ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. అశేశ జనవాహిని మద్య పాదయాత్ర జరుగుతుంది. గత ఎడాది నవంబర్ నెలలో కడప జిల్లా ఇడుపులపాయ నుండి ఇప్పటి వరకు ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని.. వైఎస్ జగన్ 192వ రోజులుగా పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్రలో వైఎస్ జగన్ తో పాటు ప్రతి రోజు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు …
Read More »ఏపీ ఎన్జీవో నేతపై దాడి..చొక్కా చినిగి..స్వల్ప గాయాలు
ఏపీ ఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఉద్యోగుల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. ఆదివారం గన్ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవోస్ భవనంలో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, సొసైటీలో అవకతవకలపై చర్చించారు. అయితే చర్చ జరుగుతుండగానే ఉద్యోగుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుని ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్బాబు, …
Read More »వైఎస్ జగన్ 192వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 192వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో గంటి గ్రామ శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి గంటి పెడపూడి, ఉచులవారి పేట, ఉడిముడి, బెల్లంపూడి మీదుగా ఎర్రం శెట్టివారి పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమౌతుంది. బోడపాటివారి పాలెం మీదుగా పీ …
Read More »బికినీలో స్కూల్ టీచర్ల్..!
26 ఏళ్ల విక్టోరియా పోప్రోవా ఓమ్స్క్ పట్టణంలో 7 సిటీ స్కూల్లో హిస్టరీ టీచర్గా పని చేస్తుండేది. ఆ మధ్య సెలవులపై కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె.. బికినీలో ఓ ఫోటోషూట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. అయితే ఆమెను ఫాలో అయ్యే వారిలో ఆమె స్టూడెంట్లు కూడా ఉన్నారు. ఈ విషయం కొందరు పేరెంట్స్ దృష్టికి రావటంతో వారంతా స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె …
Read More »తల్లిదండ్రులు.. మీ పిల్లలకు స్మార్ట్ఫోన్లలో ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో పట్టించుకోక పోతే..
కోటవురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లిలో పదమూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటనకు దారితీసిన నేపథ్యం పోలీసులనూ దిగ్భ్రాంతికి గురిచేసింది. దారుణానికి కారణం పదిహేనేళ్ల బాలుడని తెలిసి విస్తుపోయారు. నర్సీపట్నం గ్రామీణ సి.ఐ. రేవతమ్మ.. కోటవురట్ల ఎస్సై మధుసూదనరావుతో కలిసి శనివారం విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సి.ఐ. కథనం ప్రకారం.. నిందితుడైన బాలుడు ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్మీడియట్లో మొదటి సంవత్సరంలో చేరాలి. తల్లిదండ్రులు ఇతనికో స్మార్ట్ఫోన్ …
Read More »సెక్స్ రాకెట్కు సంబంధించి హీరోయిన్ మెహరీన్ ను కొన్ని ప్రశ్నలు..షాక్
టాలీవుడ్ నటి మెహరీన్కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అమెరికాలో భారీ సెక్స్ రాకెట్ నడిపిస్తున్న ఇద్దరు తెలుగు దంపతులను అక్కడి ఫెడరల్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే చిత్రీకరణ నిమిత్తం మెహరీన్ ఇటీవల అమెరికా వెళ్లారు. అయితే అక్కడి ఎయిర్పోర్ట్లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు మెహరీన్ టాలీవుడ్ నటి అని తెలిసి ఆమెను విచారణ నిమిత్తం నిలిపివేశారట. ఈ కేసు విషయంలో తనను దాదాపు అరగంట పాటు …
Read More »ఏపీలో వైఎస్ జగన్ సీయం కాబోతున్నాడని తెలిసి..జేసి దివాకర్ రెడ్డి రాజకీయలకు గుడ్ బై
ఎప్పుడూ ఏదోక సంచలనాలు మాట్లాడే తెలుగుదేశం మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి మరోమారు హాట్ టాపిగ్ గా మారారు. అది ఏమిటంటే జేసి రాజకీయలకు గుడ్ బై చెప్పనున్నట్లు బాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏపీ లో అనంతపురం జిల్లా జేసి ఫ్యామిలీకి కంచుకోట అంటారు.. తాడిపత్రి..నియోజక వర్గం అనంతపురంలో తమకు తిరుగులేదు అంటారు జేసి బ్రదర్స్ పార్టీలో ఉండి తెలుగుదేశం పై కూడా కామెంట్లు చేయడం …
Read More »పట్టపగలు అందరూ చూస్తుండగానే..ఏపీలో మరో దారుణ హత్య..వీడియో హల్ చల్
అందరూ సంతోషంగా రంజా న్ పండగను జరుపుకుంటున్న వేళ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం సెంటర్ వద్ద ఉన్న సప్తగిరి బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో శనివారం సాయంత్రం ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని ఉడ్హౌస్పేట ప్రాంతానికి చెందిన బస్టాండ్ సాయి(30) అనే రౌడీషీటర్పై పలు హత్యలు, దొంగతనాలు, …
Read More »అమెరికాలో సెక్స్ రాకెట్ లో..ఆ హీరోయిన్ రేటు గురించి ఎలా చాటింగ్ చేసుకున్నారో మీరే చూడండి
అమెరికాలోని తెలుగు సంఘాలకు కో ఆర్డినేటర్లుగా పని చేస్తున్న ఓ జంట చేసిన పని అంతా అవాక్కయ్యేలా చేసింది. మోదుగుమూడి కిషన్, అతని భార్య చంద్రకళ కలిసి చేసిన పని ప్రస్తుతం సంచలన సృష్టిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా కొన్నేళ్లపాటు భూతుబాగోతాన్ని నడిపించిన ఈ జంట ప్రస్తుతం అమెరికా జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. అయితే ఈ కేసులో ఫెడరల్ పోలీసులకు చిక్కిన ఓ సెల్ఫోన్లో క్లయింట్తో కిషన్ భార్య మాట్లాడినట్టుగా భావిస్తున్న …
Read More »వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి..!
తెలుగు దేశం ప్రభుత్వ పాలనలో రోజు రోజుకు మహిళల పై వేధింపులు ఎక్కువ అయ్యాయని వైసీపీ రాష్ట్ర మహిళావిభాగం ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని శైలజ చరణ్ రెడ్డి అన్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) నివేదికలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధుల్లో ఐదుగురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ …
Read More »