గతకొన్ని రోజులగా తెలుగు మీడియాలో పాటు నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారిన శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటిబాగోతాలను బయటపెట్టేందుకు ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది. దీంతో టాలీవుడ్లో శ్రీరెడ్డి లీక్స్ దుమారం రేపనున్నాయి. ఎందుకంటే.. ఇన్నాళ్లూ టాలీవుడ్ మేనేజర్లు, పీఆర్వోలు, హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టే అమ్మాయిలను నలిపేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి.. తాజాగా లీక్స్ స్టార్టెడ్ అంటూ తొలి ఫోటోను పోస్టు చేసింది. …
Read More »కలికాలం..20 ఏళ్ల అమ్మాయి..16 ఏళ్ల బాలుడితో ప్రేమ…పెళ్లి..15 రోజులకు నాకేం తెలియదు..!
ప్రేమకు వయసు లేదు అంటే ఇదేనేమో.. ఓ 20 ఏళ్ల డిగ్రీ అమ్మాయి, 16 ఏళ్ల బాలుని మధ్య ఫేస్బుక్ ద్వారా ప్రేమ పుట్టి, అది పెళ్లితో ముగిసింది. కొద్దిరోజులు కాపురం చేశాక అసలు కథ మొదలైంది. వివరాలను చూస్తే.. ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఒక మైనర్ బాలుడు, తనకన్నా నాలుగేళ్లు పెద్దదయిన దివ్యాంగురాలయిన యువతి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరు కలసి పట్టుమని 15 …
Read More »వైఎస్ జగన్ ..మీరు చేసిన సాయం జన్మలో మరువలేము..దేవుడిలా నీవు..!
‘మనకి సాయం చేసిన వారిని మరవకూడదు అంటారు..అందుకే చేసిన సాయం మరవకుండా చేసిన వారు అంత దూరంలో ఉన్న వెళ్లి మరి కలసి దాన్యవాదములు తెలిపారు. వారి మాటల్లోనే ఆయన గురించి తెలుసుకుందాం…. జగనన్నకు నా బాధ విన్నవించుకుంటే ఏ జన్మలో మరిచిపోలేని సాయం చేశారు. నాబిడ్డ త్వరలో మాట్లాడతాడని డాక్టర్లు చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఏం చేసి జగనన్న రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావడం లేదు. …
Read More »నీకు ..మార్కులు కావాలంటే ముద్దులివ్వాలంటూ లెక్చరర్ ..!
విద్యాబుద్ధులు నేర్పి… విద్యార్థుల్ని సమాజంలో ఉన్నతంగా నిలపాల్సిన పంతుళ్లు అడ్డదారులు తొక్కుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కూతురు వయసున్న అమ్మాయిని వేధించాడో లెక్చరర్. పరీక్షల్లో ఎక్కువ మార్కులు కావాలంటే ముద్దివ్వాలంటూ ఓ 17 ఏళ్ల విద్యార్థినిని 35 ఏళ్ల జూనియర్ కాలేజీ ప్రొఫెసర్ బ్లాక్మెయిల్ చేశాడు. ఈ నెల 8న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ముంబైలోని ఘట్కోపాల్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, బాధిత విద్యార్థిని …
Read More »శ్రీరెడ్డి..ఇష్టం లేకపోతే పట్టుకెళ్లిపోయి రేప్ చేసేవాళ్లయితే లేరు..మరో నటి సంచలన వాఖ్యలు..!
గతకొన్ని రోజులగా తెలుగు మీడియాలో పాటు నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్గా మారిన శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటిబాగోతాలను బయటపెట్టేందుకు ఒక ఉద్యమాన్ని లేవనెత్తింది. నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెను కలకలం రేపుతున్నాయి. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ దారుణంగా ఉందని పేర్కొంది. తెలుగు అమ్మాయిలు దానికి అంగీకరించడం లేదనే అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. …
Read More »యూ ట్యూబ్ లో చరిత్రలను తిరగరాస్తున్న “భరత్ అనే నేను “లేటెస్ట్ సాంగ్ .!
శ్రీమంతుడు చిత్రం తర్వాత ప్రిన్స్ మహేశ్బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘భరత్ అనే నేను’ చిత్రంపై భారీ అంచనాల నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే .తాజాగా ‘విరచిస్తా నేడే నవశకం..నినదిస్తా నిత్యం జన హితం..’ అంటున్నారు సూపర్స్టార్ మహేశ్బాబు. తాజాగా ఈ సినిమాలోని తొలి లిరికల్ పాటను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ‘విరచిస్తా నేడే నవశకం..నినదిస్తా నిత్యం జన హితం..భరత్ అనే …
Read More »పక్కనే పెళ్లాం ఉన్నా..వెనకకు వెళ్లి…బస్సులో ఎంబీఏ అమ్మాయిపై
ఎక్కడ చూసిన మహిళలపై దాడులు, దౌర్జన్యాలు ఆగడం లేదు. ఒంటరిగా ఉన్న సమయంలోనే కాదు పబ్లిక్ ప్రదేశాల్లో కూడ మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చినా కానీ, నిందితులు మాత్రం తమ ఆగడాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థినితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని(20) నగరంలోని శంకర్పల్లిలో ఎంబీఏ చదువుతోంది. …
Read More »బ్రేకింగ్ న్యూస్ ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామా.. నేడు మరో పార్టీలోకి..!
ప్రస్తుతం ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీలోకి చేరడం మాములు విషయమైంది. ఇతర పార్టీలకు చెందిన అధ్యక్షులు చూపించిన తాయిలాలకు ఆశపడి .ఇచ్చే నోట్ల కట్టలకు ..ప్రాజెక్టులకు లొంగి తమను గెలిపించిన ప్రజలను ..అవకాశమిచ్చిన పార్టీలను మోసం చేస్తూ వేరే పార్టీలో చేరుతున్నారు .అందులో భాగంగా కర్ణాటకలో జేడీఎస్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆదివారం …
Read More »ప్రజాసంకల్పయాత్ర 120వ రోజు..!
ప్రజా సమస్యల కొసం ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. జగన్ నడిచే రోడ్లన్నీ పూలతో అలంకరించి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ అశేశ ప్రజానీకం అండతో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్ర 120వ రోజుకి చేరుకుంది. ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. ఇక నేటి యాత్ర బరంపేట, బీసీ కాలనీ, ఇసాప్పపాలెం …
Read More »భారత ఆటగాడు 20 బంతుల్లో ఏకంగా 14 సిక్స్లు.. 4 పోర్లు ..మొత్తం స్కోర్ ఏంత చేశాడో తెలుసా..!
జేసీ ముఖర్జీ ట్రోఫీలో ఆడుతోన్న వృద్ధిమాన్ సాహా చెలరేగిపోయి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. 20 బంతుల్లో శతకం సాధించడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఎదుర్కొన్న ప్రతి బంతిని బౌండరీకి తరలించాలి. అప్పుడైతేనే శతకం సాధించగలం. తాజాగా భారత ఆటగాడు వృద్ధిమాన్ సాహా 20 బంతుల్లో 102 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. ఇందులో 14 సిక్స్లు ఉండగా.. నాలుగు పోర్లు ఉన్నాయి 20 బంతుల్లో ఏకంగా 14 …
Read More »