రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు తగ్గాయి అనుకుంటున్న తరుణంలో మళ్లి మొదలు పెట్టినారు. తాజాగా అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ముఠా కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తిప్పేపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డిపై ప్రత్యర్ధులు వేటకొడవళ్లతో దాడి చేశారు. గ్రామంలో లక్ష్మినారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య ఇరవై ఏళ్ళుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. లక్ష్మినారాయణ రెడ్డిని రామకృష్ణారెడ్డి వర్గం నాలుగేళ్ళ కిందట హత్య చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు గోపాల్ రెడ్డిపై …
Read More »విద్యార్థుల పైకి దూసుకెళ్లిన బస్సు..ఆరుగురు అక్కడికక్కడే
ఈ మధ్య ఉత్తర్ప్రదేశ్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రైలు ప్రమాధాలు, రోడ్డు ప్రమాధాలు మరి ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్రా-లఖ్నవూ ఎక్స్ప్రెస్ వేపై కన్నౌజ్ సమీపంలో ఓ బస్సు 9 మంది విద్యార్థుల పైకి దూసుకెళ్లింది. ఈ విషాద ఘటనలో 6 మంది చిన్నపిల్లలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. .. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి …
Read More »నాన్న చదివించాడు.. అన్న ఉద్యోగం ఇవ్వాలి
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో చాలమంది ప్రజలు వారి సమస్యలను జగన్ తో చెబుతున్నారు. తాజాగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల మేం ముగ్గురం అక్కా చెళ్లెల్లం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ చదువుకున్నామని బుట్టాయగూడెం గ్రామానికి చెందిన కోసూరి సంధ్యాకుమారి, కోసూరి సువర్ణ స్వప్న, మల్లవరపు సుష్మ జగన్మోహన్రెడ్డిని …
Read More »ఈ అమ్మాయిలతో .ఎట్టి పరిస్థితుల్లోనూ శృంగారంలో పాల్గొనకూడదు
ఫుట్బాల్ ప్రపంచకప్లో ప్రతీ జట్టు ప్రాణం పెట్టి పోరాడుతుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. తమ వ్యూహాలకు పదును పెడుతుంది..! తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు కొన్ని సవాళ్లను కూడా స్వీకరిస్తుంది. తమ ఆటగాళ్లు ఏం చేయాలో.. ఏం చేయకూడదో ఆయా జట్టు కోచ్లు నిక్కచ్చిగా చెప్పడం.. అమలయ్యేలా చూడడం సాకర్ సమరంలో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. సాకర్లో కోచ్లదే ప్రధాన భూమిక. వారు చెప్పింది చెయ్యడమే ఆటగాళ్ల పని. అలా …
Read More »పట్టపగలు డివైడర్పైనే ఓ జంట శృంగారం వీడియో హల్ చల్
పట్టపగలు నడిరోడ్డుపై ఓ జంట వికృతచేష్టలకు దిగింది. వేలాది మంది సేదతీరే ముంబై మెరైన్ డ్రైవ్ రోడ్డులోని డివైడర్పైనే ఆ జంట శృంగారంలో పాల్గొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.ముంబైలో నిత్యం వేలమంది సేదతీరే మెరైన్ డ్రైవ్(క్వీన్స్ నెక్లెస్) రోడ్డుపై ఓ విదేశీయుడు, భారత మహిళ అసభ్యచర్యకు పాల్పడ్డారు. పట్టపగలు, రోడ్డుమీద వాహనాలు రద్దీని, వందలాది జనాన్ని పట్టించుకోకుండా తమ పని తాము …
Read More »ఈ వర్షానికి భయపడతామా..? వైఎస్ జగన్
‘తెలుగువారి పౌరుషానికి, తెలుగు ఆడపడుచుల శౌర్యానికి ప్రతీకగా నిలిచిన రాణి రుద్రమదేవి కోడలుగా అడుగుపెట్టిన నేల మీద ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంద్రబాబు పై గర్జించాడు. అధికారంలోకి వచ్చిన టీడీపీపై, నాలుగేళ్లుగా చంద్రబాబుపై పోరాడుతున్నాం.. ఈ వర్షానికి భయపడతామా? ఎవ్వరం లెక్కచేయం. అని ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 184వ రోజు శనివారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన భారీ బహిరంగ సభలో …
Read More »తాటాకు దడిలో స్నానం చేస్తుండగా ఫోటోలు..వీడియోలు తీసి ఎవరికి చూపాడో తెలుసా
ఏపీలో మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. అత్యంత దారుణంగా మరో దారుణం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితపై అదే గ్రామ పోతురాజ రజనీ కుమార్ లైంగిక వేధింపులుకు పాల్పడిన నేపథ్యంలో శనివారం ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ద్రాక్షారామ ఎస్ఐ ఎన్.సతీష్బాబు తెలిపిన వివరాలు ప్రకారం . భర్త, ఇద్దరు పిల్లలతో సదరు వివాహిత ఉండూరు ఎస్సీ పేటలో నివసిస్తోంది. ఎనిమిది నెలల …
Read More »నంద్యాల టీడీపీ నేత వేధిస్తుండడంతో పోలీసుస్టేషన్లోనే మహిళ..!
ఏపీలో మరో దారుణం జరిగింది. ఇది కూడ టీడీపీ నేత చెయడంపెద్ద సంచలనంగా మారింది. వరుసకు మేనకోడలయ్యే మహిళకు అప్పు ఇచ్చి, దాన్ని తీర్చకపోతే తన కోరిక ఎప్పుడు తీరుస్తావంటూ మెసేజ్లు పెడుతూ టీడీపీ నాయకుడు వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన బాధితురాలు శుక్రవారం రాత్రి పోలీసుస్టేషన్లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. నంద్యాల వన్టౌన్ సీఐ అస్లాంబాష తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని వెంకటాచలం కాలనీకి చెందిన శివుడి …
Read More »చెప్పలేనంత హాట్ ఫొటోను పోస్టు చేసిన..ఇలియానా
చాలా చాలా హాట్, చెప్పలేనంత హాట్ ఫొటోను పోస్టు చేసింది నటి ఇలియానా. తన ఫొటోగ్రాఫర్ కమ్ బాయ్ఫ్రెండ్ను తీసుకుని ప్రస్తుతం ఫిజిలో విహరిస్తోంది ఈ నటీమణి. ఫిజీ బీచ్ అందాల గురించి చెబుతూ, అక్కడ దిగిన ఫొటోలను, తన బాయ్ఫ్రెండ్ తీసిన వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. ఫిజీ తీరాల్లో సర్ఫింగ్ వరల్డ్ క్లాస్ అనుభవం అని అంటోంది ఇలియానా. ఇక్కడ సర్ఫింగ్ చేశారంటే.. ఫిజిని ప్రేమించేస్తారని …
Read More »ఏపీలో టీడీపీ మాజీ ఎంపీ మృతి..!
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నరసరావుపేట మాజీ ఎంపీ కోట సైదయ్య ఆదివారం కన్నుమూశారు. 86 ఏళ్ల సైదయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1996లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1998లో ఓడిపోయారు. కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని మాచర్లలోని స్వగృహంలో ఉంచారు. సైదయ్య స్వస్థలం దుర్గి మండలం ఓబులేశునిపల్లి. పల్నాడు ప్రాంతంలో మంచి నాయకునిగా …
Read More »