ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. 182వ రోజు పాదయాత్రను ఆయన బుధవారం తణుకు శివారు నుంచి ప్రారంభించారు. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే జననేతను కలవడానికి భారీగా తరలి వస్తున్నారు. గ్రామాలను దాటడానికి గంటల కొద్ది సమయం పడుతుండటంతో వైఎస్ …
Read More »మమతా బెనర్జీ కూడా ఇంత దారుణంగా ఎప్పుడూమాట్లాడలేదు..మంత్రి అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు
ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు దిగజారుడు మాటలతో ప్రధాని మోడీని దూషిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. ప్రధాని మోడీని ఉద్దేశించి ఏపీ పర్యాటకశాఖ మంత్రి అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ మాధవ్ న్యూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీయే మహిళలపై అత్యాచారాలు ప్రోత్సహిస్తున్నారంటూ మంత్రి అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలతో సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి …
Read More »వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో దొంగలు..సీసీ కెమెరాలో రికార్డ్
నెల్లూరు జిల్లా కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి చోరీకి పాల్పడినట్లు మంగళవారం రూరల్ పోలీసులకు ఎమ్మెల్యే కారు డ్రైవర్ గురిమీడి సతీష్ ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే ఇంట్లో జిరిగిన చోరిలో రెండు వెండి కంచాలు, రెండు వెండిగ్లాసులు ఎత్తుకెళ్లారు. కారు డ్రైవ ర్ ఇంట్లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేను కలిసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. ఎమ్మెల్యే లేడని …
Read More »రామోజీరావుతో.. కన్నా లక్ష్మీనారాయణ భేటి..ఏం జరగబోతుంది..?
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావును ఎపి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు హైదరాబాద్కు వెళ్ళిన ఆయన రామోజీ నివాసంకు వెళ్ళి కన్నా ఆయనతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా రామోజీరావు, కన్నా మధ్య పలు రాజకీయ అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే భేటీ అనంతరం కన్నా ఈ సమావేశం విషయమై మీడియాతో మాట్లాడుతూ రామోజీరావుతో తనకు ఉన్న …
Read More »జేబులోనే పేలిన ఫోన్.. వీడియో వైరల్
ఈ మధ్యకాలంలో సెల్ఫోన్స్ వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఎప్పుడు, ఎవరి వద్ద ఫోన్ పేలుతుందోనన్న టెన్షన్ చాలామందిని వెంటాడుతోంది. ఛార్జింగ్ పెట్టినప్పుడుగానీ, ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నపుగానీ, జేబులో పెట్టుకున్న తర్వాతగానీ పేలిపోతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా ముంబైలోని బాందప్ ప్రాంతం ఓ రెస్టారెంట్లో ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా ఉన్నట్టుండి ఆయన జేబులోని ఫోన్ పేలిపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన 4న జరగ్గా రెస్టారెంట్లోని …
Read More »పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రే కాదు..దేశానికి ప్రధాని అవుతాడు..కమీడియన్
టాలీవుడ్ హీరో , జనసేనా పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని.. ఆ తర్వాత దేశానికి ప్రధాని కూడా అవుతారని జబ్బర్ దస్త్ కమీడియన్ షకలక శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లో, యాత్రల్లో వినియోగించే ఎరుపు రంగు టవల్ గురించి షకలక శంకర్ ఏమన్నారంటే.. అది రెడ్ టవల్ కాదని.. విప్లవ సంకేతమని చెప్పుకొచ్చాడు. ఆ టవల్ ఉంటే విజయం ఖాయమని, …
Read More »వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్ర అధ్యక్షుడు
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు,వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ బుధవారం ఉదయం తణుకు శివారు నుంచి 182వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఉదయం నుంచి తణుకులో భారీ వర్షం కురుస్తోంది. ఎంతకీ తగ్గకపోవడంతో భారీ వర్షంలోనే వైఎస్ జగన్ పాదయాత్రకు బయలుదేరారు. see also:భారీ వర్షంలోనే వైఎస్ జగన్ పాదయాత్ర..! అయితే ఈ పాదయాత్ర సందర్భంగా అక్కడ అక్కడ వైసీపీలోకి భారీగా …
Read More »భారీ వర్షంలోనే వైఎస్ జగన్ పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు,వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ బుధవారం ఉదయం తణుకు శివారు నుంచి 182వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఉదయం నుంచి తణుకులో భారీ వర్షం కురుస్తోంది. ఎంతకీ తగ్గకపోవడంతో భారీ వర్షంలోనే వైఎస్ జగన్ పాదయాత్రకు బయలుదేరారు. జగన్ వెంట నడిచేందుకు వేలాది మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ జననేత …
Read More »ఈత కొలను పక్కన ఇలా పోజు ఇచ్చి టెంపరేచర్ పెంచిన హీరోయిన్
బాలీవుడ్ నుంచి తెలుగు సినిమాల వైపు వచ్చిన నటి అమైరా దస్తూర్. ‘మనసుకు నచ్చింది’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన అమైరా మరో సినిమా ‘రాజుగాడు’ కూడా గత వారంలో విడుదల అయ్యింది. అయితే ఈ రెండు సినిమాలూ ఫ్లాప్స్గానే మిగిలాయి. పాజిటివ్ అంచనాల మధ్యనే వచ్చిన ఈ రెండు సినిమాలూ కమర్షియల్గా ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఇలా టాలీవుడ్లోకి అడుగుపెడుతూ రెండు ఫ్లాప్స్ను చవిచూసినా, అమైరా మాత్రం సోషల్ …
Read More »కోటి రూపాయలు విలువ చేసే..ఎన్టీఆర్కు ..కల్యాణ్ రామ్ సర్ప్రైజ్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్కు సోదరుడు కల్యాణ్ రామ్ సర్ప్రైజ్ ఇచ్చారు. మే 20న ఎన్టీఆర్ తన 35వ పుట్టినరోజు జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కల్యాణ్.. ఎన్టీఆర్కు విలువైన కానుకతో సర్ప్రైజ్ ఇచ్చారు. కోటి రూపాయలు విలువ చేసే రిచర్డ్ మిల్ అనే స్విస్ కంపెనీ చేతి గడియారాన్ని కానుకగా ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఎన్టీఆర్కు చేతి గడియారాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ వాచ్ను …
Read More »