ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే జననేతను కలవడానికి భారీగా తరలి వచ్చారు.. అయితే ఈ పాదయాత్రలో విశేష ప్రజా స్పందన వచ్చిందని, దీనిని చూసి అధికార టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని వైసీపీ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే …
Read More »1,000 మంది అనుచరులతో..200 బైక్ లతో భారీ ర్యాలీగా వేళ్లి వైసీపీలోకి చేరిన
పశ్చిమగోదావరి జిల్లా దుద్దుకూరులో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ కాకర్ల శ్రీను తన అనుచరులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గురువారం సాయంత్రం వైసీపీలో చేరారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు కాకర్ల శ్రీను, పలువురు టీడీపీ నాయకులకు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తలారి వెంకట్రావు మాట్లాడుతూ దుద్దుకూరులో వైసీపీకి పూర్వవైభవం తీసుకువచ్చి రాబోవు ఎన్నికల్లో మెజార్టీ …
Read More »మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..!
ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే సామాన్యులకి అందని ద్రాక్ష వంటి వారు , ఎప్పుడో ఓట్లు కొసం హడావుడిగా వచ్చి ఏవో నాలుగు గారడి మాటలు చెప్పి వెళ్ళిపొయేవారు ఆ రోజులలొ సామాన్యులకి రాజకీయ నాయకులకి మద్య పూడ్చలేని అగాధం ఉండేది. సామాన్యులు , నాయకులు , వ్యవస్థలు దశాబ్ధాలుగా ఈ పద్దతికి అలవాటు పడిపొయిన సమయం లో ఒక్కడి గా వచ్చాడు , తన తండ్రి ఆశయాలు గుండెల …
Read More »కొడుకును ముఖ్యమంత్రి చేసి..చంద్రబాబు ప్రధాని అవుతాడంట..!
నవ నిర్మాణ దీక్షల వల్ల ఏపీలో ప్రభుత్వ పాలన స్తంభించిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ దీక్షల వల్ల ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండకపోవడంతో ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదన్నారు. నవ నిర్మాణ దీక్షల పేరు చెప్పి చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. SEE ALSO:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..! SEE ALSO: మోదీని …
Read More »ఒంటిచేత్తోనే ఫోర్లు, సిక్స్లు..!
సంకల్పం ఉంటే… ఎంతటి విజయం అయిన సులభం అవుతుందనేది మనకు తెలిసిందే..అలాగే పట్టుదల ఉంటే కూడ విజయం మీ సోంతం..ఇలాంటి వాటికి ఒక ఉదహరణ నే ఈ వార్త ఇతని పేరు మునిశేఖర్. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం. చిన్నప్పుడే ప్రమాదంలో ఎడమ చేయి కోల్పోయాడు. అక్కడితోనే కుంగిపోలేదు. ఒక్క చేతినే బలమైన ఆయుధంగా చేసుకున్నాడు. రెండు చేతులు ఉన్నవారే విఫలమవుతున్న క్రికెట్లో ఉత్తమంగా రాణిస్తున్నాడు. see also:భార్య అక్రమ …
Read More »వైఎస్ జగన్ ఎదుర్కొనేందుకే చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ని ఎదుర్కొనేందుకే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన బూత్ లెవెల్ కమిటీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ..దీనిలో భాగంగానే కాంగ్రెస్తో చంద్రబాబు చేతులు కలిపారని అన్నారు. బీజేపీ, జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వారి గురించి ఎలా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. …
Read More »ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి మేము సిద్దం..వైసీపీ ఎంపీ ..!
ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నికలు రావచ్చని ,వాటిని ఎదుర్కోవడానికి తాము సిద్దంగా ఉన్నామని పార్లమెంటుకు రాజీనామా చేసిన వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. అయితే ప్రత్యేక హోదాపై యు టర్న్ తీసుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు తమపై పోటీ పెడతామని అంటున్నారని, తద్వారా ప్రత్యేక హోదా ఆశయాన్ని ఆయన నీరుకార్చడానికి ఆలోచిస్తున్నారని , బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగానే ఆయన పనిచేస్తున్నట్లుగా ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో …
Read More »భూమా అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ కేబినేట్ మంత్రి అఖిలప్రియపై బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా జనార్ధన్ రెడ్డి అఖిలప్రియపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి టూర్కు సైతం జనార్ధన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలవడానికి బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని జనార్ధన్ వచ్చారు. తన బాధను ఎమ్మెల్యే సీఎంకు వివరించినట్లు తెలిసింది. మరోపక్క భూమా …
Read More »ఈ సారి కలెక్టర్ ఆమ్రపాలి ఏం చేసిందో తెలుసా..!
వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి… ఎనర్జిటిక్, డైనమిక్ కలెక్టర్… వరంగల్ యువతకు ఒక ఐకన్లాగా మంచి పేరు సంపాదించుకుంది… ఓ సంప్రదాయిక కలెక్టర్లాగా గాకుండా… ఆమె జనంలో కలిసిపోతుంది… ఆలోచనల్లోనూ చురుకుదనం… వేగం … మంచి యాక్టివ్ కలెక్టర్ ..కాని అప్పుడప్పుడు కలెక్టర్ ఆమ్రపాలి చేసిన పనులు కూడ అంతే యాక్టివ్ గా పాపులర్ అయితాయి. తాజాగా పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలనూ చదవడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు ఆమ్రపాలి …
Read More »ఒకే ఒక్కడు పరీక్ష ..తనిఖీ కోసం రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష సెంటర్లో బుధవారం నిర్వహించిన పదవ తరగతి సప్లిమెంటరీ హిందీ పరీక్షకు ఒకే ఒక్క విద్యార్థి హాజరయ్యాడు. ఉదయం 9.30గంటల నుంచి 12.45 వరకు జరిగిన హిందీ పరీక్షకు మొత్తం ఏడుగురు విద్యార్ధులు హాజరు కావాల్సి ఉండగా జమ్మికుంట విద్యోదయ పాఠశాలకు చెందిన కోండ్ర ప్రణయ్ హాజరయ్యాడు. అయితే ఈ విద్యార్థి ఒక్కడి కోసం ఛీప్ సూపరింటెండెంట్, …
Read More »