Home / siva (page 340)

siva

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే “చంద్రబాబు, లోకేష్” జైలుకే! పక్కా సాక్ష్యలు ఇదిగో

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మరికొన్ని రోజుల్లో రణరంగంగా మారనుంది. చూసుకుందాము నువ్వా..నేనా అనే విదంగా వచ్చే ఎన్నికలపై విసురుతున్నసవాళ్లు అన్ని పార్టీల నాయకులు. మన రాజకీయ సమీకరణాలు రోజురోజుకి మారుతున్నాయి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో టీడీపీని నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి అన్యాయం చేసింది. టీడీపీ అదికారంలో ఉండి కూడ , ఎన్నికలకు ముందు ఇచ్చిన 600 హమీల్లో 6 అంటే 6 కూడ నేరవేర్చలేదు. రైతులు. మహిళలు, …

Read More »

వందమందికి పైగా చుట్టూ మగవారు..మద్యలో మహిళను చెట్టుకు కట్టేసి దారుణం

అనుమానం పెట్టుకుని ఆవేశంలో చేసే కొన్ని పనులు తీవ్ర విషదాన్ని మిగులుస్తాయి. మరికొన్ని జీవితాలనే నాశనం చేస్తుంది. తాజాగా జరిగిన సంఘటన చాల దారుణం కనీసం జాలిపడకపోగా కళ్లప్పగించి చూసి వీడియోలు తీసుకోవడం మరి అత్యంత నీచం. వివరాలను పరీశిలిస్తే ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలో ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంలోని మహిళపై పరాయి పురుషుడితో సంబంధాలు పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ …

Read More »

చంద్రబాబు..నారా లోకేష్ పై సంచలన వాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళి

పోసాని కృష్ణమురళి ప్రస్తుతం ఇటు టాలీవుడ్ అటు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు.ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం స్వభావం ఉన్న ప్రముఖ దర్శక నిర్మాత ..వందకు పైగా సినిమాలకు కథ మాటలు రాసిన రచయిత.ఆయన ప్రస్తుతం తెలుగు మీడియా ఛానల్స్ లో ఒకటైన టీవీ9 కి ఇటివల ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూ లో పోసాని మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత …

Read More »

ఏపీలో పంటపొలాల్లో అత్యవసరంగా ల్యాండైన హెలికాప్టర్‌..ఎందుకో తెలుసా

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ హెలికాప‍్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్టర్‌ గురువారం అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం శారదాపురం సమీపంలో ఇవాళ మధ్యాహ్నం ల్యాండ్‌ అయింది. కాగా హెలికాప్టర్‌ ఒడిశాలోని గోపాల్‌పూర్‌ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. అయితే హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »

రాజమౌళి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్ సినిమా వీడియో టీజర్‌ విడుదల

గత కొద్ది రోజులు నుండి రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ ల కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్‌ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించినా.. అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇటీవల ఈ సినిమా కోసమే ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు విదేశాలకు కూడా వెళ్లొచ్చారు. అన్ని ఒకే అవ్వటంతో సినిమాను అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాతలు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో టీజర్‌ ను రిలీజ్ చేశారు. …

Read More »

చంద్రబాబు నాయుడును బోనులో నిలబెట్టేంత వరకు..ఢిల్లీలో విజయసాయి రెడ్డి..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బోనులో నిలబెట్టేంత వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుస్తూనే ఉంటానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రకటించారు. విజయసాయి బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు అవినీతితో సంపాదించిన డబ్బును హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు అవినీతి గురించి వివరించి ఆయన అక్రమాలపై దర్యాప్తుకు అదేశించేలా ఒప్పించేందుకే తాను తరచూ మోదీని కలుస్తున్నానని …

Read More »

హైదరాబాద్ లోని మాదాపూర్ లో భారీ అగ్ని ప్రమాదం..150 గుడిసెలు దగ్ధం..!

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ పోలిస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న మూడు అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మాదాపూర్‌లోని సైబర్ టవర్స్ సమీపంలోని పత్రికా నగర్లో ఖాళీ ప్రదేశంలో పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. మంగళవారం ఉదయం చెలరేగిన మంటల కారణంగా దాదాపు 150 గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో ఆ కుటుంబాలన్నీ రోడ్డునపడ్డాయి. అందరూ కూలిపనికి …

Read More »

ప్రత్యేక హోదా కోసం రాష్ట్రమంతా దర్నాలు చేస్తుంటే..టీడీపీ ఎందుకు అరెస్ట్ లు చేస్తుందో తెలుసుకోరా తెలుగోడా..నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది ..!

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపక్ష వైసీపీ పార్టీతోపాటు ఇతర పార్టీలు, సంఘాలు నిర్వహిస్తున్న పోరు ఉధృత రూపం దాల్చింది. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా కోసం నేడు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి మద్దతు తెలిపారు. గుంటూరు నగర శివారులోని అంకిరెడ్డి పాలెం …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీకి అతి పెద్ద దెబ్బ..ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి..!

ఆంధ్రప్రదేశ్ లో 2014 ఎన్నికల తరువాత టీడీపీ అధికారంలోకి రాగనే.. ప్రతి పక్ష అయిన వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు, ఏంపీలు తెలుగదేశంలోకి భారీగా వలస వచ్చారు. మొట్టమొదటగా వలసలు స్టాట్ చేసింది కర్నూల్ జిల్లాలోనే. నంద్యాల పార్లమెంట్ సభ్యులు యస్ పి.వై.రెడ్డి వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి చేరారు. తరువాత ఒక్కొక్కరుగా ఇప్పటి వరకు 22 మంది టీడీపీ లో చేరారు. కాని ఏపీ ప్రజలకు తెలుగదేశం ప్రభుత్వం …

Read More »

నారా లోకేష్ కేవలం అమ్మాయిలతోనే మందు తాగి… అమ్మాయిల నడుమును.. పోసాని సంచలన వాఖ్యలు

ఏపీ అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లాయి. టాలీవుడ్‌పై విమర్శలు గుప్పించిన తెలుగుదేశం నేతలపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చలన చిత్ర ప్రముఖు లు సైతం టీడీపీని గట్టిగానే కడిగి పారేస్తున్నారు. పోసాని కృష్ణ మురళి.. టీడీపీ ప్రభుత్వాన్ని నిలువునా కడిగిపారేస్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు ఉన్నచోట ప్రజా ఉద్యమాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat