వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర దెబ్బ అధికార టీడీపీకే కాంకుండా, కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా తగులుతోంది. జగన్ తన పాదయాత్రలో ఎదురవుతున్న ప్రజల సమస్యలనే అజెండాగా మార్చుకొని పక్కా హామీలు ఇస్తున్నారు. ఇక మరో ప్రధాన విషయం ఏంటంటే ఏపీలో తాజా రగడ ప్రత్యేకహోదా పై అయితే జగన్ మరింత దూకుడు ప్రదర్శింస్తున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ అధికార పార్టీలో కల్లోలం సృష్టిస్తుండగా.. ఇప్పటికే ఏపీలో …
Read More »ఫ్లాష్ న్యూస్.. పీకే ఫైనల్ సర్వే.. 175 సెగ్మెంట్స్ రిజల్ట్స్ అవుట్..!
ఏపీ రాజకీయాలు జోరందుకున్నాయి. ప్రత్యేకహోదా కోసం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వరుస ప్రకటనలు చేసినప్పటి నుండి రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఇక ప్రస్తుత పరిణామాల క్రమంలో ఏపీలో జనం నాడికోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫైనల్ సర్వే రిపోర్ట్ ఇప్పుడు మరింత రచ్చలేపుతోంది. See Also:ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..!! జగన్ ప్రజాసంకల్పయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుండి పీకే తన …
Read More »శ్రీదేవి లైఫ్లో బ్లాక్ డేస్.. మిధున్ చక్రవర్తితో శ్రీదేవి వివాహం.. ఇప్పటికీ ఓ రహస్యమేనా..?
వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం అందర్నీ విషాదంలో ముంచెత్తింది. బాలనటిగా నాలుగేళ్ల వయసులోనే వెండితెర ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి.. అతిలోక సుందరి వరకూ తన అందచందాలతో నటించి, మెప్పించి ఇండియన్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన భర్త బోనీకపూర్ బంధువు వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి-24న ఆదివారం తెల్లవారు జామున గుండెపోటుతో మరణించారు. see also : శ్రీదేవి గురించి ఈ విషయం …
Read More »శ్రీదేవి మరణం వెనుక.. దాగిన నిజాలెన్నో.. బోనీకపూర్ చెప్పని సంచలనాలు ఇవే..!
వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి మరణం సిని ప్రపంచాన్ని కలచివేస్తోంది. బాల్యంలోనే వెండితెరకు పరిచయమై గొప్పనటిగా ఎందరో అగ్రకథానాయుకుల సరసన హిట్ పేర్ గా నటించి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న నటి శ్రీదేవి భారతీయ సినీలోకానికి తీవ్రవిషాదాన్ని మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక చివరిగా 2017లో మామ్ చిత్రంలో నటించిన శ్రీదేవి మంచి విజయాన్ని అందుకున్నారు. తన కెరీర్లో 15 ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు. బాలీవుడ్లో తెరంగేట్రం తర్వాత …
Read More »అతిలోక సుందరి శ్రీదేవి.. చివరి క్షణాల్లో.. రోధిస్తున్న అభిమానులు..!
సినీనటి శ్రీదేవి మృతి అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దుబాయ్ లో ఓ వివాహ వేడుకకు హాజరైన శ్రీదేవి అందరితో కలిసి ఉత్సాహంగా ఫొటోలు దిగారు. వేడుకల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా నిలిచిన శ్రీదేవి గుండెపోటుతో మృతి చెందడం అందరిని కలచి వేస్తోంది. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలో ఆమె ఇప్పటికీ, ఎప్పటికీ అతిలోక సుందరే. శ్రీదేవి మరణ వార్తతో సినీ ప్రపంచం మూగబోయింది. ఆమె …
Read More »రాలిపోయిన సిరిమల్లెపువ్వు.. షాక్లో సినీ ప్రపంచం..!
