తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించనున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఈ వారం విడుదల చేసే ర్యాంకింగ్స్లో శ్రీకాంత్ నంబర్వన్ ర్యాంక్ను కైవసం చేసుకోనున్నాడు. సోమవారం కామన్వెల్త్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీం విభాగంలో మలేషియాను 3-1తేడాతో భారత బ్యాడ్మింటన్ జట్టు చిత్తు చేసి స్వర్ణం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు సార్లు ఒలింపిక్ రజత పతక విజేత లీ చాంగ్ వీకి షాకిచ్చిన కిదాంబి శ్రీకాంత్ ఈ విజయంలో …
Read More »షాకింగ్ న్యూస్.. ఆధార్ కు లింకు రక్తం, మూత్రం..!
అన్నింటికీ ఆధార్ ను తప్పనిసరి చేస్తూ వెళ్ళున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. ఈ మధ్య సంక్షేమ పథకాలకి అయితేనేమి, బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ నంబర్లకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటికి ఆధార్ ను లింకు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఆధార్ ను ఎంతో మంది నిపుణులు ఆమోదించారని, ఇది …
Read More »ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు..!
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఉదయలక్ష్మి ఏప్రిల్ 9న ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మరుసటి రోజు.. అంటే ఏప్రిల్ 13న ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను కూడా మంత్రి విశాఖపట్నంలో విడుదలచేయనున్నారు. ఫలితాలను ఏపీ ఇంటర్ వెబ్సైట్లో చూడవచ్చు. ఇంటర్ ప్రథమ సంవత్సరం …
Read More »‘ఎవరతడు? ఇక్కడ తెలుగు ప్రజలకు పిలుపునివ్వడానికి అతడెవరు? కేఈ కృష్ణమూర్తిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి..
ఏపీ ఉపముఖ్య మంత్రి కేఈ కృష్ణమూర్తిపై వయసు ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. ఆయన ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. సొంత పార్టీకి ఎసరు పెట్టేలా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న జగన్ కి ప్రజాకర్షణ ఉంది అని చెప్పి.. టీడీపీ నేతల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా.. ఏపీకి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందని అంటూ, అందుకు ప్రతిగా కర్ణాటకలోని తెలుగు వారు బీజేపీకి ఓటు వేయొద్దంటూ ఏపీ డిప్యూటీ …
Read More »టాలీవుడ్ బడా నిర్మాత కొడుకు బలవంతంగా నాతో సెక్స్ చేసేవాడు.. శ్రీ రెడ్డి మరో బాంబ్
శ్రీరెడ్డి గత కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెగ హల్ చల్ చేస్తున్న పేరు .వరస వివాదాలతో ఈ నటి సినిమాలతో ఎంత ఆదరణ పొందిందో తెలియదు కానీ ఇండస్ట్రీ లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ ను వివరాలతో సహా తన సోషల్ మీడియా లో పోస్టు చేస్తూ మంచి హాట్ టాపిక్ అయింది .సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే పక్కలో పడుకోవాల్సిందేనంటూ ఘాటు వాఖ్యలు చేసింది. అయితే అంతటి …
Read More »విదేశాల నుంచి అందమైన అమ్మాయిలను రప్పించి…సెక్స్ రాకెట్
దేశంలో ఎక్కడ చూసిన వ్యభిచారం విచ్చలవిడిగా జరుగుతున్నది.జంట నగరాల్లో మరి దారుణం… పట్టపగలు కూడ సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. ఎన్నో సార్ల్ పోలీసులకు పట్టుబడిన మళ్లి అదే వ్యబిచారం చేస్తున్నారు. తాజాగా గోవాలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. గోవా రాష్ట్రంలోని కాలాన్గుటే బీచ్ కేంద్రంగా ఉన్న గ్రీన్ పీస్ హాలిడే హోమ్ గెస్ట్హౌస్లో ఓడిశాకు చెందిన ఇద్దరు యువకులు విదేశీ వనితలతో గుట్టుగా వ్యభిచారం …
Read More »సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న నా స్నేహితులందరికీ గుడ్లక్..వార్నర్ ట్వీట్
బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు దూరమయ్యాడు. వార్నర్ ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న అతని మనసంతా ప్రస్తుతం ఐపీఎల్పైనే ఉంది. ఎందుకంటే ఐపీఎల్ టోర్నీలో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు తన మొదటి మ్యాచ్ ఆడనుంది. దీంతో ఈ మాజీ సారథి జట్టుపై తనకు ఉన్న అభిమానాన్ని చాటాడు. తన ఇన్స్టాగ్రాం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. ‘సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో …
Read More »ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ఖాన్ వైఎస్ జగన్ కు సవాలు..వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే
వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ఖాన్ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను ఓ రేంజ్లో తిట్టాడు. వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. తాను గెలిస్తే జగన్ రాజకీయాలు వదిలేస్తారా? అంటూ సవాల్ విసిరారు. రాష్ట్ర విభజనకు జగన్నే ప్రధాన కారణమన్నారు. కేసుల మాఫీ కోసమే విజయసాయిరెడ్డి మోదీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీకి మరో పదేళ్లు …
Read More »రామ్గోపాల్ వర్మ శిష్యుడు..`RX 100`
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అజయ్ భూపతి డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు.. అతడు దర్శకత్వం వహించే మూవీకి RX 100 అని టైటిల్ పెట్టడం విశేషం.. 90 దశకంలో యూత్ ని ఆకట్టుకున్న మోటార్ సైకిల్ పేరు ఇది .కార్తికేయ, పాయల్ రాజ్పుత్ జంటగాఅశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన`RX 100` జూన్లో విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమచారం. రాయల్ ఎన్ఫీల్డ్ …
Read More »ఏపీలో విషాదం..ఒకేసారి 56 ఆవులు మృతి..ఏలా జరిగింది..?
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా గురజాల మండలం దైదాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో మేత మేస్తూ 56 ఆవులు మృతి చెందాయి. నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన ఓ రైతు మేత కోసమంటూ 100 ఆవుల మందను గురజాల తీసుకువచ్చాడు. ఇవాళ పొలంలో మొక్కజొన్న పంట తీశాక వచ్చిన పిలకలను తిని ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. 56 ఆవులు ఘటనాస్థలంలోనే మృతిచెందగా… మిగతావి అనారోగ్యంతో బాధపడుతున్నాయి. ఘటనకు స్పష్టమైన కారణం …
Read More »