ఏపీ రాజధాని విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మూడు రోజుల పండగ అయిపోయింది. తెలుగు తమ్ముళ్లు ఒక పండగలా భావించే మహానాడు మే29న పూర్తయింది. మే27 వ తేదీ నుండి మొదలుకొని 29 వ తేదీ వరకు విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మహానాడును నిర్వాహకులు నిర్వహించారు. ఇంత ఎండలలో ప్రాంగణ వేదిక దగ్గర నుండి ప్రేక్షకుల గ్యాలరీ వరకు చల్లగా ఉంచడం, పదుల సంఖ్యలో వంటకాలను తయారుచేయించడం, …
Read More »ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడ్డ బస్సు..!
హిమాచల్ప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. థెయాగ్ వద్ద ప్రమాదవశాత్తు హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు టిక్కర్ ప్రాంతం నుంచి సిమ్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు …
Read More »మోహన్లాల్ ఛాలెంజ్ ను స్వీకరించిన ఎన్టీఆర్..!
కేంద్రమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ ప్రారంభించిన ‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్’ ఛాలెంజ్లో భాగంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రముఖ నటుడు మోహన్లాల్..ఎన్టీఆర్కు సవాలు విసురుతూ ఇటీవల తన ఫిట్నెస్ వీడియోను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఆ సవాలును ఇప్పుడు తారక్ స్వీకరించారు. తన ఫిట్నెస్ ట్రైలర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో తారక్ లెగ్ కర్ల్స్(కాళ్లతో …
Read More »పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ..!2019 ఎన్నికలకోసం ఈ వెయ్యి రూపాయల ప్రకటన ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకుని ఉద్యోగంలేని ప్రతి యువతకు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనీ 2019 ఎన్నికలు దగ్గరపడడంతో తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ భృతి అమలుపై ఏపీ ప్రభుత్వం గురువారం ప్రకటించిందని వైసీపీ నేతలు, యువకులు అంటున్నారు. అది కుడ 2000 ప్రతి యువతకు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని…ఇప్పుడు ఒక్కో నిరుద్యోగ యువతకు రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని అనుకోవడం ఏమటని వారు అంటున్నారు. …
Read More »వైఎస్ జగన్..మధ్యాహ్నం 3.30 కు భారీ బహిరంగ సభ
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కోనసాగుతుంది. జగన్ తో పాటు వేలాది మంది అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను ఆయనతో చెప్పకుంటున్నారు. అయితే గత 176 రోజులుగా అలుపెరగని పోరటంతో ..నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్నవైఎస్ జగన్ స్వల్ప అస్వస్థతకు గురైనాడు. వైద్యులు మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచిం చినా ఆయన గురువారం ఒక్కరోజే విశ్రాంతి తీసుకున్నారు. శుక్రవారం …
Read More »టీడీపీ నేత అరెస్ట్.. ఏం చెశాడో తెలుసా..!
ఏపీలో టీడీపీ నేతలకు అధికారంలో ఉన్నామనే ఆహంకారంతో విచ్చలవిడిగా నేరాలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంఘటనలు చూస్తే నిజమే అని పిస్తుంది. తాజాగా యువతిని వేధింపులకు గురిచేస్తోన్న టీడీపీ నేత ముసునూరి రామకృష్ణను ఏలూరులో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. స్థానికంగా నివాసముంటున్న ఓ యువతిని ఫోన్లో బ్లాక్మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడు. ఈ వేధింపులకు తాళలేక ఆ యువతి, బంధువుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు …
Read More »వైఎస్ జగన్ జోలికి వస్తే నాలుక కోస్తాం..బట్టలు ఊడదీసి కొడతాం..జేసీ
వైఎస్ కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్ అంటూ వైసీపీనాయకులు హెచ్చరించారు. మహానాడు వేదికగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక టవర్క్లాక్ వద్ద జేసీ దివాకర్రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. ఎస్ఐలు శివగంగాధర్రెడ్డి, శ్రీరామ్, సిబ్బంది అక్కడికి చేరుకున్న ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి …
Read More »ఈ బికినీ భామ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!
దశాబ్ద కాలంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న అహనా వివిధ షార్ట్ ఫిల్మ్స్లో, వెబ్ సీరీస్లలో నటించింది. ‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ సినిమాతో మెరిసిన నటి అహనా కుమ్రా. టీవీ హోస్టుగా కూడా తన సత్తా చూపించింది. ప్రో కబడ్డీ లీగ్తో సహా వివిధ లైవ్ షోలకు ఈమె హోస్టుగా వ్యవహరించింది. అయితే ప్రస్తుతం ‘యాక్సిడెంటల్ ప్రైమ్మినిస్టర్’ సినిమాలో ప్రియాంకగాంధీ రోల్లో కనిపించబోతోంది అహనా. ఇలా జోష్తో కెరీర్ను …
Read More »వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లే..బీజేపి ఎమ్మెల్సీ
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓటు వేస్తే తెలుగు జాతికి ద్రోహం చేసినట్లేనని బీజేపి ఎమ్మెల్సీ మాదవ్ స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో టీడీపీ బీజేపీని ప్రధాన శత్రువుగా ఎంచుకుంది. తిట్ల దండకంతో మహానాడులో బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారు. చంద్రబాబు ఖబడ్దార్.. బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామస్మరణతో మహానాడు జరిగింది. టీడీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. బీజేపీ నేతలపై పగ, ప్రతీకారంతో మాట్లాడుతున్నారని’ మాధవ్ ద్వజమెత్తారు.‘బీజేపీని తిట్టినవారికి బహుమతి అనేలా మహానాడులో ప్రసంగాలు …
Read More »పశ్చిమ నుండి తూర్పులోకి అడుగు పెట్టబోతున్న.. వైఎస్ జగన్
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. అంతేగాక జగన్ తో పాటు వేలాది మంది పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు. వారి సమస్యలను జగన్ చెప్పుకుంటున్నారని తెలిపారు. ఇంకా తలశిల రఘురాం మాట్లాడుతూ… జిల్లాలో ఒకదానిని మించి మరొకటి …
Read More »