ఏపీలో ప్రస్తుతం అదికారా పార్టీ అయిన టీడీపీ నుండి వైసీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. టీడీపీ పాలన నచ్చక ..చేసే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత రావడంతో అన్ని పార్టీల నాయకులు బలంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీదే విజయం అని తెలుసుకోని మరి వలసలు వస్తునారంట. తాజాగా ఈ రోజు కర్నూల్ జిల్లా డోన్ నియోజక వర్గంలోని తాడూరు …
Read More »వైఎస్ జగన్ 160వ రోజు పాదయాత్ర ..!
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు,వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఆదివారం ఉదయం కైకలూరు శివారు నుంచి వైఎస్ జగన్ 160వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కాకతీయ నగర్, దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడలంక మీదుగా మణుగులూరు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. లంచ్ బ్రేక్ తర్వాత పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కి ప్రారంభమౌతుంది. మణుగులూరు మీదుగా ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. …
Read More »భూమ అఖిలప్రియ ఎవరితో..ఎక్కడ..ఎప్పుడు ప్రేమలో పడిందో తెలుసా..!
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ పెళ్లికూతురు కానున్నారు. ఇప్పటికే అఖిల ప్రియ ఇంట పెళ్లి వేడుక మొదలైంది. ఎవరితో ఇప్పటికే మీకు కూడ తెలిసి వుంటుంది. వరుడు ఎవరంటే మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భార్గవ్ . హైదరాబాద్ లోని అఖిలప్రియ నివాసంలో నిశ్చితార్థ వేడుక కూడ జరిగింది. వీరి వివాహం ఆగష్ఠు నెలలోనే జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, భార్గవ్, అఖిలప్రియ మధ్య గత కొంతకాలంగా …
Read More »బిగ్ బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ ముఖ్యమంత్రి కుటుంబం..!
ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. టీడీపీ పాలన నచ్చక ..చేసే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత రావడంతో అన్ని పార్టీల నాయకులు బలంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీదే విజయం అని తెలుసుకోని మరి వలసలు వస్తునారంట. ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి యలమంచిలి రవి, వసంత కృష్ణప్రసాద్ లు ఆ పార్టీలో చేరారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, …
Read More »కర్నూలు జిల్లాలో 13 ఏళ్ల బాలుడికి..23ఏళ్ల యువతితో వివాహం
కర్నూలు జిల్లాలో ఓ బాలుడికి, యువతికి వివాహం చేసిన ఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా కౌతాళం మండల పరిధిలోని ఉప్పరహాల్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలుడికి అక్క కూతురు అయిన కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప తాలుకా చాణికనూరు గ్రామానికి చెందిన అయ్యమ్మ(23) అనే యువతితో వివాహం చేశారు. ఈ వివాహం ఉప్పరహాల్లో గత నెల 27న తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. ఈ విషయంపై …
Read More »అనాడు వైసీపీ చెరుకులపాడు నారయణ రెడ్డి హత్య.. ఈనాడు టీడీపీ నేత శ్రీకాంత్రెడ్డి హత్య
ఈ మద్య రాయలసీమలో హత్యలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.అక్రమ సంబంధాలు..ఫ్యాక్షన్ ..పాత కక్షలు ఇలా ఎదో రూపంలో హత్యలు జరుగూతునే ఉన్నాయి. మరి ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో చాల ఎక్కువగా జరగడంతో ప్రజలు భయందోళనకు గురవౌతున్నారు. గత ఎడాది పత్తికొండ వైసీపీ ఇంచార్జ్ గా ఉన్నచెరుకులపాడు నారయణ రెడ్డి హత్య తరువాత మరో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని డోన్ పట్టణంలో ప్రముఖ వైద్యుడు పోచ శ్రీకాంత్రెడ్డి(47) దారుణ హత్యకు గురయ్యారు. …
Read More »వైసీపీలోకి మాజీ మంత్రి…టీటీడీ మాజీ చైర్మన్…పెద్ద ఎత్తున చర్చలు …!
ఆయన నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకుడు.జిల్లా పార్టీ అధ్యక్షుడి దగ్గర నుండి ప్రభుత్వ విప్ వరకు ..ఎమ్మెల్సీ నుండి ఎంపీ వరకు ..మంత్రి నుండి టీటీడీ చైర్మన్ పదవి వరకు అన్ని పదవులను ఆయన అలంకరించాడు.అంతటి సీనియర్ నాయకుడు అయిన ఆయన వైసీపీ గూటికి చేరనున్నారా..?.ఇప్పటికే అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు మహేష్ వైసీపీలో చేరడంతో పల్నాడులో మంచి పటిష్ట …
Read More »13 నుంచి పశ్చిమలో వైఎస్ జగన్ ..!
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ నెల 13 న పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించబోతోంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లా వైసీపీ నేతలు ఆళ్లనాని, తలశిల రఘురాం, కోటగిరి శ్రీధర్లు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని తెలిపారు. 14వ తేదీన ఏలూరు సమీపంలోని మదేపల్లి వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర 2 వేల …
Read More »25 మంది అమ్మాయిల బ్రా తొలగిస్తే ..అక్కడ ప్రశ్నాపత్రం అడ్డుపెట్టుకోని పరిక్ష
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) చరిత్రలో ఎన్నడూ లేనంత కళంకానికి గురైంది. దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్ అర్హత పరీక్ష సందర్భంగా డ్రెస్ కోడ్ పై పెట్టిన ఆంక్షలపై అధికారుల అహంకారపూరిత వైఖరి వల్ల పరీక్షకు హాజరైన విద్యార్థినులు ఘోరమైన అవమానాలను ఎదుర్కొన్నారు. విద్యార్థినులు బ్రాలు ధరించివస్తే పరీక్షకు కూర్చోనివ్వలేదు. వేసుకున్న జీన్స్దుస్తులకు మెటల్ బటన్స్ ఉండటాన్ని కూడా అధికారులు ఒప్పుకోలేదు. పొడవు చేతులు చొక్కాలు విప్పలంటూ వేధింపులకు …
Read More »కర్నాటక ఎన్నికలపై లగడపాటి సర్వేలో విజయం ఎవరిదో తెలుసా..!
సర్వేల రారాజుగా పేరొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్..రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై తాజాగా ఓ రహస్య సర్వే చేశారు. మీడియా సంస్థలు ఇతర స్వతంత్ర సంస్థలు ఎన్ని సర్వేలు చేసినా అవి అటోఇటో ఉంటున్నాయి. అయితే లగడపాటి సర్వే మాత్రం ఏమాత్రం పొల్లుపోకుండా అంచనా వేస్తుంటుంది. అందుకే ఆయన సర్వేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కర్నాటక పీఠం ఎవరికి దక్కబోతోందనేదానిపై కూడా లగడపాటి …
Read More »