టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో రామ్ సరసన ఇంట్రడ్యూజ్ అయింది గోవా బ్యూటీ ఇలియానా . కుర్రకారు గుండెలు కొల్లగొట్టేసింది .టాలీవుడ్లో ఫస్ట్ కోటి రూపాయిల పారితోషకం తీసుకున్న హీరోయిన్గా గుర్తింపు తెచ్చకుంది ఇలియానా. అయితే ప్రస్తుతం ఇలియానాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అది ఏమీటంటే ఇలియానా తల్లి కాబోతోంది అనే వార్త హల్ చల్ చేస్తుంది. గత కొంత కాలంగా ఆస్ట్రేలియన్ …
Read More »ఏమిటి ఆ ఫోటో ..చంద్రబాబుకు ఎందుకు అంతా భయం ..కారణమిదే ..!
ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబానికి చేరువ అయ్యేందుకు.. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే ధ్యేయంగా.. ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గుండెల్లో దమ్ము.. చేతల్లో నిజాయితీ..విశ్వసనీయతే మార్గం .. విలువలే ఊపిరి..ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రతిక్షణం.. పోరాట పర్వం.. ఇదే వైఎస్ జగన్ ప్రస్థానం . జగన్ ప్రజాసంకల్ప …
Read More »ఏపీలో పార్ధిగ్యాంగ్ హల్ చల్ ..అత్యంత క్రూరంగా కత్తులతో గొంతులు కోయడమేగాక..!
దేశంలోనే అత్యంత కరుడు గట్టిన నరరూప రాక్షసులుగా పిలువబడే పార్ధిగ్యాంగ్ చిత్తూరు-తమిళనాడు, చిత్తూరు-నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో సంచరిస్తుందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో జిల్లా పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ శుక్రవారం సిబ్బందితో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్ధిగ్యాంగ్ కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి వెంబడి, రైల్వేస్టేషన్ సమీప ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. నిందితులు దాడులకు తెగబడే …
Read More »‘భరత్ అనే నేను’సినిమాల రికార్డును బద్దలు కొట్టడం ఖాయమంటా..!
ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు కష్టమైంది కూడా’.. ‘భరత్ అనే నేనూ..’ అన్న సంభాషణతో మహేష్బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. కైరా అడ్వాణీ హీరోయిన్. కొరటాల శివ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం సెన్సార్ పూర్తి కాగా, యూ/ఏ …
Read More »కర్నూల్ ల్లో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూల్ జిల్లా బనగానపల్లె మండలం కొత్తపేట గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. బనగానపల్లె నుంచి కొత్తపేటకు విద్యార్థులతో వస్తున్న ఆటోను ఎదురుగా వస్తోన్న లారి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ రాంచంద్రుడు(30)తో పాటు ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులు బనగానపల్లెకి చెందిన ఎం.చెన్నకేశవ(14), రామకృష్ణాపురానికి చెందిన సి.వెంకట శివుడు(14)గా గుర్తించారు. ఇద్దరూ కొత్తపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గాయపడిన విద్యార్థిని …
Read More »పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ ల మద్య ఎలా, ఎక్కడ జరిగింది..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , పూనమ్ కౌర్ మధ్య సంబంధం ఏంటి ? ఈ ప్రశ్న కి సమాధానం చెప్పాల్సింది ఆ ఇద్దరే. అయితే కత్తి మహేష్ ఆ టాపిక్ తెచ్చాక ఆ ఇద్దరూ పైకి మాట్లాడింది లేదు. కత్తి మాటలు నిజం అని గట్టిగా నమ్మలేకపోయినా పవన్, పూనమ్ గురించి కాస్త డౌట్స్ అయితే వచ్చాయి. అయితే పవన్ ఫ్యాన్స్, కత్తి మహేష్ ల మధ్య రచ్చ …
Read More »టాలీవుడ్ కు షాక్ న్యూస్..శివాజీరాజా అమ్మాయిలను వాడుకొని..హీరో దగ్గరకు..దర్శకుడు దగ్గరకు
ఒక్క సినిమా పూర్తి అయ్యేనాటికి ఎందరో నలిగిపోతున్నారంటా. మాంసాన్ని అమ్మినట్లు మహిళల మానాన్ని అమ్మేస్తున్నారంటా. ఎన్నోసార్లు అవకాశాల కోసం చెయ్యి చాపితే నాతో గడపమని అడుగుతున్నరంటా. ఎవరి బట్టలు విప్పకుండా ఆవేదనతో వారి బట్టలు వారి విప్పుకుంటున్నారంటా..ఇది ఎక్కడ కాదో టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ భూతం ఎంతో మంది యువతులను కాటేసిన ఉదంతం. ఈ రంగుల ప్రపంచంలో రాణించాలని అవకాశాల కోసం వచ్చే వారిని ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం, అనుభవించడం తద్వారా …
Read More »హైదరాబాద్లో మరో బ్యూటీషియన్ అనుమానాస్పద స్థితిలో మృతి..!
బాగ్య నగరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష కేసు అప్పట్టో తీవ్ర కలకలం రేపింది. శిరీష ఆత్మహత్య వ్యవహారం బయటకు రావడంతో కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు పెద్ద సంచలనంగా మారింది. తాజాగ నగరంలో బ్యూటీషియన్గా పనిచేస్తున్న ఓ యువతి వికారాబాద్లో శవమై తేలింది. అనుమానాస్పద స్థితిలో రైలు నుంచి పడి మృతి చెందింది. లింగంపల్లిలో …
Read More »కరాటే కళ్యాణి..సత్య చౌదరి ఎక్కడ…ఎవరి దగ్గర పడుకోకుండానే అవకాశాలు వచ్చాయా..!
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోంది అంటూ పలువురు నటీమణులు మీడియాకెక్కి రచ్చ చేయడం చూశాం. ఈ పోరాటానికి తెర లేపిన నటి శ్రీరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కరాటే కళ్యాణి, సత్యాచౌదరిపై చర్యలు తీసుకోవాలని హుమాయూన్నగర్ పీఎస్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 4న ఓ టీవీచానల్లో డిబేట్ సందర్భంగా తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తన ఫిర్యాదులో పెర్కొంది శ్రీరెడ్డి. పైగా …
Read More »దమ్ముంటే పవన్ కళ్యాణ్ ను రమ్మనండి నేను చూపిస్తా..సవాల్ విసిరిన నటి..!
తెలుగు సినీ పరిశ్రమను ప్రక్షాళన చేసేందుకు మహిళా లోకం కదిలింది. ఆదివారం రోజు సమావేశం అయిన ‘శ్రీరెడ్డి అండ్ కో’ టాలీవుడ్ పెద్దలపై విరుచుకుపడ్డారు. “తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్ధిక దోపిడీలపై బహిరంగ చర్చ” అంటూ మహిళా సంఘాల ఐక్యకార్యాచరణ కమిటిగా ఏర్పడి ఈ బహిరంగ చర్చలో అందరూ రావాల్సిందిగా డిమాండ్ చేసారు. ఇక నటి శృతి అయితే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైనే సంచలన …
Read More »