ప్రస్తుతం ప్రపంచం మొత్తం కొత్త కొత్తగా టెక్నాలజీని ఎలా వాడలో అలా వాడేస్తున్నారు. మరి ఎంతల అంటే తమని తామే మరచిపోయో విదంగా వాడుతున్నారు. అలా వాడడం వత్ల కూడ చిక్కులో పడుతున్నారు. తాజాగా ఓ దేశాధ్యక్షుని కూతరు హోదాలో ఉండి.. చేయకూడని పనిచేసింది. అండర్ వేర్ ధరించి.. బహిరంగంగా బిడ్డకు పాలు ఇచ్చింది. అక్కడితో ఆగకుండా.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో.. ఫోటోలు కాస్త …
Read More »గుంటూరులో టీడీపీకి షాక్…ఇద్దరు బలమైన నేతలు వైసీపీలోకి..!
ఏపీలో మరో కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండగానే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు .ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ..గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తోన్న పలు అవినీతి అక్రమాల వలన రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమే అని తెలుగు తమ్ముళ్ళు గ్రహించారు. అదే సమయంలో …
Read More »భరత్ అనే నేను ఆడియో వేడుక ఎక్కడో తెలుసా..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భరత్ అనే నేను. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్బస్టర్ హిట్ తరువాత మహేష్-కొరటాల కాంబినేషన్లో మూవీ వస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ …
Read More »క్రైస్తవుల ప్రార్థనా సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ ఈస్టర్..!
క్రైస్తవుల ప్రార్థనా సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ ఈస్టర్. క్రైస్తవ మత గ్రంథాలను బట్టి క్రీస్తు శిలువవేయబడిన తరువాత తన మరణం నుంచి మూడో రోజున పునరుత్థానం చెందాడని తెలుస్తుంది. ఆదివారం రోజున సమాధిలో నుంచి సజీవుడై ప్రభువు తిరిగి వచ్చాడని క్రైస్తవ భక్తుల నమ్మకం. ఈ పునరుత్థానాన్ని మరణంపై ఏసు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. క్రైస్తవులు ఈ పునరుత్థానం దినం లేదా ఈస్టర్ ఆదివారంను …
Read More »ఈస్టర్ పండగ విశేషాలు..!
ప్రభువైన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే నాడు మరణించి మూడవరోజు మరల సజీవుడై మృతులలోనుండి లేచినందుకు ఈస్టర్ జరుపుకుంటారని మనలో చాలామందికి తెలిసిన విషయమే. అయితే ఈస్టర్ గురించి తెలుసుకోవలసిన విశేషాలు ఇంకా కొన్ని ఉన్నాయి. మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ రెండుసార్లు జరుగుతుందని. తూర్పు దేశాల క్రైస్తవులు జూలియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. పశ్చిమ దేశాల క్రైస్తవులు గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం ఈస్టర్ జరుపుకుంటారు. కనుక మార్చ్22 నుండి …
Read More »నడవలేని అవ్వ..నిలబడలేని తాత..మాటలు కూడ రాని చిన్నారులు…వైఎస్ జగన్ తో ఏం చెప్పారు..!
అధికారంలోకి వచ్చినప్పటినుండి తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అశేశ ప్రభజనం మద్య కొనసాగుతోంది. ఈ పాదయాత్రకు అడుగడుగునా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. జగన్, కాబోయే సీఎం అంటూ పాదయాత్ర పొడవునా యువత నినాదాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, వారి సమస్యలను సావధానంగా వింటూ, అండగా ఉంటానని భరోసా ఇస్తూ …
Read More »శంషాబాద్ విమానాశ్రయంలో తప్పిన ప్రమాదం.. ఎమ్మెల్యే రోజా సహా మరో 70 మంది
ల్యాండింగ్ అవుతున్న విమానం టైర్ పేలి నిప్పురవ్వలు చెలరేగిన ఘటన బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకొంది. ఒక్కసారిగా జరిగిన సంఘటనతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇండిగో ఫ్లైట్.. తిరుపతి నుంచి బుధవారం రాత్రి 8.50 గంటలకు బయల్దేరింది.. రాత్రి 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది… ఇంతలో ఒక్కసారిగా టైర్ పేలిపోయింది.. మంటలు వ్యాపించాయి.. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది! వెంటనే అగ్నిమాపక …
Read More »డ్రెస్ లేకుంటే యోగా బాగా చేసేదాన్ని..శిల్పాశెట్టి..వీడియో వైరల్..!
యోగా అంటే మనదేశంలో ముందుగా గుర్తొచ్చే సెలబ్రిటీల్లో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ముందుంటారు. యువత యోగాపై మరింత ఆసక్తిని పెంచేందుకు శిల్పా శెట్టి యోగా అవగాహన తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. యోగాని ప్రమోట్ చేసే క్రమంలో స్వయంగా తాను చేసిన యోగాను వీడియోగా చేసి విడుదల చేశారు. అంతేకాకుండా యోగా శిక్షణపై రెండు పుస్తకాలను కూడా శిల్పా రాశారు. అయితే శిల్పాశెట్టి సరదాగా చేసిన వ్యాఖ్య ఇపుడు నెట్టింట్లో బాగా …
Read More »నన్నెందుకు వచ్చి అడగరు..నిన్నే ఎందుకు అడుగుతున్నారు..కరాటే కళ్యాణి..?
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతోంది అంటూ పలువురు నటీమణులు మీడియాకెక్కి రచ్చ చేయడంపై నటి కరాటే కళ్యాణి స్పందించారు. ఎక్కడైన ఎవరికైన టాలెంట్ ఉంటేనే ఎవరైనా అవకాశాలు ఇస్తారు, నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాస్తున్నారంటే..ఈమెలో టాలెంట్ ఉంది, డైలాగ్ డెలివరీ బాగా ఉంటుంది అని వారు నమ్మారు కాబట్టే అని కళ్యాణి తెలిపారు.అంతేగాక నన్ను వాడుకున్నారు అని ఆరోపిస్తున్నా వారు…. అలాంటి అవకాశం …
Read More »మరో మహిళ నేత టీడీపీకి రాజీనామా..!
ఏపీలో ప్రస్తుతం టీడీపీ నేతలు పార్టీ మారుతున్నారు. వీరిలో మహిళ నేతలు కూడ ఉండడం చర్చనియాసం అయ్యింది. మొన్నటికి మొన్న ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ ఉన్న మహిళ నేత కవిత బీజేపీ చేరారు. తాజాగా విశాఖ జిల్లాలోని కేజేపురం మండలం ఎంపీ టీసీ సభ్యురాలు రాపేటి నారాయణమ్మ తెలుగు దేశం పార్టీకి రాజీనామాచేయనున్నట్టు ప్రకటించారు. మంగళవారం ఆమె ఇక్కడి విలేఖరులతో మాట్లాడారు. వైసీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన తాను …
Read More »