Home / siva (page 292)

siva

చంద్ర‌బాబుకు త్వ‌ర‌లో పెద్ద షాక్..వైసీపీలో చేర‌నున్నమంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ

ఏపీలో ఎక్కడ చూసిన టీడీపీ పెద్ద దెబ్బ తగులుతుంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు. మాజీ ఎమ్మెల్యేలు ,బీజేపి, కాంగ్రెస్స్ ఇతర పార్టీ నేతల్దరు ప్రతి పక్షం పార్టీ అయిన వైసీపీ భారీగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా గోదావరి జిల్లాలో త్వ‌ర‌లో చంద్ర‌బాబునాయుడుకు ఊహించ‌ని షాక్ త‌గ‌ల‌నుందా బిసి సామాజిక వ‌ర్గానికి చెందిన ఓ మంత్రి సైకిల్ దిగేసి ఫ్యాన్ క్రింద సేద‌తీరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కాబ‌ట్టి త్వ‌ర‌లోనే స‌ద‌రు …

Read More »

అవినీతిలో నూటికి నూరు మార్కులు సాధించిన తెలుగుదేశం పార్టీ..నిజమేనా

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారం చేపట్టిన నాలుగేళ్లలో పథకాల అమలుతో పాటు అన్ని రంగాల్లో విఫలమైందని, అవినీతిలో మాత్రం నూటికి నూరు మార్కులు సాధించి పాసైందని వైసీపీ నిడదవోలు నియోజకవర్గ సమన్వయకర్త జి.శ్రీనివాసనాయుడు ధ్వజమెత్తారు. ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం నిడదవోలు చేరుకోగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ టీడీపీ నాయకులు దొంగల్లా …

Read More »

నిజమా పవన్ కళ్యాణ్ కి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంటే ఏంటో తెలీదా..?

 టాలీవుడ్ హీరో జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ వెక్కిరించారనేది ఆశ్చర్యం కలిగించే విషయమే.పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను తిప్పి కొట్టే అంశంలో ప్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా అది ఓ వ్యక్తి పేరు అని పవన్ అనుకుంటున్నారని లోకేష్ పరోక్షంగా ఎద్దేవా చేశారు.స్థానిక పారిశ్రామికవేత్తలకు భూములు ఇవ్వకుండా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ …

Read More »

వైఎస్ జగన్ 185వ రోజు పాదయాత్ర..!

ఏపీ ప్రతిపక్ష నేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్‌ ​జగన్‌ ఆదివారం ఉదయం పాదయాత్రను నిడదవోలు శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ధారవరం, మర్కొండపాడుకు చేరుకుని జననేత భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. అనంతరం చంద్రవరం, మల్లవరం మీదుగా గౌరిపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి రాజన్న బిడ్డ …

Read More »

కడపలో విచారణ కోసం తీసుకొచ్చిన రౌడీషీటర్‌ పరారు..!

కడప నగరంలోని చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విచారణ కోసం తీసుకొచ్చిన రౌడీషీటర్‌ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో అతడి ఆచూకీ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కడపకు చెందిన వినయ్‌కుమార్‌ రెడ్డి అనే రౌడీషీటర్‌పై పలు కిడ్నాప్, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు నెలల కింద పోలీసులు ఓ హత్య కేసులో వినయకుమార్‌రెడ్డిని అరెస్టు చేసి జిల్లా కేంద్ర కారాగారానికి …

Read More »

కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోసారి భగ్గుమన్నవర్గ విభేదాలు..!

కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ సీఎం రమేష్‌పై మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ వరదరాజులురెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిచే సత్తా సీఎం రమేష్‌కు లేదని, చంద్రబాబు నాయుడు దయవల్లే ఆయన ఎంపీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదరాజులరెడ్డి శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…‘ సీఎం రమేష్‌ స్థాయి గ్రామ పంచాయతీకి ఎక్కువ. మండలానికి తక్కువ. నేరుగా ఎన్నికల్లో గెలిచే …

Read More »

బుట్టా రేణుక..మీకు పోటిగా వైసీపీ కార్యకర్తను నిలబెట్టి అఖండ మెజార్టితో గెలిపించగల ధమ్మున నేత వైఎస్ జగన్

ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పుణ్యాన కర్నూలు ఎంపీగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన బుట్టా రేణుక…మా ఎంపీలను విమర్శించడం హేయమని కర్నూల్ జిల్లా ఆదోని నియోజక వర్గ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా, జిల్లా మాజీ కార్యదర్శి ప్రసాద్‌రావు, అర్చకపురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదనశర్మ ఖండించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో గుణపాఠం చెప్పాల్సి వస్తుందని …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్రకు పోలీసులు అడ్డుకట్ట..డీఎస్పీ లేఖ..!

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. గతంలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ బాటలోనే నడుస్తూ..ప్రజలకు మరింత చేరువ కావాలని పాదయాత్ర మొదలు పెట్టారు వైఎస్ జగన్. ఇక జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.. ఇప్పటికే రెండు వేల కిలోమీటర్ల పూర్తి చేసుకోని జగన్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా …

Read More »

క్రిష్ణా..గుంటూరు జిల్లాల అదిరిపోయో ఇంటెలిజెన్స్ ఎన్నికల సర్వే ..!

ఆంధ్రప్రదేశ్ లో విభ‌జ‌న క‌ష్టాల నుంచి తేరుకుని నాలుగేళ్లు ప్ర‌యాణించిన వాతావ‌ర‌ణం వేడి మాత్రం తగ్గలేదు. న‌వ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాతి నుంచి ఈ నాలుగేళ్లు బాబు పాల‌న ఎలా ఉంది? ప‌్ర‌జ‌లు ఆయ‌న‌కు ఎన్ని మార్కులు వేస్తారు? ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏ పార్టీ గెలుస్తుంది? ఎవ‌రు ముఖ్య‌మంత్రి అవుతారు? అనే సందేహాలు అందరి లోనూ ఉన్నాయి. ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటిపై ఒక సంస్థ స‌ర్వే నిర్వ‌హించింది. …

Read More »

పవన్‌ కళ్యాణ్ పై టీడీపీ ఎమ్మెల్యే పరువు నష్టం దావా..క్షమాపణ చెప్పాలి

టాలీవుడ్ హీరో ,జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పోరాటయాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని విశాఖ గ్రామీణ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరో రాసిచ్చిన కాగితాలను వేదికపై చదివి ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. యలమంచిలి నియోజకవర్గంలో తనపై చేసిన ఆరోపణలు చాలా బాధ కలిగించాయని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat