ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మందిప్రజల ఆశను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదికగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం రెండో రోజుకు చేరుకుంది. ఏపీ భవన్లో ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైయస్ అవినాష్రెడ్డి, మిథున్రెడ్డిలు శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాగా ఆమరణ నిరహార దీక్షకు దిగిన వైసీపీ …
Read More »కామన్వెల్త్ గేమ్స్లో భారత్ కు మరో స్వర్ణం..!
గోల్డ్కోస్ట్ లో జరుగుతన్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. మూడోరోజు జరిగిన 77 కేజీల వెయిట్లిఫ్టింగ్ పురుషుల విభాగంలో సతీశ్కుమార్ శివలింగానికి స్వర్ణం లభించింది. దీంతో ఇప్పటి వరకూ భారత్ ఖాతాలో 3 స్వర్ణాలు, 1 కాంస్యం, 1 రజతం నమోదయ్యాయి. ఈ పోటీల్లో వెయిట్ లిఫ్టర్లు దీపక్ లాటెర్ ( కాంస్యం), గురు రాజా(రజతం), మీరాబాయి చాను(స్వర్ణం), సంజిత చాను (స్వర్ణం) పతకాలు …
Read More »‘భరత్ బహిరంగ సభకు ప్రేమతో యంగ్ టైగర్ ఎన్టీఆర్’
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను చిత్రం’ తరపున మరో కానుక. ఈ ఉదయం నుంచి సర్ ప్రైజ్ అంటూ ఊరిస్తూ వస్తున్న మేకర్లు కాసేపటి క్రితం ఓ పోస్టర్ను విడుదల చేశారు. అందులో ఈ చిత్ర ఆడియో వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా రాబోతున్నాడన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించేశారు. తొలుత ఈ ఆడియోకు ఎన్టీఆర్తోపాటు రామ్ చరణ్ కూడా వస్తాడన్న ప్రచారం …
Read More »ఈనెల 8న గండి బాబ్జీ తిరిగి వైసీపీలోకి..!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాల వారిగా రాజకీయం వేడెక్కుతుంది. ఎక్కడ ఎవరు నిలబడతారో…ఎక్కడ ఎవరికి టిక్కెట్ వస్తుందో తెలియక..ఏ పార్టీ అయితే బలంగా ఉందో అందులోకి వలసలు పెరిపోతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పుడు రాజకీయ నేతలు వైసీపీలోకి వలసల పర్వం మొదలైయ్యింది. ఎక్కడ పాదయాత్ర జరుగుతుందో అక్కడ చాలమంది టీడీపీ, ఇతర పార్టీ నేతలు వైసీపీలో చెరారు. మరోపక్క 2014 తర్వాత …
Read More »ఈరోజు రాత్రి 7గంటలకు వైఎస్ జగన్…చంద్రబాబుకు సవాల్..!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఏ నాడు కూడా రాజీ పడకుండా పోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలో వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శుక్రవారం సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ చెప్పిందే చేసిందని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ …
Read More »ఢిల్లీ వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం..భారీగా మద్దతు..!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఏ నాడు కూడా రాజీ పడకుండా పోరాటం చేశారు. ఈక్రమంలో నేడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆమరణ దీక్షలో వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్రెడ్డి, వైయస్ అవినాష్రెడ్డిలు దీక్షలో పాల్గొన్నారు. ఎంపీలకు పార్టీ సీనియర్ నాయకులు బొత్స …
Read More »మిథాలీ రాజ్ మరో అరుదైన ఘనత..!
భారత మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ మరో అరుదైన ఘనతను సాదించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్ట్స్ అత్యధికంగా 191 వన్డేలాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు మిథాలీ రాజ్.. ఎడ్వర్ట్స్ను దాటి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నాగ్పూర్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మహిళల మధ్య తొలి వన్డే …
Read More »కృష్ణా జిల్లాలో టీడీపీ ముఖ్య సీనియర్ నేత..వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి..!
ఏపీలో ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర విజయవంతంగా గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. ఈ పాదయాత్ర గత ఎడాది నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు ఎక్కడ వైఎస్ జగన్ క్రేజ్ తగ్గలేదు.రోజు రోజుకు అంతకు అంత ఆయనపై ఏపీ ప్రజలకు నమ్మకం పెరుగుతంది. అదికారంలోకి వస్తాడని ఎందరో సీనియర్ నేతలు చెప్పకనే చెప్పారు. ఈ తరుణంలో అధికార పార్టీ టీడీపీ నుండి వైసీపీలోకి …
Read More »2018 ఐపీఎల్ మ్యాచ్ల పూర్తి షెడ్యూల్..!
ఈ రోజుల్లో క్రికెట్ అంటే తెలియని వారు ఉండారు. అంత అభిమానం పెంచుకున్నారు ఈ ఆటపై . అందుకే అభిమానుల కోసం ఐపీఎల్ మ్యాచ్ లు ఎంతో సంతోషానిస్తుంది. ఈ క్రమంలో క్రికెట్ క్రీడాభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసే ఐపీఎల్ ఏప్రిల్ 7వ తేదీ శనివారం నాడు ప్రారంభం కాబోతున్నాయి. మరి కొద్ది రోజుల్లో జరిగే క్రికెట్ మ్యాచ్ ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అబిమానులు . పదేళ్లుగా …
Read More »సీనియర్ నటుడు కన్నుమూత
సీనియర్ నటుడు, డబ్బింగ్ కళాకారుడు చంద్రమౌళి గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారు. చంద్రమౌళిది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తాలుకా మునగలపాలెం. ప్రముఖ నటుడు మోహన్బాబు తండ్రి చంద్రమౌళికి గురువు. 1971లో చంద్రమౌళి చిత్ర రంగంలోకి ప్రవేశించారు. సుమారు 45 ఏళ్లకు పైబడిన తన సినీ ప్రస్థానంలో నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా విభిన్న పాత్రలు పోషించారు.చంద్రమౌళి 1971లో ‘అంతా మన …
Read More »