టీడీపీకి గుడ్బై చెప్పిన తాడిపత్రి నేతలు జగ్గీ బ్రదర్స్(బొమ్మిరెడ్డి జగదీశ్వర్రెడ్డి, జయచంద్రారెడ్డిలు) మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ నుంచి తమకు ప్రాణ హాని ఉందని వారంటున్నారు. ‘తాడిపత్రిలో అరాచకం రాజ్యమేలుతోంది. జేసీ బ్రదర్స్ రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. నిరూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. see also:పవన్ కల్యాణ్పై నేనే గెలుస్తా..ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు దౌర్జన్యాలు, అక్రమాలకు తెగబడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. వాళ్ల …
Read More »పవన్ కల్యాణ్పై నేనే గెలుస్తా..ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పవన్ పోటీ చేసినా.. తానే నెగ్గి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ పవన్ కళ్యాణ్ ఏలూరు నుంచి పోటీ చేసినా ఫర్వాలేదు. ఖచ్ఛితంగా నేనే గెలుస్తా. టీడీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పవన్ తన విలువ కోల్పోతున్నారు’ అని …
Read More »తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్..సీనియర్ నేతలు రాజీనామా
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేతలు బొమ్మిరెడ్డి జగదీశ్వర్రెడ్డి, 23వ వార్డు కౌన్సిలర్ జయచంద్రారెడ్డిలు (జగ్గీ బ్రదర్స్) టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధిష్టానం నెల రోజుల క్రితం జగ్గీ బ్రదర్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జగ్గీ బ్రదర్స్ జూన్ 20న వివరణ కూడా ఇచ్చారు. అయితే సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ జగ్గీ బ్రదర్స్ను పార్టీ …
Read More »చంద్రబాబు నిరుద్యోగ భృతి కాదు.. అవి కావాలి..పవన్ కల్యాణ్
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అవసరం లేదని ఉద్యోగాలు కావాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్ కోటలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నిరుద్యోగంతో ఉత్తరాంధ్ర కొట్టుమిట్టాడుతోందని, బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. కానీ తనకొడుక్కి మాత్రమే జాబ్ వచ్చిందని ఎద్దేవా చేశారు. see also:వైసీపీ శ్రేణులకు, అభిమానులకు పెద్ద శుభవార్త..! టీడీపీ …
Read More »11మంది మరణించి..22 మందికి దానం
ఢిల్లీలోని బురారీ ఏరియాలోని భాటియా కుటుంబంలోని 11మంది అనుమానాస్పద స్థితిలో మరణించటం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. క్షుద్ర పూజల ప్రభావానికి లోనయి మోక్షం కోసం వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంతా భావిస్తున్నారు. వారిలో ఆరుగురు ఉరికి వేలాడిన ఊపిరాడక చనిపోయినట్టుగా పోస్ట్మార్టం నివేదిక తేల్చింది. చనిపోయిన 11 మంది నేత్రాలను దానం చేయాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో 22 మందికి ఆ నేత్రాలు ఉపయోగపడనున్నాయి. భాటియాది …
Read More »ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయిన పిరికిపంద చంద్రబాబు
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేస్తే 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎలా మోసపోయారని ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వంచనపై గర్జన దీక్షలో ప్రసంగిస్తూ.. ప్రజలను రక్షించాల్సిన చంద్రబాబు తననే కాపాడాలంటూ ప్రజలను కోరడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కేంద్రం స్పందించకపోతే కడప ఉక్కు పరిశ్రమ తానే ఏర్పాటు చేస్తానని చంద్రబాబు అనటం …
Read More »వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు..మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్రలో
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం రాజకీయ నేతల బయోపిక్ హవ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ఆర్ జీవిత కథలను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాధారంగా ‘యాత్ర’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ …
Read More »విజయనగరం జిల్లాలో టీడీపీకి అతి పెద్ద షాక్.. వైసీపీలో చేరిన..5మంది సిట్టింగ్.. ఇద్దరు మాజీ ..రెండు వేల మంది
ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఎక్కడ చూసిన వైసీపీలోకి భారిగా వలసలు జరుగుతున్నాయి.తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సొంత నియోజకవర్గంలోని తెర్లాం మండలానికి చెందిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీటీసీలతో పాటు ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు, రెండు వేల మంది వైసీపీ పార్టీలో చేరారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, జిల్లా రాజకీయ …
Read More »టాలీవుడ్ లో మరో అక్రమ సంబంధం…ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిల మధ్య ఫైట్
టాలీవుడ్ లో మరో విషాదం . ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిల మధ్య ఫైట్ జరిగింది. గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు..ఒకటి తరువాత..ఒకటి బయటపడుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే..కొరియోగ్రాఫర్ మెహబూబ్ అనే వ్యక్తి తననే ప్రేమించాడంటు..గీతంజలి,శృతి అనే ఇద్దరు అమ్మయిలు పరస్పరం దాడికి దిగారు.ఈ ఘటనలో శృతి పై మహేబుబ్ అనే వ్యక్తి,గీతంజలి అనే అమ్మాయి అతి దారుణంగా దాడి …
Read More »అనంతలో ‘వంచనపై గర్జన’
ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ ఆలసత్వానికి నిరసనగా వైసీపీ నేతలు తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ఈరోజు అనగా (జూలై 2)న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అనంతపురం టవర్ క్లాక్ సమీపంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో (ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా) జరుగుతుంది. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా లోక్సభ …
Read More »