Home / siva (page 325)

siva

వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..టీడీపీ నుండి చాల మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి..!

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చేది తామేనని, ఆపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ జరిపిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, వారికి సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాక అదికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వీరి విషయంలో జగన్‌ నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు. విశాఖ …

Read More »

ప‌త్తికొండ‌లో చంద్రబాబుపై సంచ‌ల‌న వాఖ్య‌లు చేసిన చెరుకుల‌పాడు నార‌య‌ణ రెడ్డి భార్య‌..!

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేసి, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న వైసీపీ ఎంపీలకు మద్దతుగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పత్తికొండలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 9వ రోజు చేరుకున్నాయి. దీక్షలో వైసీపీ నాయకులు దీక్ష‌లు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్న సీఎం చంద్రబాబు ఇపుడెందుకు యూటర్న్‌ తీసుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త …

Read More »

చంద్ర‌బాబు నియోజక వర్గంలో వైసీపీలో చేరిన 100 టీడీపీ నాయ‌కులు..!

ఏపీ లో అదికారంలో ఉన్న టీడీపీ ప్ర‌బుత్వం పై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో ప్ర‌తి ప‌క్షం అయిన వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరిగిపోతున్నాయి. ఈ వ‌ల‌స‌లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో కొన‌సాగుతున్నాయి. తాజాగా చంద్ర‌బాబు నియోజ‌క వ‌ర్గంలో వ‌ల‌స‌లు జ‌రిగాయి. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, నిర్భయంగా వైసీపీలో చేరవచ్చునని వైసీపీ పార్టీ కుప్పం నియోజక వర్గ సమన్వయకర్త కె.చంద్రమౌళి అన్నారు. ఆదివారం వీర్నమల గ్రామంలో జరిగిన …

Read More »

మంత్రి ఆదినారాయణ రెడ్డిపై తేనెటీగల దాడి..పరుగు..!

కడప జిల్లా ఫిరాయింపు మంత్రి ఆదినారాయణకి చేదు అనుభవం ఎదురైంది. మైలవరం జలాశయం గేట్లు ఎత్తడానికి వెళ్లిన మంత్రిపై కందిరీగలు దాడికి పాల్పడ్డాయి. దీంతో మంత్రి ఆదినారాయణ రెడ్డి అక్కడి నుంచి పరుగులు తీసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివారాల్లోకి వెళ్తే.. శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి నీటి విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం …

Read More »

కృష్ణా జిల్లాలో టీడీపీకి మరో పెద్ద షాక్..యలమంచిలి రవి తరువాత వైసీపీలోకి ఎవరో తెలుసా..!

2014 ఎన్నికల్లో ఒకే ఒక్కడిని..కేంద్ర, రాష్ట్ర నాయకులు, సినీ హిరోలు ముకుమ్మడిగా అందురు ఎకమే ఓడించిన ..ప్రజల కోసం, వారి సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్న దేశంలోనే ఎకైక వ్యక్తి ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ అంటున్నారు వైసీపీ నేతలు. గత 4 సంవత్సరాలు నుండి టీడీపీ చేస్తున్న అవీనితిని ,భూకభ్జలను ,నేరాలను ఇలా ప్రతి అన్యాయాన్ని ప్రజలకు తెలిసే విదంగా ..అర్థమయ్యో విధంగా …

Read More »

నీ వయసు ఎక్కువగా ఉంది..ఎవరైనా వయసులో ఉన్న అమ్మాయిని సెట్ చేస్తే…నిర్మాత

తెలుగు ఇండస్ట్రీలో కామాంధుల గురించి ధైర్యంగా బయటకు చెబుతున్నారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో శ్రీరెడ్డితో పాటు పాల్గొన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు శృతి, శ్రీవాణి మాట్లడుతూ.. పచ్చి కామాంధుడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాత పడుకుంటనే అవకాశాలు ఇస్తానని డైరెక్టుగా మాట్లాడతాడని పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఓటీవీ చర్చా కార్యక్రమంలో ఆరోపణలు చేశారు. అంతేగాక అతడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకి అంతమంది మహిళలు చెప్పిన ఎవరు ఆ …

Read More »

ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నా సైనా నెహ్వాల్‌, పీవీ సింధు.. గోపీచంద్‌ ఎవరికి ఏ సలహాలు

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న 21 కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం క్రీడాభిమానులకు పండగే. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణీలు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు ఫైనల్స్‌కు చేరుకున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఒకరికి స్వర్ణం మరొకరికి రజతం ఖాయమయ్యాయి. కానీ, ఎవరికి ఏ పతకం దక్కుతుందో అని ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెమీఫైనల్లో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థుల్ని మట్టి కరిపించి …

Read More »

కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు ఖాయం..ఇదిగో చూడండి..!

గత ఎడాది నవంబర్ నుండి ఇప్పటి వరకు అలుపనేది లేకుండా ..అదే బలంతో, అదే ఊపూలో అశేశ ప్రభజనం మద్య.. అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఆటంకలు కలింగించినా..నిర్విరామం లేకుండా ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శనివారం విజయవాడ కనక దుర్గమ్మ సాక్షిగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. 136వ రోజు కనకదుర్గ వారధి వద్ద వైఎస్‌ జగన్‌ కృష్ణా …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీర, గాజులు పంపిన వైసీపీ మహిళ నేత..!

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో బంద్‌లు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు నుంచీ హోదా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారని, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు హోదా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. హోదా కావాలని రాష్ట్రం ఉద్యమిస్తుంటే ఆయనకు సింగపూర్‌ ప్రయాణాలు ఎందుకని ప్రశ్నించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి …

Read More »

విరాట్‌ కోహ్లికి ఫ్లయింగ్‌ కిస్సెస్‌ విసిరిన అనుష్క..!

 బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ జట్టును బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ఉత్సాహ పరిచారు. శుక్రవారం జరిగిన చిన్నస్వామి స్డేడియంలో బెంగళూరు-పంజాబ్‌ మ్యాచ్‌కు అనుష్క హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుష్క ఎంతో ఉత్సాహంగా కనిపించారు. మ్యాచ్‌ ఆసాంతం ఆమె తన భర్త, బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఒక దశలో మైదానంలో ఉన్న కోహ్లి కోసం ఫ్లయింగ్‌ కిస్సెస్‌ పంపించారు. దీంతో గ్రౌండ్‌లో వాతావరణం ఒకింత ప్రేమభరితంగా మారిపోయింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat