ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసిన అధికారంలో టీడీపై ప్రజలు, ప్రతి పక్షలు , కేంద్రంలో అధికారంలో ఉన్న భారత జనతా పార్టీ నేతలందరు కలసి చెప్పే మాట అవీనితి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అత్యతం దారుణంగా రాష్ట్రాన్ని దొచుకుంటున్నారని విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం …
Read More »అతన్నే..పెళ్లి చేసుకోబోతున్నానయనతార..వేదిక మీద ప్రకటన
టాలీవుడ్, కోలీవుడ్లలో అగ్రతారగా వెలుగుతూ వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న హీరోయిన్ నయనతార. నయనతారకు తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో కిక్కెంచే హీరోయిన్గా పేరుంది . మొదట్లో శింభు, తర్వాత ప్రభుదేవా యనతార ప్రేమయణం నడిపారు. తరువాత విఘ్నేశ్ శివన్ – నయనతారలు ప్రేమలో మునిగి తేలుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరికి వీలు కుదిరినప్పుడల్లా ప్రేమ యాత్రలకు విదేశాలు వెళ్తూ ఉంటారు. వీరి ప్రేమకు పునాది.. నాన్మ్ రౌడీ ధాన్(తెలుగులో …
Read More »కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం -ఈ నెల 29న వైసీపీలోకి మంత్రి భూమా అఖిలప్రియ ..!
కర్నూల్ జిల్లా టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్ పతాకస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే మంత్రి అఖిల ప్రియపై అసమ్మతి అంతకంతకూ పెరుగుతుండటం ఆమెకి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి అఖిల, ఏవీ సుబ్బారెడ్డి మధ్య మరో సారి విబేధాలు రచ్చకెక్కాయి. ఇద్దరి మధ్య అసమ్మతి రాగాలు ఎక్కువ అవడంతో ఆళ్లగడ్డ రాజకీయం తాజాగా మరోసారి వేడెక్కింది. మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన …
Read More »భర్త వల్ల ఎటువంటి శారీరక సంతృప్తి లేకపోవడంతో మంచం మీదనే ..భార్య ఏం చేసింది..!
నేరం చేసినవారు తప్పిచుకోలేరు అనేది సత్యం . కాని ఓ మహిళ నేరం చేసి తప్పించుకోవాలని చూసింది..అడ్డంగా దొరికింది. తన ఫోన్ నంబర్ కాకుండా తల్లి ఫోన్ నంబర్ ఇవ్వడంతో అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేసి, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్య కేసులో నిందితురాలిని పట్టుకున్నారు. ఈనెల 7వ తేదీ రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన. మృతుడి సోదరుడు అతికినశెట్టి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు …
Read More »అక్క మొగుడితో చెల్లి అక్రమ సంబంధం..అక్క ఏమైంది..!
దేశంలో ఎక్కడ చూసిన వావి వరసలు మరచి అక్రమ సంబంధాలు వీపరితంగా పెరిగిపోతున్నాయి. వీటివల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. తాజాగా జరిగిన సంఘటన అత్యంత దారుణం. అక్రమ సంబంధం మోజులో ప్రియుడితో కలిసి అక్కను ప్రియుడితో కలసి కడతేర్చింది ఓ యువతి. వివరాలు..తిరువణ్ణామలై జిల్లా సెంగనికి చెందిన భూపాలన్ (28), నదియ (24) దంపతులకు దక్షిత, సుదర్శన్లు సంతానం. భూపాలన్ తిరుప్పూర్ జిల్లా వీరపాండి సమీపం ఇడువమ్ పాళయంలో …
Read More »కాలేజీ బ్యాగులు పక్కనబెట్టి రాసలీలల్లో..విద్యార్థులు..వీడియో వైరల్
పార్కులు, బీచ్ లు, మరుగుదొడ్లుకూడా బహిరంగ లైంగిక కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయట. హవ్వ… ఇదేమిటి నవ్విపోదురుగా… ఏమిటీ విచ్చలవిడితనం అనుకుంటున్నారా…ఇది అక్షరాలా వాస్తవం పొదల చాటున జరిగిన పాడు పనులు పార్కుల్లో బహిరంగంగానే కంటపడుతున్నాయి. నగర ఉద్యానాల్లో జరుగుతున్న రాసలీలలు సామాజిక మాధ్యమాల్లోనూ దర్శనమిస్తున్నాయి. సాయంత్రం ఆరు దాటిందంటే కుటుంబాలతో కలిసి ఉద్యానాల వైపు చూడకపోవడమే మంచిదనే అభిప్రాయం స్థిరపడిపోతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ విడియో. …
Read More »హైదరాబాద్ను విశ్వనగరం చేస్తాం..మంత్రి కేటీఆర్
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. నాలుగేళ్లుగా భారతదేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచిందని తెలిపారు. గతంలో పురపాలికలకు పెద్ద మొత్తంలో నిధులు వచ్చిన సందర్భాలు లేవు అని గుర్తు చేశారు. 43 పట్టణాలకు రూ. వెయ్యి కోట్లకు పైగా మంజూరు చేస్తున్నామని తెలిపారు. పట్టణాల్లో పార్కులు, రోడ్లు, కూడళ్లు, కనీస అవసరాలకు నిధులు …
Read More »టీడీపీ నేతకు.. జైల్లో ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన సంపూర్ణేష్ బాబు..ఎందుకో తెలుసా
ఆంధ్ర ప్రదేశ్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు . ప్రస్తుతం దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతంది. అయితే ప్రత్యేక హోదా ఉద్యమంపై సినిమా వాళ్లకు బాధ్యత లేదా? అని ప్రశ్నించిన టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్కు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కౌంటర్ ఇచ్చాడు. శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో తాను జైల్లో ఉన్న ఫొటోను …
Read More »ఏపీలో ప్రత్యేక హోదా కోసం విద్యార్ధులు భారీగా ర్యాలీ..!
ఆంధ్ర ప్రదేశ్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నాఅరు .తాజాగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో విద్యార్ధులు భారీ ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ‘నిలదీద్దాం- ప్రత్యేక హోదా సాదిద్దాం’ అనే నినాదంతో జన జాగరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్ధులంతా ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఆశీల్మెట్ట సంపత్ వినాయగర్ ఆలయం వద్ద ప్రారంభమైన …
Read More »హైదరాబాద్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్లు…వాటి టిక్కెట్ల్
బాగ్య నగరవాసులకు శుభవార్త. 2018 హైదరాబాద్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అభిమానులు ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఆన్లైన్ ద్వారా టిక్కెట్ అమ్మకాలను శుక్రవారం ప్రారంభించింది. టిక్కెట్లు కావాల్సిన వారు sunrisershyderabad.inను ఆశ్రయించాలి. రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 9 నుంచి మే 19 వరకు జరిగే మొత్తం 7 మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లను ఈ …
Read More »