దేశంలో ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచారలు ఆగడం లేదు. ఒంటరిగా ఉన్న మహిళ కనబడితే చాలు విచ్చలవిడిగా దారుణంగా కామాంధులు కాటు వేస్తున్నారు. తాజాగా ఇలాంటి తరహలో సంఘటన చోటు చేసుకంది. తనపై వరుసగా రెండు రోజులు అత్యాచారం చేసిన మామను కోడలు కర్రతో కొట్టి చంపింది. అతన్ని భర్త గట్టిగా పట్టుకోగా, ఆమె కర్రతో మోదింది. దీంతో అతను మరణించాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా పోలీసులకు లొంగిపోయరు. …
Read More »టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే వ్యక్తి… క్రికెట్ బెట్టింగ్ లో అరెస్ట్
ఏపీలో ఎప్పుడు ఎదో ఒక గొడవతో బయటపడే పేర్లు..జేసీ బ్రదర్స్ . అదికార అండతో వీరు చేసే ప్రతిది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా క్రికెట్ బెట్టింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలపై అనంతపురం ఎంపీ, తెలుగుదేశం నేత జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన కొండసాని సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. కొండసాని సురేష్ రెడ్డి చాలాకాలం పాటు అధికారికంగా …
Read More »ఉదయం పెళ్లి ఘనంగా జరిగింది..రాత్రికే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది… పెళ్లి కొడుకు స్పీడ్ చూసి
అబ్బాయి, అమ్మాయి మాత్రం హద్దులో ఉండకపోతే ఇలాంటి షాక్ లే తగులుతాయి. పెళ్లి కొడుకుది రాజస్థాన్లోని భరత్పూర్, పెళ్లి కూతురిది హర్యాణలోని జలంధర్ … హర్యాణలోని అంబాలో వీరిద్ధరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి కూతురు తండ్రి.. 21 ఏళ్ల వరుడికి కన్యాదానం చేసి 19 ఏళ్ల వధువును జాగ్రత్తగా చూసుకోవాలని అప్పగింతలప్పుడు చెప్పాడు. పెళ్లి కూతుర్ని వెంటబెట్టుకొని అత్తింటివాళ్లు తమ ఇంటికి బయలుదేరారు. ఇంతలో పెళ్లి కూతురికి పురిటి …
Read More »పులివెందుల అభివృద్ధిపై చర్చకు పిలిచి పారిపోయిన తెలుగుదేశం బ్యాచ్
We are Watching DHARUVU TV. It is a leading Telugu News Channel, bringing you the first account of all the latest news online from around the world including breaking news, regional news, national news, international news, sports updates, entertainment gossips, political news, crime reports.If you like this video, please don’t …
Read More »అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి యూసుఫ్గూడ వద్ద కలిశాడని..స్వాతి నాయుడు
యూట్యూబ్లో షార్ట్ఫిల్మ్లతో యువతను రెచ్చగొడుతున్న నటి స్వాతి నాయుడు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలు అదే యూట్యూబ్లో వైరల్ అయ్యాయి. వంశీ అనే వ్యక్తి తన అకౌంట్లోకి రూ.50 వేలు ట్రాన్స్ఫర్ చేసి వేధిస్తున్నాడని ఆమె సెల్ఫీలో పేర్కొంది. అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తి తనతో మాట్లాడి యూసుఫ్గూడ వద్ద కలిశాడని… అసభ్యంగా మాట్లాడటంతో పోలీసులను ఆశ్రయించానన్నారు. ఆ ఏరియా తమ పరిధిలోకి రాదని జూబ్లీహిల్స్కు వెళ్లాలని పంపించారని …
Read More »వైసీపీ కార్యాలయం ముందు వందలాది మంది పోలీసులు …కానీ టీడీపీ కార్యాలయం వద్ద ఎందుకు పెట్టలేదో తెలుసా..?
కడప జిల్లా పులివెందుల అభివృద్ధిపై చర్చకైనా, రచ్చకైనా సిద్ధమని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం అన్నంత పనీ చేశారు. అధికార బలంతో రౌడీల్లా రెచ్చిపోయారు. పూల అంగళ్ల సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.ఫిబ్రవరి 28న కడప ఎంపీ అవినాష్రెడ్డికి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే కడప ఎంపీ అవినాష్రెడ్డి స్పందించి ‘చర్చకు …
Read More »సిరియా అంతర్యుధ్ధం.. సంచలన విశ్లేషణ..!
సిరియా.. ప్రే ఫర్ సిరియా.. సోషల్ మీడియాలో ప్రధానంగా కొద్దిరోజులుగా బాంబల దాడులు, చిన్నపిల్లల శవాలు.. ప్రే ఫర్ సిరియా అంటూ అందరూ బాధ పడిపోతున్నారు. మనసున్న ప్రతిఒక్కరు అలా తలచి తల్లడిల్లిపోవడం సహజమే.. అయితే సిరియా కోసం ప్రార్ధించే ముందు.. అసలు సిరియాలో గతంలో ఏం జరిగింది.. ప్రస్తుతం ఏం జరుగుతోంది.. అనేది తెలిపే చిన్న విశ్లేషణ.. సిరియాలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్యుద్ధం సివిల్ వార్ కొన్ని సంవత్సరాల …
Read More »ఓ మై గాడ్.. జగన్ షాకింగ్.. ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర మరో మైలురాయికి చేరుకుంది. నవంబర్ 6న మొదలైన జగన్ పాదయాత్ర పిబ్రవరి 28న సెంచరీ కొట్టింది. ఇప్పటికే 1350 కి.మీ పైగా సాగిన జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. జగన్ పాదయాత్రకి రెండు రోజులు బ్రేక్ ఇవ్వనున్నారని వైసీపీ వర్గీయులు తెల్పుతున్నారు. see also : జనసేనతో పొత్తుపై చంద్రబాబు …
Read More »జగన్ ఆల్ టైమ్ రికార్డ్.. వైసీపీ అభిమానులు కాలర్ ఎగరేస్తూ షేర్లు కొట్టిండి..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నేటితో 100రోజులకు చురుకుంది. గత ఏడాది కడపజిల్లా ఇడుపులపాయలో మొదలైన జగన్ పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. See Also:B.Comలో ఫిజిక్స్ .మండలంలో ఫుడ్ పాయిజన్ సెంటర్-టీడీపీ నేతల తీరు..! ఇక ప్రకాశం జిల్లా ప్రత్యేకత ఏంటంటే జగన్ పాదయాత్ర ఇక్కడే సెంచరీ కొట్టడం విశేషం. ఇక వందరోజుల …
Read More »శ్రీదేవి ఎంట్రీ చూసి.. వారంతా పండుగ చేసుకుంటున్నారట..!
ప్రముఖ నటి వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి దుబాయ్లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మృతి పై మిస్టరీ ఇంకా కొనసాగుతుండగా.. ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఆమె గురించి వైరల్ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం శ్రీదేవి ఏ లోకంలో ఉందో తెలియదు కానీ.. ఆమె ఉన్న చోట ఎలా ఉంటుందో ఊహిస్తూ.. సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రాల్ చేస్తున్న సరదా కామెంట్స్ ఇవే..! * శ్రీదేవి రాకతో …
Read More »