Home / siva (page 276)

siva

భర్తకు పీకలదాకా మద్యం తాగించి..ఆరుగురితో భార్య ఇంట్లోనే ..ఛీఛీ

కట్టుకున్న భర్త తాగుడుకు బానిసై తనకు లైంగిక సుఖం ఇవ్వడం లేదన్న కోపంతో ఒక భార్య ఎంత దిగజారిందో ఈ సంఘటన చదివితే అర్థమవుతుంది. పెళ్ళయి ఆరు నెలలవుతున్నా భర్త పట్టించుకోకపోవడం, మద్యానికి బానిసై ఇంటికొచ్చి రోజూ తనను కొడుతుండటం… ఇలా ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన భార్య అతడితో విసిగిపోయి పక్కదారి పట్టింది. వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని పారిశ్రామికవాడలో నివాసముంటున్న దిలీప్, రమ్యలకు ఆరు నెలల …

Read More »

ఏపీలో దారుణం..కోడలిపై మామ అత్యాచారం

వరకట్నం తీసుకోవడం లేదా డిమాండ్ చేయడం చట్టరీత్యా నేరం అని విస్తృతంగా ప్రచారం చేస్తున్నా… అత్తింటివారు మాత్రం మారడం లేదు. ఫలితంగా అనేక మంది మహిళలు వరకట్నానికి బలవుతున్నారు. అంతేనా… వారు అనేక రకాలైన వేధింపులకు గురవుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో కట్నం తీసుకురాలేదన్న అక్కసుతో కోడలిపై మామ అత్యాచారం చేశాడు. అంతేకాకుండా, అత్తింటివారు ఆ కోడలి జుట్టు కత్తిరించి, ఇంట్లో బంధించి మరీ చిత్ర హింసలకు గురిచేశారు. ఈ …

Read More »

వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట తప్పరు..అధికారంలోకి వస్తే..!

ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన మాట తప్పరని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం కాగానే ఆటో కార్మికులను ఆదుకుంటారని భూమన పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం నిర్వహించిన ఆటో కార్మికుల సమావేశంలో భూమన పాల్గొన్నారు. ఆటో కార్మికులతో భూమన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఆటో కార్మికులు ఏనాడూ ఇబ్బందులు …

Read More »

భర్త అక్రమ సంబంధం…రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

భర్త అక్రమ సంబంధాలను భార్య బయటపెట్టారు. భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ వివరాలిలా.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఏఓగా పనిచేసిన హరిప్రసాద్ సస్పెండ్‌ అయ్యారు. హరిప్రసాద్‌కు నిర్మల అనే మహిళతో 2002లో వివాహం జరిగింది. అయితే గత రెండేళ్లుగా మయూరి అనే మహిళతో భర్త అక్రమ సంబంధం పెట్టుకుని తనను, తమ పిల్లలను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎన్ని సార్లు చెప్పినా పద్దతి మార్చుకోవడం …

Read More »

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి..మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఒకేసారి ఇద్దరు వైసీపీలోకి

రాయ‌ల‌సీమ జిల్లాలో కోట్ల కుటుంబానికి ఉండే క్రేజే వేరు.. పార్టీల‌కు అతీతంగా జానాక‌ర్ష‌న క‌లిగిన కుటుంబం వారిది…రాజ‌కీయాల్లో కాస్త పేరొందిని నాయ‌కుల కుటుంబంగా కోట్ల కుటుంబానికి పేరు ఉంది.. మాజీ ముఖ్య‌మంత్రి కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి పేరును ఆయ‌న త‌న‌యుడు కోట్ల సూర్య‌ప్ర‌కాష్ రెడ్డి కూడా వార‌స‌త్వంగా నిల‌బెట్టారు. అయితే ఏపీలో ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం రావ‌డం, తెలంగాణ రాష్ట్రంగా అవ‌త‌రించ‌డం విభ‌జిత్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని …

Read More »

207వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర..!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 207 రోజు అశేష ప్రజానీకం మధ్య ప్రారంభమైంది. ప్రజా సమస్యలపై పోరాడుతూ జగన్ చేపట్టిన పాదయత్ర తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో విజయవంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నేతలు తరలి రాగా, ప్రజల ఆనందోత్సాహాల మధ్య శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది. జగన్నాయకపాలెం శివారు నుంచి వైఎస్‌ జగన్ ప్రజాసంకల్పయత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి …

Read More »

షారూఖ్‌ ఖాన్‌ కూతురు..ఇలాంటి గలీజు పనులతో

మతపరమైన అంశాల విషయంలో కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాసరే సెలబ్రిటీలను ఏకీపడేసేందుకు సిద్ధంగా ఉంటారు. అయితే బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌(18) మాత్రం ఆ విమర్శలను అస్సలు పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసి విపరీతంగా ట్రోలింగ్‌ను ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం షారూఖ్‌ ఫ్యామిలీ హాలీడేస్‌లో భాగంగా యూరప్‌ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో సుహానా టూ పీస్‌ …

Read More »

ఒక్క రూపాయికే మైక్రోమ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌…భారీ ఆఫర్

251 రూపాయిలకే స్మార్ట్‌ఫోన్‌ అంటూ.. రింగింగ్‌ బెల్స్‌ సంస్థ ఫ్రీడం 251 ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. మోస్ట్‌ అఫార్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌గా పెను సంచలనానికి దారితీసిన ఈ కంపెనీ, డివైజ్‌లను ఎంతమందికి అందించన్నది అసలు లెక్కలే లేవు. చివరికి ఆ స్మార్ట్‌ఫోన్‌ సూత్రధారి మోహత్‌ గోయలే జైలు పాలయ్యాడు. ఇక 251 రూపాయల స్మార్ట్‌ఫోన్‌ గురించి మరచిపోవాల్సిందేనని వినియోగదారులు భావిస్తూ ఉంటే… తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ అత్యంత …

Read More »

కర్నూల్ జిల్లా టీడీపీ నాయకుల వర్గపోరు..!

కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. ఆలూరు టీడీపీ ఇంచార్జి వీరభద్రగౌడ్‌ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు వైకుంఠ మళ్లికార్జున్‌, గోపి ఆరోపణలు గుప్పించారు. నీరు-చెట్టు పథకంలో అవినీతికి పాల్పడ్డారని, అలాగే ఎన్టీఆర్‌ హౌసింగ్‌ స్కీంలో ఒక్క ఇంటికి రూ.15 వేలు వసూలు చేశారని విమర్శించారు. అంగన్‌ వాడీ వర్కర్ల ఉద్యోగానికి …

Read More »

సమంత..అభిమానులకు షాక్ న్యూస్

టాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ‘సినిమాలు చేయటం ఇప్పట్లో ఆపబోనని’ స్వయంగా ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది నుంచి మాత్రం ఆమె సినిమాలకు దూరం కాబోతున్నారన్ని ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అక్కినేని హీరో నాగచైతన్యతో వివాహం అయ్యాక.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat