కర్నూల్ జిల్లాలోని నంద్యాల చెక్పోస్టు సమీపంలోని దేవి ఫంక్షన్ హాల్ సందులో శుక్రవారం ఆటోడ్రైవర్ మహేష్ (28)ను దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు.. వెల్దుర్తి మండలం రత్నపల్లెకు చెందిన మహేష్ తండ్రి హనుమంతు కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కర్నూలుకు వలస వచ్చారు. పి.వి.నరసింహారావు నగర్లో తండ్రి, టీవీ9 ప్రజానగర్ కాలనీలో మహేష్ ఉండేవారు. మహేష్కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య హైమావతికి ఇద్దరు కుమార్తెలున్నారు. see also:వైఎస్ …
Read More »ఇంట్లో పని మనిషిపై అత్యచారం..నీచుడు ఎవరో తెలిస్తే షాక్
ఇంట్లో పని చేస్తున్న యువతిని కత్తితో బెదిరించి 41ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్నోలోని మహానగర్కు చెందిన లవ్ శర్మ విగ్యాణ్పురి రెసిడెన్సిలో తండ్రి ఆర్కే శర్మతో కలిసి నివాసముంటున్నాడు. తల్లి రెండేళ్ల క్రితం చనిపోవటంతో ఆ ఇంట్లో 24ఏళ్ల యువతి పని చేస్తోంది. లవ్ శర్మకు పెళ్లి కాకపోవటంతో యువతిని పెళ్లి చేసుకోవాలని …
Read More »ఆమెరికా సెక్స్ రాకెట్ లో చిక్కిన తెలుగు టాప్ హీరోయిన్లలో ఒకరు..ఇండస్ట్రీ షాక్
తెలుగు నిర్మాత సెక్స్ రాకెట్ వ్యవహారం అమెరికాలో భయట పడింది. అమెరికాలో అవకాశాల కోసం అందమైన యువతులను ఎరవేసి, వ్యభిచారం చేస్తూ అడ్డంగా చికాగో పోలీసులకు దొరికి పోయి కటకటాలపాలైన నిర్మాత కుటుంబ వ్యవహరం ఇటివల వెలుగులోకి వచ్చింది. ప్రవాసాంధ్రులు అమెరికాలో వివిధ రాష్ట్రాలలో పలు సంఘాల పేరిట నిర్వహించే ఈవెంట్ల నిర్వహణ కోసం ఇండియా నుంచి అందమైన అమ్మాయిలకు విజిటింగ్ వీసాల పేరుతో రప్పించుకొని, వారికి మాయ మాటలు …
Read More »దరువు చేతిలో జూనియర్ ఎన్టీఆర్ కొడుకు ఎక్స్ క్లూజివ్ పోటోలు..!
నందమూరి కుటుంబంలో మరో వారసుడు పుట్టాడు. అచ్చం తాత పోలికలతో సినీరంగ ప్రవేశం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి అయ్యారు. ఈ సారి కూడా కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ’ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. తారక్ ట్వీట్ చేసిన వెంటనే వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ …
Read More »బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు ఆత్మహత్య
ఏపీలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పెద్ద కుమారుడు నాగార్జునరెడ్డి (28) ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తన నివాసంలో నాగార్జునరెడ్డి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాటసాని ఇంటి వద్దకు భారీగా వైసీపీ కార్యకర్తలు,అభిమానులు చేరుకుంటున్నారు. see …
Read More »వైసీపీలోకి టాలీవుడ్ సీనియర్ నటి…శోభారాణి
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలో సినీ గ్లామర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ఏపీ ఫైర్ బ్రాండ్ ,గత నాలుగు ఏండ్లుగా టీడీపీ అవినీతి పాలనపై ఇటు ప్రజాక్షేత్రంలో అటు అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరుగుతున్న నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,వైసీపీ రాష్ట్ర మహిళ విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజా. అయితే తాజాగా మరో సీనియర్ నటి వైసీపీ పార్టీలో వచ్చే …
Read More »తల్లీకూతుళ్లపై..20 మంది గ్యాంగ్ రేప్..వారు చెప్పిన మాటలు చాల దారుణం
ఒక ఆశ్చర్యకరమైన సంఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది. గయా లోని గురురు బజార్లో ఒక క్లినిక్ నడుపుతున్న వ్యక్తి, బుధవారం రాత్రి 8 గంటలకు షాపింగ్ చేస్తూ తన భార్య మరియు కుమార్తెతో ఇంటికి వెళ్తుండగా..వారికి అడ్డుగా 20 మంది దుండగులు ఎదురుపడి.. తుపాకులతో బెదిరించి.. తండ్రిని చెట్టుకు బంధించి.. ఆయన కళ్లముందే భార్య, కూతురుపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. వారి వద్ద నుంచి విలువైన వస్తువులను ఎత్తుకుపోయారు. see …
Read More »తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని…కొడుకు ఏం చెశాడో తెలుసా
తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని, ఆమె కుమారుడు స్నేహితులతో కలిసి హత్య చేసి పరారయ్యాడు. పోలీసుల కథనం మేరకు.. సేలం అలగాపురం పెరియపుదూర్కు చెందిన ఆటో డ్రైవర్ గోపాల్ (36). ఇతనికి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గోపాల్కు పెరియపుదూర్కు చెందిన జ్యోతి (40)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. జ్యోతికి భర్త లేకపోవడంతో గోపాల్ భార్య పిల్లలను వదిలేసి ఆమె ఇంటి వద్దకే వెళ్లిపోయాడు. జ్యోతికి కుమారుడు …
Read More »వైఎస్ జగన్ 190వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్ర జనసంద్రమైంది . పాదయాత్రలో జగన్ను కలవడానికి వేలాదిగా జనం తరలివస్తున్నారు. ముఖ్యంగా పాదయాత్రలో జగన్ను చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. ఏం దిగులు చెందొద్దు వైసీపీ ప్రభుత్వం వస్తే అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నారు. ఈ …
Read More »మద్యం మత్తులో ఓ యువతి చేసిన పిచ్చి పని.. కొన్ని గంటల పాటు హల్ చల్
అమెరికాకు చెందిన ఓ యువతి చేసిన పిచ్చి పని కొద్ది గంటల పాటు ఆమెను ఇబ్బందుల పాలు చేసింది. ట్రక్కు సైలెన్సర్ పెద్దదిగా ఉండటంతో తాగిన మైకంలో ఉన్న ఆ యువతి అందులో తలను దూర్చింది. కొద్ది సేపటి తర్వాత తల బయటకు తీద్దామన్నా ప్రయోజనం లేకపోయింది. అలా కొద్ది గంటల పాటు సైలెన్సర్లో తల ఇరుక్కుపోయి ఇబ్బంది పడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన కైట్లీన్ స్ట్రోం(19) …
Read More »