ప్రముఖ సినీ నటి అతిలోక సుందరి శ్రీదేవి హఠాత్ మరణంతో సినీ ప్రపంచం శోఖసంద్రంలో మునిగిపోయింది. దుబయ్లోని ఓ పెళ్లి వేడుకకు హాజరైన శ్రీదేవి.. వేడుక మధ్యలోనే తీవ్రమైన గుండెపోటు రావడంతో ఒక్కసారిగి కుప్పకూలిపోయారు. దీంతో కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయారని.. బోని కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ తెలియజేశారు. శనివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ఇక శ్రీదేవి 1963 ఆగష్టు 13న …
Read More »టీడీపీకి సరైన షాకిచ్చిన బీజేపీ.. వైసీపీలోకి ముగ్గురు మాజీ మంత్రులు..?
ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు దాదాపుగా లేనట్లే అని తేలిపోయింది. దీంతో అనేక మంది నేతలు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు వైసీపీ లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్లో బలమైన నేతగా గుర్తింపు పొంది ఆంధ్రప్రదేశ్ విభజనతో డీలా పడిపోయిన అనేకమంది సీనియర్ నేతలు.. ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన జరిగుతోందనుకున్న సమయంలో టీడీపీలోకి వెళ్లాలనుకున్న నేతలు సైతం ఇప్పుడు …
Read More »జగన్కు సీఎం అయ్యే ఛాన్స్ ఉందా.. సోషల్ మీడియా ఊగిపోయేలా.. వైసీపీ శ్రేణులు షేర్లు కొట్టండి..!
ఏపీ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నంత ప్రజాకర్షక శక్తి మరెవ్వరికీ లేదని, అంత చిన్నవయసులో ఆయనకు పోటీ రాగలిగేవారు కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. హాయిగా ఏసీ రూముల్లో కూర్చుని వచ్చిన వారితో మాట్లాడి పంపించడం పద్ధతిగా ఉన్న ఈ రోజుల్లో, ప్రజల హృదయాలను స్పర్శించడానికి జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఏది బాగుంది. …
Read More »కర్నూలు జిల్లాలో వేటకొడవలితో దారుణ హత్య…భుజాన వేసుకుని ఇంటి ముందు పడేసి
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా బనగానపల్లెలో అనుమానంతో కట్టుకున్న భార్యను నిర్దాక్షిణ్యంగా వేటకొడవలితో హత్య చేశాడు. ఆ తర్వాత భార్య శవాన్ని భుజాన వేసుకుని ఇంటి ముందు పడేసి.. ఆ శవం ముందు కూర్చొని వెక్కివెక్కి ఏడ్చాడు. see also..మూడు లక్షల ఫోన్లను 3 నిమిషాల్లోనే షియోమీ రెడ్ మీ 5..! మహబూబ్నగర్ జిల్లా అలంపూర్కు చెందిన తెలుగు నాగన్న కుమార్తె మహేశ్వరి (33) సంవత్సరాల క్రితం బనగానపల్లె పట్టణంలోని …
Read More »జగన్ నిర్ధోషి.. తెరపైకి ఒరిజినల్ కంపెనీ.. పచ్చ బ్యాచ్కి అర్ధమయ్యేలా షేర్లు కొట్టండి..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో ప్రధానికి నోటీసులు అంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు అనుకూల మీడియాలు ఇష్టం వచ్చినట్టు బురదవార్తలు రాసి.. జగన్ పై మరో మచ్చ వేయడానికి శ్రాయశక్తులా కృషిచేశారు. అయితే ఎల్లో గ్యాంగ్ వారు వేసిన ఎత్తులన్నీ తిరిగి వాళ్ళకే రివర్స్లో తగులుతున్నాయి. వాళ్లు రాసే బుర్రతక్కువ వార్తల వల్ల ఈసారి మాత్రం జగన్కు మేలే జరిగింది. See Also:ప్రకాశం జిల్లా బ్రేకింగ్ …
Read More »