Home / siva (page 323)

siva

సంధ్య షాక్ న్యూస్.. జీవితా రాజశేఖర్‌ సంబంధించిన పక్కా ఆధారాలు, సాక్ష్యాలు ..!

జీవితా రాజశేఖర్‌ సంబంధించిన పక్కా ఆధారాలు, సాక్ష్యాలు ..సంధ్య తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వివాదంపై పీవోడబ్ల్యూ నేత సంధ్య చేసిన తీవ్ర ఆరోపణలపై జీవితా రాజశేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే… అయితే జీవిత వ్యాఖ్యలపై చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు సంధ్య… నా దగ్గర జీవితకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు చాలా ఉన్నాయని… పోలీసు కేసు పెట్టింది కాబట్టి అక్కడే వివరాలు అందజేస్తానని ప్రకటించడం …

Read More »

వైఎస్ జగన్ కోసం కర్నూల్ జిల్లాలో…90 శాతం మంది ఏం చేస్తున్నారో తెలుసా..!

2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ పార్టీ అత్యదికంగా సీట్లు గెలిచిందే కర్నూల్ జిల్లాలోనే. ఏన్నో ఏళ్ల నుండి వైసీపీకి కంచుకోట కడప…దీని తరువాత కర్నూల్ ఉండేది కాని ఇప్పుడు కర్నూల్ తరువాత కడప అనే విదంగా మారింది. అంతలా వైఎస్ జగన్ మీద అభిమానం పెంచుకున్నారు కర్నూల్ జిల్లా ప్రజలు. దీనికి ఉదహరణ కూడ 2014 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ గెలిచిన సీట్లే. అయితే …

Read More »

రాత్రి 11 గంటలకు శ్రీరెడ్డిని వెంటాడిన పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్..!

జూబ్లీహిల్స్‌లోని ఓ టీవీ ఛానెల్‌ నిర్వహించే డిబెట్ లో పాల్గొనేందుకు శ్రీరెడ్డి వచ్చిన విషయం తెలుసుకొన్న పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్ అక్కడికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితి సృష్టించారు. శ్రీరెడ్డి ఇంటికి వెళ్తుండగా వాహనాన్ని వెంబడిచారు. చివరికి పోలీసులు జోక్యంచేసుకుని ఆమెను ఇంటి వద్ద దిగబెట్టారు. మంగళవారం రాత్రి శ్రీరెడ్డి టీవీ కార్యాలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో ఆ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు …

Read More »

త్వరలోనే కర్నూల్ జిల్లా రాజకీయాల్లో వైసీపీ దెబ్బకు టీడీపీ విలవిల..

బిజెపిని వీడే విషయాన్ని రెండు రోజుల తర్వాత వెల్లడించనున్నట్టు కర్నూల్ జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు. బిజెపికి గుడ్‌బై చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో బుధవారం నాడు కాటసాని రాంభూపాల్ రెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలో, జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై …

Read More »

మరో మైలురాయి దాటిన వైఎస్ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర ..!

గత ఎడాది నవంబర్ 6న ‘ప్రజా సంకల్పయాత్ర’పేరుతో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. గుండెల్లో దమ్ము.. చేతల్లో నిజాయితీ..విశ్వసనీయతే మార్గం .. విలువలే ఊపిరి..ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రతిక్షణం.. పోరాట పర్వం చేస్తున్నారు వైఎస్ జగన్. కొన్ని వేలమంది జగన్ తో కలసి అడుగులో అడుగు వేస్తు న్నారు . ఇందులో …

Read More »

ఏపీలో ఇంట్లోనే వ్యభిచారం..హైదరాబాద్‌ మసాజ్‌ సెంటర్‌లో వ్యభిచారం..!

దేశంలో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ‌్యభిచారం జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో మరి దారుణం బహిరంగంగానే వ్యభిచారం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని నాచారం ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన మసాజ్‌ సెంటర్‌లో కొంతమంది యువతులతో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ సమాచారం అందగా ఎస్‌వోటీ పోలీసులు దానిపై దాడి చేశారు. ముగ్గురు యువతులు, ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని నాచారం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఏపీలో ఇంట్లోనే వ్యభిచారం.. …

Read More »

వైఎస్‌ జగన్‌ 139వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుగారి పాలన ఎల్లకాలం సాగదని, రేపటి మీద భరోసా ఇచ్చేందుకు… రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయమే ధ్యేయంగా.. గత ఎడాది నవంబర్ 6న ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. గుంటూరు జిల్లాలో ముగిసిన ప్రజా సంకల్పయాత్ర ఈనెల 14 న కృష్ణా జిల్లాలో ప్రవేశించింది. …

Read More »

కర్నూల్ జిల్లాలో ఇది టీడీపీకి అసలైన దెబ్బా.. వైసీపీలో చేరిన టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు..!

కర్నూల్ జిల్లాలో టీడీపీ ,కాంగ్రెస్ నుండి జోరుగా వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి.తాజాగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం గంజెళ్ల గ్రామానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు ఆ పార్టీలకు గుడ్‌బై చెప్పారు. ప్రజల పట్ల అంకిత భావం చూపే వైఎస్‌. జగన్‌ నాయకత్వం, ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీ నికర వైఖరి పట్ల తామంతా ఆకర్షితులమై మేము సైతం పార్టీకి అండగా నిలవాలని ముందుకు కదిలామంటూ ముక్తకంఠంతో …

Read More »

మరో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు..?

వచ్చే నెలలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా సొమ్ము పట్టబడటం కర్ణాటకలో కలకలం రేపింది. మంగళవారం ఉదయం బెంగళూరు-అనంతపురం రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చిక్‌ బల్లాపూర్‌.. తిప్పగానిపల్లి వద్ద వెంకటేశ్వర ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు నుంచి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 100 కోట్లపైగానే సొమ్ము ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు.. నగదును ఎక్కడికి, ఎందుకు …

Read More »

విద్యా, వైద్య రంగాల్లో భారత్, కజికిస్తాన్ సంబంధాలు మరింత బలోపేతం

విద్య, వైద్య రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు భారత్, కజికిస్తాన్ ముందుకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కజికిస్తాన్ ప్రెసిడెంట్ ఫ్రొఫెసర్ అల్హనోవ్, డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పార్టనర్ షిప్ ప్రొఫెసర్ అస్సన్ తో కూడిన ప్రొఫెసర్ల బృందం సోమవారం హైదరాబాద్ లో పర్యటించింది. వీరితో పాటు అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ కజికిస్తాన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat