Home / siva (page 315)

siva

రైతులకు..పేదవారికి వైఎస్ జగన్ మరో భారీ హామీ..!

ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో గుంటూరు జిల్లాలో 993, పశ్చిమ గోదావరి జిల్లాలో 368, తూర్పు గోదావరిలో 416, అనంతపురంలో 121, నెల్లూరులో 255, కర్నూలులో 333, శ్రీకాకుళంలో 130, విజయనగరంలో 120, చిత్తూరులో 204, ప్రకాశంలో 86 మంది మహిళలపై నేరాలు జరిగిన కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తం మీద 3026 కేసులు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. నేరగాళ్లపై చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి కొవ్వొత్తి పట్టుకుని నడుస్తాడట …

Read More »

రాజంపేటలో టీడీపీ షాక్ ..వైసీపీలో చేరిన అధికార ప్రతినిధి నేత

రాజంపేట పార్లమెంట్ సభ్యుడు యువనేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి నియోజక వర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాజంపేట మండలం మిట్టమీదపల్లి నుంచి భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. కడప జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్న బొల్లినేని రామ్మోహన్‌నాయుడు శనివారం టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా టీడీపీ ఎమ్మెల్యే …

Read More »

‘సురేష్ మామ ఎలా వున్నావ్.. శ్రీ రెడ్డి సంచలనమైన పోస్ట్

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా మరిన్ని హాట్ కామెంట్స్ చేసింది. పలువురి మీద సంచలన కామెంట్‌తో శ్రీ‌రెడ్డి క‌ల‌క‌లం రేపుతున్నది. కొద్దిరోజులు మౌనం వహించిన ఆమె తాజాగా మ‌రోసారి సినీ ప్రముఖులపై గురిపెట్టింది. నిర్మాత సురేష్‌బాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఇటీవల శ్రీ రెడ్డి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ పై సంచలన ఆరోపణలు చెయ్యడమే కాకుండా అభిరామ్ తో దిగిన ఫోటోలను లీక్ …

Read More »

హోంమంత్రిపై హత్యాయత్నం..తుపాకీతో కాల్పులు

పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి అషన్‌ ఇక్బాల్‌‌పై హత్యాయత్నం జరిగింది. నరోవల్‌ జిల్లాలోని తన సొంత ఊరిలో నిర్వహించిన రాజకీయ సభలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనపై ఈ దాడి జరిగింది. సభలో ప్రసంగిస్తున్న అషన్‌ ఇక్బాల్‌‌ను లక్ష్యంగా చేసుకుని ఓ ముష్కరుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో గాయపడిన ఇక్బాల్‌‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ప్రాణాలతో బయటపడ్డారు. పాక్‌ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించిన …

Read More »

ధర్మవరంలో టీడీపీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత..హుటాహుటినా ఆస్పత్రికి

ఏపీకి ప్రత్యేక హోదా కోసం అధికార పార్టీ టీడీపీ చేపట్టిన సైకిల్ ర్యాలీలో మరో అపశృతి చోటు చేసుకుంది. ధర్మవరంలో సైకిల్ యాత్ర చేస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వడదెబ్బతో తీవ్ర అస్వస్థకు గురై మార్గం మధ్యలో కుప్పకూలారు. హుటాహుటినా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యేను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ ఉదయం ఆయన పోతుకుంట నుంచి ధర్మవరం పట్టణానికి 10 కిలోమీటర్ల యాత్ర చేపట్టారు. యాత్ర చేస్తుండగా …

Read More »

టీడీపీకి షాక్ న్యూస్ ..నారా లోకేష్..ఇంట్లో పనిమనిషితో అసభ్యకరంగా పవర్తన

టీడీపీ సీనియర్ నేత – ప్రస్తుత ఎమ్మెల్సీ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుటంబానికి వీరవిధేయుడిగా ప్రకటించుకునే వ్యక్తి బుద్దావెంకన్న . చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను పొగడటంలో ముందుంటారు. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కిందనేది కొందరి వాదన. ఆ విషయం అలా ఉంచితే…మహిళలను తాము గౌరవిస్తామని – సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తామని ప్రకటించుకునే టీడీపీకి చెందిన ఈ నాయకుడు మహిళలపై స్పందించిన తీరును …

Read More »

ఏపీలో మరో దారుణం..యాంకర్ మృతి

ఏపీలో మరో దారుణం జరిగింది. ఓ మహిళను దారుణంగా హత్య చేసి గుర్తు తెలియని వ్యక్తులు, మృతదేహాన్ని దహనం చేశారు. ఆమె అందంగా ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకుంది. భర్తతో కలసి మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తుండేది. స్వయంగా యాంకరింగ్ చేసేది. అంతలోనే భర్తతో విభేదాలు వచ్చాయి. విసుగుతో అతనికి దూరం జరిగింది. విడిగా, ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటోంది. ఇంటి అద్దెకు డబ్బుల్లేక ప్రైవేటు సంస్థలో ఉద్యోగానికి చేరింది. ఏం …

Read More »

ఏపీలో సంచలనం..ద‌గ్గుబాటి ఫ్యామిలీ..ఫ్యామిలీ..వైసీపీలోకి..ఎప్పుడో తెలుసా..!

ఏపీ సీఎం చంద్రబాబుకు తోడల్లుడు.. అన్న నందమూరి తారకరామారావు పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ..ఫ్యామిలీ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? ప్రతిపక్ష నేత జగన్ చెంతకు చేరనున్నారా? దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయా? అంటే ఔననే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇటీవల జరిగిన పరిణామాలు దగ్గుబాటి రాజకీయ అడుగులపై తీవ్ర చర్చకు దారితీశాయి. వాస్తవానికి దగ్గుబాటి రాష్ట్ర రాజకీయాలకు కొత్తకాదు. తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో ద‌గ్గుబాటి ఫ్యామిలీ గురించి మ‌నంద‌రికీ …

Read More »

విజయనగరంలో భారీగా వైసీపీలోకి టీడీపీ నాయకుల వలసలు..!

ఏపీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డం కోసం వైసీపీ పార్టీ అధ్యక్షుడు ,ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత వైఎస్‌ జగన్ చేప‌ట్టిన‌ ప్రజాసంకల్పయాత్ర విజ‌య‌వంతంగా గుడివాడ నియోజ‌క వ‌ర్గంలో జ‌రుగుతుంది. ఆశేశ జ‌న మ‌ద్య పాద‌యాత్ర కొన‌సాగుతుంది.జ‌గ‌న్ తో ప్ర‌జ‌లు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే ఈ పాదయాత్ర ఎఫెక్ట్ తో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉన్న నేత‌లు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో 50 కుటుంభాలు …

Read More »

15 సంవత్సరాల క్రితం ..ఈ నెల 14వ తేదీ వైసీపీ అభిమానులకు అతి ముఖ్యమైన రోజు

ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్ పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల మైలురాయిని పశ్చిమ గోదావరి జిల్లాలో దాటుతుండటం తమ ప్రాంత అదృష్టమని వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ అధికార ప్రతినిధి తలశిల రఘురాంతో కలసి 2 వేల కిలోమీటర్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat