్తున్న …

Read More »

ఆనాడు రేప్ చేయబోయిన డ్రైవర్‌నే తిరిగి పనిలో పెట్టుకున్న రేష్మి..కారణం తెలుసా..!

ఈటీవీలో ప్రాసారమయ్యో జబర్ధస్త్ ప్రోగ్రాంతో మంచి పేరు తెచ్చుకున్న రేష్మి.. వెండితెరపై కూడ ఓ వెలుగు వెలుగుతుంది. గుంటూర్ టాకీన్ అనే చిత్రంలో గ్లామర్‌ లుక్ లో కనిపించి సందడి చేసిన ఈ హాట్ బ్యూటీ తన తదుపరి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తుంది. కొంచెం పేరు తేచ్చుకోగానే, ప్రోగ్రామ్స్ కి ముఖ్య అతిదిగా పిలుస్తూ ఉంటారు. see also..21 సంవత్సరాలుగా ఉన్నా..నేడు వైసీపీలో చేరుతున్న…ఎవరో తెలుసా..! అలానే రేష్మీని …

Read More »

పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిల మధ్య జరిగిన బిగ్ ఫైట్..వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు టీడీపీ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగినట్లు సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆలస్యంగా తెలిసిన ఈ ఉదంతం టీడీపీలో కలకలం రేపుతున్నాయి. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలోని పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన వైసీపీ కార్యకర్తకు రూ. 10 లక్షల సిమెంటు రోడ్డు పని ఇచ్చారు. దానికి స్థానిక అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. …

Read More »

పొలానికి వెళ్తున్న బాలికను..నోరు మూసి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం

దేశ వ్యాప్తంగా అమాయకపు బాలికలపై కర్కశంగా కామాంధులు లైంగిక దాడులు జరుపుతున్నారు. మరి ము‌ఖ్యంగా తెలుగు రాష్ట్రల్లో కూడ ఈ మద్య ఎక్కువగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడ మహిళలపై దాడులు జరగకుండా… కామాంధుల నుండి కాపాడడం కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన రేప్ లు ,హత్యలు తగ్గడం లేదు. తాజాగా తెలంగాణలోని వికారబాద్ జిల్లాలోని ఇబ్రహీంపూర్ తాండాలో బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. పని …

Read More »

అవినీతి చేసుకోమని చంద్రబాబు నాయుడు చెప్పడనే వీడియో హల్ చల్

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతికి ఏవిధంగా పాల్పడుతున్నారో, ఓ మంత్రి బహిరంగంగా చేసిన వ్యాఖ్యల్లో నిజ్ తెలుస్తుంది. టీడీపీ నాయకులను..కార్యకర్తలను అవినీతి చేసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు చెప్పారని మంత్రి ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మరో టీడీపీ నేతకు అవినీతిలో వాటాలు ఉన్నట్టు వెల్లడించారు. తాను చేసే అవినీతిలో టీడీపీ నేత, మాజీ …

Read More »

వైసీపీలోకి ఫిరాయింపు ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కుతుంది. రోజు..రోజుకు అదికార పార్టీ టీడీపీపై విమర్శలు.. ప్రతి పక్షమైన వైసీపీలోకి వలసలు జరగడంతో వచ్చే ఎన్నికలు రసవత్తంగా మారనున్నాయి. అయితే ప్రస్తుతం ఓ జంపింగ్ ఎంపీ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశమయ్యాయి. see also..21 సంవత్సరాలుగా ఉన్నా..నేడు వైసీపీలో చేరుతున్న…ఎవరో తెలుసా..! ఇటీవల మోడీ, చంద్రబాబులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారనే స్థాయిలో అరకు ఎంపీ కొత్త పల్లి గీత తీవ్ర విమర్శలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat