Home / siva (page 306)

siva

రాత్రిపూట అస్సలు నిద్రలేదు..!

టాలీవుడ్ అందాల నటి, టాప్ హీరోయిన్ లలో ఒకరైన సమంతను అక్కినేని నాగచైతన్య గత ఎడాది ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆరోజు నుండి ఈరోజు వరకు వీరిద్దరు సినిమా షూటింగ్ లో కస్తా బీజీ బీజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య రాత్రి పూట నిద్రపోయి రెండు రోజులు అవుతోందట. చైత‌న్య‌దే కాదండోయ్… హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్, నటుడు మురళీ శర్మలదీ ఇదే పరిస్థితి. …

Read More »

నిషేధం తర్వాత డేవిడ్‌ వార్నర్‌ ఇంట్లో తీవ్ర విషాదం

ఇటీవల దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా సిరీస్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, బ్యాట్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో మానసికంగా కుంగిపోయిన వార్నర్‌.. తన ఇంట్లో జరిగిన మరో ఘటన తీవ్రంగా కలిచివేసింది. దానికి సంబంధించి వార్నర్‌ సతీమణి కాండిష్‌ వార్నర్‌ స్థానిక మహిళా వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగిన సంఘటనలతో వార్నర్‌ తీవ్ర …

Read More »

రంజాన్ పండుగ రోజునే హలీమ్ ఎందుకు తినాలి ?

రంజాన్ పండగ ముస్లింలకు పరమ పవిత్రమైనది. ప్రపంచంలో ఏ మూలనున్న ముస్లిం అయినా ఈ పండగను అత్యంత్య నియమనిష్ఠలతో జరుపుకుంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం తరువాతే ఆహరం తీసుకుంటారు. నెలరోజులూ ముస్లింలంతా కూడా ఈ నియమాన్ని తప్పకుండా పాటిస్తారు. కోపతాపాల్లేకుండా సాత్వికంగా, శాంతియుతంగా ఉండడం, పేదలకు సహాయం చేయడం, సాటి వారితో స్నేహంగా మెలగడం, అల్లాను ఏకాగ్రతతో ప్రార్థించడం చేస్తారు. రంజాన్ నెలరోజులూ భక్తిశ్రద్ధలతో గడుపుతారు. సూర్యోదయం ముందు, …

Read More »

రంజాన్ విశిష్టత..!

పవిత్ర రంజాన్ మాసం ఆరంభమైంది. ఏ మతానికి చెందిన పండుగైనా .. దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. నిజానికి మొత్తం మానవాళి హితాన్ని ఆకాంక్షించే సందర్భమే పండుగ. రంజాన్ ‘ సైతం ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. ఇస్లామీయ కేలండర్లో 9వ మాసం ‘రంజాన్’. ఈ మాసంలోనే ‘దివ్య ఖురాన్’ అవిర్భవించింది. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘ రంజాన్ మాసం’. ఈ పావన సమయంలో …

Read More »

ఈ నెల 27న వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!

గత నాలుగు సంవత్షరాలుగా ఏపీలో అత్యంతా నీచమైన పాలన టీడీపీ ప్రభుత్వం ఆద్వర్యంలో జరుగుతుందని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. రైతులను,యువకులను ఉద్యోగస్తులను ,ఆఖరికి ముసలి వారిని సైతం మోసం చేసిన ప్రభుత్వం ఏదైన ఉందంటే అది టీడీపీ ప్రభుత్వం అంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎలాగైన బుద్ది చెప్పాలని వైసీపీ నేతలు ప్రజలకు తెలుపుతున్నారు. ఇందులో బాగాంగనే అక్కడ అక్కడ టీడీపీ నుండి వైసీపీలోకి వలస వస్తున్నారు. …

Read More »

వైసీపీలోకి ఎంవీబీ బిల్డర్స్‌ అధినేత..!

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పాదయత్ర మొదలు నుండి ఇప్పటి వరకు భారీగా టీడీనీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న వైఎస్‌ జగన్‌ కి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సామాన్యులు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా విశాఖపట్నంకు చెందిన ఎంవీబీ బిల్డర్స్‌ అధినేత సత్యనారాయణ గురువారం వైసీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న …

Read More »

వైసీపీలో చేరిన టీడీపీ మహిళా ఎంపీటీసీ దంపతులు..!

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పాదయత్ర మొదలు నుండి ఇప్పటి వరకు భారీగా టీడీనీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలంలోని పోలసానిపల్లి టీడీపీ మహిళా ఎంపీటీసీ షేక్‌ రహీమా బేగం, షేక్‌ హసేనాలను ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ప్రజాసంకల్పపాదయాత్రలో భాగంగా గురువారం గణపవరం మండలం సరిపల్లి గ్రామం వచ్చిన వైఎస్‌ జగన్‌ సమక్షంలో వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. …

Read More »

వైఎస్ జగన్ 171 వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!

ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజు ప్రారంభమైంది. జగన్ తో పాటు వేల మంది అడుగులో అడుగు వేస్తున్నారు. శుక్రవారం ఉదయం నైట్‌ క్యాంపు పెదకాపవరం నుంచి జననేత వైఎస్‌ జగన్‌ తన పాదయాత్ర చేపట్టారు. పెద కాపవరం, చిన కాపవరం, గుమ్ములూరు, తరటావ మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కొల్లపర్రుకు చేరుకున్నాక వైఎస్‌ జగన్‌ విరామం తీసుకుంటారు. లంచ్‌ …

Read More »

వైఎస్ జగన్ 170వ రోజు ప్రజాసంకల్పయాత్ర..!

ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజు ప్రారంభమైంది. జగన్ తో పాటు వేల మంది అడుగులో అడుగు వేస్తున్నారు. శుక్రవారం ఉదయం నైట్‌ క్యాంపు పెదకాపవరం నుంచి జననేత వైఎస్‌ జగన్‌ తన పాదయాత్ర చేపట్టారు. పెద కాపవరం, చిన కాపవరం, గుమ్ములూరు, తరటావ మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కొల్లపర్రుకు చేరుకున్నాక వైఎస్‌ జగన్‌ విరామం తీసుకుంటారు. లంచ్‌ …

Read More »

అంతర్జాతీయ క్రికెటర్‌ తండ్రి దారుణ హత్య…!

శ్రీలంక క్రికెటర్‌ ధనుంజయ డిసిల్వా తండ్రి రంజన్‌ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి గురువారం అర్ధరాత్రి రంజన్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రంజన్‌ ప్రాణాలు కోల్పోయారు. దీంతో శుక్రవారం ఉదయం వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లాల్సిన లంక జట్టు నుంచి ధనుంజయ తప్పుకున్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు వెస్టిండీస్‌కు బయల్దేరాల్సి ఉంది. స్థానిక రాజకీయవేత్త అయిన రంజన్‌పై కొలంబో శివారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat