ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1950, డిసెంబర్ 25న ఆనం వివేకా జన్మించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయనాయకుడిగా ఆనం వివేకా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆనం వివేకా …
Read More »కన్నా లక్ష్మీనారాయణకు తీవ్ర అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్లుండి హైబీపీ రావడంతో హుటాహుటిన ఆయనను కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కన్నాకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కాగా, మంగళవారం కన్నా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. . ప్రస్తుతం కన్నాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్తతకు గురైన …
Read More »ఏపీలో సంచలనం..వైఎస్ జగన్ ను కలవనున్నా..బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
గత 144 రోజులుగా ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా గన్నవరంలో విజయవంతంగా కొనసాగుతుంది. జగన్ తో ఎండలోనే వేలది మంది ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. జగన్ పాదయాత్రకు విశేశ స్పందన వస్తుంది. అక్కడ అక్కడ టీడీపీ,బీజేపీ ,కాంగ్రెస్ నేతలు వైసీపీలోకి వలసలు భారీగా జరిగాయి. ఇందులో బాగంగానే తాజాగ వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రను త్వరలోనే వైఎస్ జగన్ ని బీజేపీ ఏపీ …
Read More »వీరిద్దరి మద్య రేపు మధ్యాహ్నం ఏం జరగబోతుంది..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల సమావేశం రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఈ రోజు తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా.. తాను భేటీకి హాజరు కాలేనని అఖిలప్రియ తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎంతో అఖిల ప్రియ, ఏవీల భేటీ రేపటికి వాయిదా పడింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అదివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆళ్లగడ్డ నియోజకవర్గంతో టీడీపీ సైకిల్ ర్యాలీ సందర్భంగా …
Read More »ఆళ్ళగడ్డ టీడీపీ మాజీ ఇంఛార్జీ రాంపుల్లారెడ్డి..సంచలన వాఖ్యలు
కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ లోని భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వ్యక్తిగత కక్షలు టీడీపీ పార్టీపై ప్రభావం చూపుతున్నాయని ఆళ్ళగడ్డ నియోజకవర్గ మాజీ టీడీపీఇంచార్జీ ఇరిగెల రాంపుల్లారెడ్డి చెప్పారు. ఎవరు చేప్పిన ఈ పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డలోటీడీపీకి డిపాజిట్లు కూడ దక్కవన్నారు. ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొన్న సంగతి …
Read More »ఏపీలో మహిళలపై దాడి..మీకు సిగ్గుగా లేదా..? వైఎస్ జగన్ ట్వీట్
విజయనగరంలో అంగన్వాడీ వర్కర్లపై లాఠీఛార్జ్ను ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. అదికారంలో టీడీపీ ప్రభుత్వం ఓ వైపు మహిళా సాధికారిత అని మాట్లాడుతూ… మరోవైపు మహిళలపై దాడి చేయడం అమానుషమని ఆయన అన్నారు. తెలంగాణలో అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచారని, ఏపీలో పెంచకపోవడం మీకు సిగ్గుగా లేదా? అంటూ వైఎస్ జగన్ ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం …
Read More »చంద్రబాబు సభలో అపశ్రుతి..!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటిస్తున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ద్వారపూడిలో నిర్వహించిన చంద్రకాంతి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్న సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేదికకు సమీపంగా ఉన్న కాలువలపై నడవటానికి వీలుగా ఏర్పాటుచేసిన రేకులు విరిగి పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో మంగళవారం ఈ ఘటన జరిగింది. అమాంతం కాలువలోకి కూరుకుపోయిన బాధితులను పోలీసులు పైకిలాగారు. …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారిన రాజకీయ పరిస్థితులు, ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, కడపలో ఉక్కు కర్మాగారం వంటి విభజన హామీల అమలుకు ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు కష్టమేనని భావిస్తున్న పలువురు రాష్ట్ర నేతలు, వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ఎక్కడిక్కడ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తాంగా టీడీపీ నేతల గూండాగిరి, ప్రభుత్వ …
Read More »నువ్వు నీ పెళ్లాలు.. పవన్ కల్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన టీడీపీ మంత్రి..!
ఆంధ్రప్రదేశ్ లో అదికారంలో ఉన్న టీడీపీ, 2014 ఎన్నికలకు ముందు మిత్ర పక్షం అయిన జనసేన మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఎక్కడ వీలుదొరికితే అక్కడ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ మంత్రి మంత్రి అయ్యన్నపాత్రుడు నోరు పారేసుకున్నారు. చంద్రబాబు నాలుగు సంవత్సరాల క్రితమే బీజేపీ నుంచి బయటకు వచ్చేసివుండవలసింది అని ఇటీవల పవన్ కల్యాణ్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. పవన్ కల్యాణ్ మూర్ఖుడిలా ఆలోచిస్తున్నాడంటూ …
Read More »టీడీపీ నాయకుడు కామంతో కళ్లు ముసుకుపోయి..ఆరుబయట మంచంపై నిద్రించే మహిళపై
ఏపీలో దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. చిన్న.పెద్ద ,ముసలి..అంగవైకల్యం అనే తేడా లేకుండ వావి వరసలు మరచి కామంంతో కళ్లు ముసుకుపోయి ఆడవారిపై అత్యచారాలు చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ విధివంచిత.. పుట్టుకతో మూగ.. పైగా మానసిక వైకల్యంతో బాధపడుతోంది. అలాంటి మహిళపై సాధారణంగా ఎవరైనా సానుభూతి చూపుతారు. కానీ ఓ టీడీపీ నాయకుడు మాత్రం ఆమెపై కన్నేశాడు. తన కామ వాంఛ తీర్చుకునేందుకు అవకాశం కోసం కాసుకూర్చున్నాడు. …
Read More »