కృష్ణా జిల్లాలో ఓ నకిలీ స్వామిజీ గుట్టు రట్టయింది. పూజల పేరుతో అందరి జీవితాలను మార్చేస్తానని చెప్పి అమాయక మహిళలను ఆకర్షిస్తున్న బాబా.. వారి నుంచి భారీగా డబ్బు గుంజుతున్నాడు. బాబా మోసాలను గ్రహించిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం.. రామ శివ చైతన్యం తత్వపీఠం నిర్వహిస్తూ గత కొంతకాలంగా స్వామిజీగా చలామణి అవుతున్నాడు. తనకు మంత్రతంత్రాలు తెలుసునని …
Read More »తిరుపతిలో సైకిల్ పంక్చర్లు వేసే టీడీపీ నేత ఆదాయం 100 కోట్లు..ఎలా తెలిస్తే షాక్
ఏపీలో అధికారంలో ఉన్నామనే ధీమాతో అడ్డంగా ..అవీనితి చేస్తున్న తెలుగు తమ్ముళ్ల ఆటలు సాగడం లేదు. మా పార్టీ కదా ఏం చేసిన అడగారనే అనే మదంతో నేరాలు ఎక్కువగా చేస్తున్నారు. రౌడిల్లా, హత్యలు,మహిళలపై అత్యంత దారుణంగా అత్యచారాలు ఇప్పటికే జరుగుతున్నాయి. తాజాగా తిరుపతిలో మరో టీడీపీ అవినీతి తిమింగలం బయటపడింది. కందిశెట్టి రమేష్ అనే వ్యక్తి ఇంట్లో రెండురోజులుగా ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరుపుతున్నారు. సైకిల్ పంక్చర్లు …
Read More »ఏపీలో అన్నా క్యాంటీన్.. టీడీపీ కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ అవినీతి..!
పేదవాడి కడుపు నింపే ఉద్దేశంతో అన్న ఎన్టీఆర్ రెండు రూపాలయకే కిలో బియ్యం అందిస్తే ఇప్పుడు ఆయన పేరుతోనే టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లు ప్రారంభించారు. అద్భుతమైన అలంకరణలతో, సీసీ కెమెరాల పర్యవేక్షణలతో , కార్పొరేట్ రెస్టారెంట్ల స్ధాయిలో.. క్లాస్ లుక్తో కనిపించేలా చేశారు.అయితే అన్నా క్యాంటీన్ పేరుతో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ అవినీతికి పాల్పడుతున్నది టీడీపీ ప్రభుత్వం అంటే విమర్శలు …
Read More »వరంగల్ అగ్నిప్రమాద బాదితులకు అండగా సర్కార్..!
ఈ నెల 4వ తేదీన వరంగల్ జిల్లా, కోటి లింగాల వద్ద జరిగిన భద్రకాళి ఫైర్ వర్క్స్ అగ్ని ప్రమాదంలో దురదృష్టవశాత్తు చనిపోయిన పది మంది కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించిన 5 లక్షల రూపాయలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు పట్టాలు అందించిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, …
Read More »అనాడు జబర్దస్త్ లో ఆర్టిస్ట్..నేడు సినిమాలకు ఫైనాన్స్..ఎర్రచందనం స్మగ్లింగ్
అనాడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ పొట్టనింపుకునే సాదా సీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎర్రచందనం అక్రమ రవాణాతో నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు. సంపాదించిన సొమ్మును సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడు. ఇటీవలే విడుదలయిన తోటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోగా నటించిన సినిమాకు పెట్టుబడి పెట్టాడు. సినిమా ఆర్టిస్ట్ రూపంలో ఉన్న ఆ ఎర్రచందనం స్మగ్లర్ కోసం తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారులు గాలిస్తున్నారు. తిరుపతికి …
Read More »కడపలో టీడీపీకి షాక్..మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీలోకి..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.. ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తొమ్మిది పధకాలు ప్రకటించినప్పటి నుండి అధికార టీడీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీనికి తోడూగా గత 210 రోజులుగా అలుపనేది లేకుండా చేస్తున్న పాదయాత్ర విజయవతం కావడం జగన్ కు మరింత బలం వచ్చింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఇతర పార్టీల నేతలు వైసీపీలోకి క్యూ కట్టగా.. అధికార తెలుగుదేశం పార్టీలోని నేతలు కూడా వైసీపీ …
Read More »టీజీ వెంకటేష్ కు ఎస్వీ మోహన్ రెడ్డి కౌంటర్.. కర్నూల్ ల్లో ఏం జరుగుతుంది..!
టీజీ వెంకటేష్ కు రాజ్యసభ సీటు ఇచ్చినప్పుడే తనకు కర్నూలు సిటీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించారు. టీజీ వెంకటేష్ అనవసరంగా లేనిపోని వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లోకేష్ ను ప్రశ్నించడంపై ఎస్వీ తప్పుపట్టారు. ఎన్నికల ముందే అభ్యర్థులను ప్రకటించాలన్న రూలేమీ లేదని వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్ కి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రమంత్రిగా ఉన్నారని, అతనికి అధిష్టానంతో మాట్లాడి అభ్యర్థులను …
Read More »సోషల్ మీడియానే షేక్ చేస్తున్న..ఆమ్రపాలి డ్యాన్స్..!
ప్రస్తుతం ఒక వీడియో హల్ చల్ చేస్తుంది. ‘బెల్లి డ్యాన్స్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘లవ్ కే లియే కుచ్ బి కరేగా’ మూవీలోని తోహరే ఖతిర్ అనే వీడియో పాటను మూవీ యూనిట్ వాళ్లు ఎస్ఆర్కే మ్యూజిక్ యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా, తన బృందంతో కలిసి భోజ్పురి ఫిల్మ్ ఇండస్ట్రీ నటి ఆమ్రపాలి దుబే వేసిన స్టెప్పులకు వీక్షకులు ముగ్దులవుతున్నారు. ఈ నెల …
Read More »ఒక్క జిల్లా..ఒక్క పర్యటనతో ఓటమీకి దారి చూపిన నారా లోకేష్..రాష్ట్రమంతా చేస్తే..గోవిందా
కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు ప్రజలందరి సాక్షిగా బట్టబయలు అయ్యాయి. మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. నారా లోకేష్ జిల్లా పర్యటనలో బాగంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు ఎమ్మెల్యే స్థానానికి ఎస్వీ మోహన్ రెడ్డి, ఎంపీ స్థానానికి వైసీపీ ఫిరాయింపు ఎంపీ బుట్టారేణుక పోటీ చేస్తారంటూ ప్రకటించారు. …
Read More »కర్నూల్ పర్యటనలో నారా లోకేష్ దెబ్బకు..వైసీపీలోకి టీజీ వెంకటేష్..!
కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ తరపున కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. దీంతో ఆ రెండు స్థానాలకు టికెట్లు ఆశిస్తున్న వారిలో అసంతృప్తి రేగింది. మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు శాసనసభ స్థానానికి ఎస్వీ మోహన్ రెడ్డి, …
Read More »