Home / siva (page 321)

siva

క‌ర్నూల్ జిల్లాలో వైసీపీకి పెరుగుతున్నమ‌రింత బ‌లం..!

2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వందల కోట్లు ఆశ చూపి వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ,ఏంపీలను టీడీపీలో చేర్చుకున్నాడని వైసీపీ నేతలు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే టీడీపీ అదికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్నటి వరకు ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉంది.. దీనికి తోడు టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ నేతలు వైసీపీలోకి వస్తున్నారు. ఇందులో బాగంగానే తాజాగా …

Read More »

అమరావతిని నిర్మించడం సాధ్యం కాదని..అఖిలప్రియ సంచ‌ల‌న వాఖ్య‌లు

నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మించడం సాధ్యం కాదని మంత్రి అఖిలప్రియ సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు . ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా స్వయంగా ప్రధాని మోదీ ఏపీని మోసం చేశారని అన్నారు. ఆనాడు ఏపీని విభజించవద్దని ఏవిధంగా రోడ్డుమీదకు ఎక్కి నిరసన తెలిపామో…ఇప్పుడు కేంద్రం వైఖరికి నిరసనగా రోడ్డుపైకి వచ్చిన నిరసన తెలపాల్సి వస్తోందని మంత్రి అఖిలప్రియ అన్నారు. రుద్రవరం మండలం మత్తులూరు, నర్సాపురంలో సైకిల్ యాత్ర చేసిన అఖిలప్రియ …

Read More »

ఆళ్ల‌గ‌డ్డ‌లో హైటెన్సన్..మంత్రి అఖిలప్రియ పేరు తొలగింపు..!

దివంగత నేత భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఆదివారం దాడి జరిగిన సంగ‌తి తెలిసిందే . ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్‌ యాత్ర చేస్తోన్న ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడి చేసి పరారయ్యారు. తనపై దాడి చేయించింది మంత్రి అఖిలప్రియే అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ప్ర‌స్తుతం ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి కేసు దర్యాప్తు వివాదాస్పదంగా మారింది. మంత్రి అఖిలప్రియ ఆదేశాలతోనే దాడి జరిగిందని ఆరోపిస్తూ …

Read More »

నాలుగు స్కార్పియో వాహనాల్లో వచ్చి ఏవీ సుబ్డారెడ్డిపై రాళ్లు, కర్రలతో దాడి..తీవ్ర ఉద్రిక్తత‌..!

అధికార తెలుగుదేశం పార్టీలో వర్గ విబేధాలు భయానక దాడులకు దారితీశాయి. దివంగత భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఆదివారం దాడి జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్‌ యాత్ర చేస్తోన్న ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడి చేసి పరారయ్యారు. తనపై దాడి చేయించింది మంత్రి అఖిలప్రియే అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. …

Read More »

వైఎస్ జ‌గ‌న్ 143వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!

ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలోని నూజివీడులో విజయవంతంగా కొనసాగుతుంది. 143వ రోజు ప్రజాసంకల్పయాత్రను చిన్న అగిరిపల్లి నుంచి (ఈరోజు)సోమవారం ఉదయం వైఎస్ జగన్‌ ప్రారంభించారు. వైఎస్ జ‌ట‌న్ తో పాగు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఆయ‌న‌తో పాటు అడుగులో అడుగులు వేస్తున్నారు. ఇందులో బాగంగానే వైఎస్‌ జగన్‌ తోటపల్లి చేరుకొని మద్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు.పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమవుతుంది. …

Read More »

వైఎస్ జగన్ కేసులో..ఈడీకి మరో దిమ్మతిరిగే షాక్..!

తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కుమ్మ‌క్కై జ‌గ‌న్ ని కేసుల్లో ఇరికించారు అని ఉభ‌య‌తెలుగు రాష్ట్రాల‌కు అర్ద‌మ‌వుతోంది.. ఇటీవ‌ల ప‌లు చార్జ్ షీట్లు కొట్టివేయ‌ప‌డుతున్నాయి. తాజాగా జ‌రిగిన మ‌రో కేసు విష‌యం కూడా జ‌గ‌న్ కు కాస్త ఊర‌టనిచ్చింది వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు కొట్టివేత. … అనాడు టీడీపీ పార్టీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ,దివంగత మాజీ ఎంపీ …

Read More »

ఆశీర్వాదం కోసం వచ్చిన పెళ్లి జంటతో ఊరేగింపుగా వైఎస్ జగన్..వీడియో హల్ చల్

ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 141వ రోజు ఈదర శివారు నుంచి శనివారం ఉదయం వైఎస్ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం సీతారాంపురం, బత్తులవారిగూడెం క్రాస్‌ మీదుగా పాదయాత్ర కోనసాగుతుంది. పాదయాత్రలో బాగంగా నూజివీడులోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్‌కు చేరుకుని వైఎస్‌ జగన్‌ బహిరంగ సభ నిర్వహించన్నున్నారు. అయితే వైఎస్ జగన్ పాదయాత్రలో ఆశీర్వాదం కోసం …

Read More »

అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన ప్రతి అక్షరం..భరత్ అనే నేను సినిమాలో హైలేట్ ..వీడియో

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీలో యువ‌నాయ‌కుల‌కు కొద‌వ‌లేదు. జ‌గ‌న్‌పై వివిద పార్టీ కార్య‌క‌ర్త‌లు చేసే ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్టే ద‌మ్మున్న యువ కిర‌ణాలు ఉన్నారు. కొత్త‌గా అలాంటి యువ‌కిర‌ణమే నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ యాద‌వ్. వైసీపీలో ద‌మ్మున్న నాయ‌కుడిగా పేరు పోందాడు. యువ ర‌క్తం కావ‌డంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది.ఎంతంటే అధికారంలో ఉన్న తెలుగు తమ్ముళ్లు ఈర్ష్య ప‌డేంత ఫాలోయింగ్‌. వైసీపీలో ఇప్ప‌టి …

Read More »

ఏవీ సుబ్బారెడ్డి అనుచరులపై…అఖిలప్రియ వర్గీయులు దాడి..!

కర్నూల్ జిల్లా ఆళ్ళగడ్డ టీడీపీలో గ్రూపు తగాదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఆర్ఐసీ చైర్మన్, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఎవరికి వారుగా దీక్షలు చేపట్టారు. ‘ధర్మపోరాట దీక్ష’ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat