గత వారం రోజులనుండి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం గురించి ఇటు సోషల్ మీడియా..అటు టీవీ చానెళ్లో ఒకటే చర్చ జరుగుతుంది. తాజాగా ఒక టీవీ చానల్ లో జరిగిన చర్చలో నటి శ్రీ రెడ్డి, ప్రసన్నకుమార్ అనే నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో హీరోయిన్లు సెక్సువల్ ఫేవర్స్ చేయకుంటే.. సినిమాల్లో అవకాశాలు వచ్చే ఛాన్సే లేదని వీళ్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు టాలీవుడ్ లో బిజీగా ఉన్న …
Read More »పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పూనం కౌర్కు ప్రాణహాని..!
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ,ప్రముఖ హీరోయిన్ పూనం కౌర్ మధ్య ఎలాంటి సంబంధం ఉందో..అతనికి పూనం కి మధ్య ఏమి జరిగాయో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ క్రిటిక్ ,నటుడు కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా పూనం కౌర్ చేసిన వ్యాఖ్యలు ఇటు పవన్ ఫాన్స్ కు అటు తెలుగు సినిమా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.అందులో భాగంగా నటి పూనం …
Read More »హైదరాబాద్ లో ఫ్లైఓవర్ మీద జారుతున్న బైకులు..ఏం..జరిగిందో వీడియో చూడండి
హైదరాబాద్ నగరంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఆయిల్ పడిపోవడంతో శుక్రవారం ఉదయం వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆయిల్ ట్యాంకర్ నుంచి లీకైన చమురు ఫ్లై ఓవర్ మీద ఒలికిపోయింది. ఈ విషయం తెలియకుండా బైక్ మీద వేగంగా వెళ్తున్నారు జారిపడిపోతున్నారు. లక్డీ కపూల్ నుంచి ఇందిరా పార్క్ వైపు టూవీలర్స్ మీద వెళ్తున్న వారు ఫ్లైఓవర్ మీద తమ వాహనాలను కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు.ఒకరి తరువాత …
Read More »మీరు సినిమాలో అవకాశం కోసం ఎవరి దగ్గరైన పడుకున్నార…!
శ్రీరెడ్డి ఇప్పుడు, యుట్యూబ్, వెబ్సైట్స్ లో సెన్సేషనల్ గా మరీనా పేరు.గత మూడు నాలుగు రోజుల నుండి మీడియాలో అలాగే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మరీనా శ్రీరెడ్డి. ఒక సోషల్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎంతల రెచ్చిపోయింది అంటే కొత్తగా చెప్పుకోనవసరం లేదు. ఇంతకూ ముందు కూడా చాల మంది హీరోయిన్స్ ఇలాగె కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు కాని అప్పుడు అది అంతగా …
Read More »పవన్ కళ్యాణ్ మీ బాధ ఏంటి. మీకసలు అవగాహన ఉందా. .చంద్రబాబు
గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై శుక్రవారం శాసనమండలిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…రాజధాని, పోలవరం నిర్మాణంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘పవన్ కళ్యాణ్ రాజధానికి 1500 ఎకరాలు చాలు అంటున్నాడు. అది సరిపోదు. అమరావతికి 33 వేల ఎకరాలు ఎందుకిచ్చారని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ …
Read More »పవన్ కళ్యాణ్..చిరంజీవిపై టీడీపీ మహిళ నేత దారుణమైన కామెంట్స్ ..!
గుంటూరులో జరిగిన జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ వేడుకను పురస్కరించుకుని జనసేన పార్టీ బహిరంగ సభ జరిగిl సంగతి తెలిసిందే. ఈసభలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ పై దూషణలకు దిగిన తెలుగుదేశం నేతలు ఆయన సోదరుడు చిరంజీవిని కూడా కలిపి మరీ విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ ప్రశ్నిస్తాను అంటున్న పవన్ కల్యాణ్ ఆయన సోదరుడు …
Read More »భారత క్రీడాకారిణి పూజ బాదిన ఓ సిక్స్ నెట్ లో హల్ చల్
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 60 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఐతే, ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పూజ బాదిన ఓ సిక్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఆమె బాదిన సిక్స్ బౌండరీ లైన్ ఆవలి ఉన్న స్కోరు బోర్డుకు తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ …
Read More »బట్టలు మార్చినంత ఈజీగా మనుషులను మార్చేస్తూ రాజకీయాలు…పూనమ్ కౌర్
సినీతార పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 15వ తేదీన పూనమ్ తన ఫేస్బుక్ ఖాతాలో రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ఫేస్బుక్లో ఓ సంచలన పోస్టును పెట్టి మళ్లీ వివాదానికి తెరలేపింది. కాన్సెప్ట్స్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి.. బట్టలు మార్చినంత ఈజీగా మనుషులను మార్చేస్తూ రాజకీయాలు చేస్తున్నారంటూ.. పూనమ్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవని నెట్టింట చర్చ మొదలైంది. కాన్సెప్టులను కాపీకొట్టి.. వేష భాషలు …
Read More »మీరు ఉగాది రోజున ఏ టైమ్ లో.. ఏం చెయాలి..!
“బ్రహ్మ” గత ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభిం చు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా “ఉగాది” అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర ఆరంభం దినంగా పరిగణిస్తాం. అందుచేత ఈ ఉగాది పర్వ శుభదినాన వేకువ జామున బ్రహ్మ ముహూర్తంలో తలకు నూనె …
Read More »రేపే కేంద్రంపై అవిశ్వాస తిర్మానం..వైఎస్ జగన్ వెల్లడి..!
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేందుకు గత నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి సమరశంఖం పూరించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ఎంపీలతో లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టించారు. ఇదే విషయాన్ని ట్విటర్ ద్వారా వైఎస్ జగన్ వెల్లడించారు. ‘కేంద్ర ప్రభుత్వానికి …
Read More »