ఏపీలో ఎన్నికలు జరిగితే మొత్తం 175 నియోజకవర్గాల్లో కనీసం 40 సీట్లు కూడా అధికారంలో ఉన్న టీడీపీ కి రావని ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ జగన్ ఓ చానళ్లుకు ఇచ్చిన ఇంటర్వులో అదికారంలో వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు ఎలా మోసం చేశారన్నది ప్రజలకు తెలియదని అనుకుంటే అదే వారి మూర్ఖత్వమే అన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీకి 40 …
Read More »రైతు బిడ్డలు రెడ్ లైట్ ఏరియాలో ఉన్నారంటూ పరిటాల శ్రీరామ్ సంచలన వాఖ్యలు
తెలుగుదేశం నేత, మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం టీడీపీ ఎంపీల నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతూ.. ‘అనంతపురం జిల్లాలో రైతులు దీన స్థితి ఎదుర్కొంటున్నారు.. రైతు కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు ముంబై వ్యభిచార గృహాలకు వెళ్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. రైతులు, రైతు కుటుంబాల …
Read More »పెళ్లై, పిల్లలున్నఇంత హాట్గా పోజు..హీరో భార్య హల్ చల్..!
ఈ మద్య హీరోయిన్ల్ , హీరోలు వారి భార్య, భర్తలు సోషల్ మీడియాలో హాట్ పోటోలతో ఫోజ్ లు ఇస్తూ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వారు అలా వారి అందాన్ని చూపిస్తూ పోటో పెట్టగానే వీపరీతంగా వైరల్ అవుతాయి. అయితే హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఆమెకు కొత్త ఏమీకాదు. ఇదివరకూ కూడా ఇన్స్టాగ్రమ్లో అనేకమార్లు తన హాట్నెస్ను ఆవిష్కరించే పలు ఫొటోలను పోస్టు …
Read More »కెయి..భూమా..టీజీ..కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంత మంది సీనియర్ల్ ఉన్న..బుట్టా రేణుకను గెలిపించింది వైఎస్ జగన్
ఏపీలో ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వేసే మాస్టర్ ప్లాన్ లకు అధికారంలో ఉండే టీడీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఆ జిల్లాలో ఒక్కటి అంటే ఒక్కటి సీటు కూడ గెలవలేదు. అంతలా జగన్ పై ఆ జిల్లా ప్రజలు నమ్మకంగా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో కూడ జగన్ ను నిలబెట్టిన జిల్లా కూడ అదే..అంతేకాదు అత్యదిక ఎమ్మెల్యే సీట్లు గెలిచింది..ఇద్దరు ఏంపీలను గెలిపించింది ఆ జిల్లానే. ఆ …
Read More »సమంత చనుబాలు విషం…రాష్ట్రంలో విచిత్రమైన కేసు..!
ఓ విచిత్రమైన కేసు నమోదు అయ్యింది. తల్లి రొమ్మే బిడ్డ ప్రాణం తీసింది. పాలు విషంగా మారటంతో ఆ బిడ్డ మృతి చెందింది. దీంతో ఆమెపై కేసు నమోదు కాగా.. కటకటాల పాలైంది. ఏప్రిల్ 2న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… ఫిలడెల్ఫియా నగరానికి చెందిన సమంత జోన్స్కి 11 నెలల బాబు. ఒళ్లు నొప్పులు ఉండటంతో మాత్రలు వేసి పడుకుంది. అయితే నిద్రలో …
Read More »వైఎస్ జగన్ 214వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం వైఎస్ జగన్ పెద్దపూడి మండలం కరకుదురు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి అచ్యుతాపురం, రామేశ్వరం మీదుగా కొవ్వాడ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఓ వైపు వర్షాలు కురుస్తున్న వైఎస్ జగన్ కు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. వేలాది మంది అయనతో పాటు అడుగులో …
Read More »వైఎస్ జగన్ 214వ రోజు పాదయాత్ర షెడ్యూల్..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ప్రస్తుతం వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్నారు. జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం పెద్దపూడి మండలం కరకుదురు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అచ్యుతాపురం …
Read More »“అనంత”లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. గత 4 సవత్సరాలుగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్రవ్యతీరేకత రావడంతో వైఎస్ జగన్ వైపూ అందరి చూపు మళ్లింది. అంతేకాదు నవరత్నాలు…పాదయాత్రలో ప్రజలకు, ఉద్యోగులకు, యువకులకు,రైతులకు ఇలా అందరికి న్యాయం చేస్తా అని గట్టి హామీ ఇవ్వడంతో వైసీపీలోకి వీపరీతంగా వలసలు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ టీడీపీ ఎమ్మెల్యే …
Read More »ఏపీలో కాంగ్రెస్ షాక్ న్యూస్..కిరణ్ కుమార్ రెడ్డి దెబ్బకు..వైసీపీలోకి రఘువీరారెడ్డి
ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విషయంలో కొత్త ప్రచారం ఊపందుకుంటోంది. ఈయన వైసీపీలోకి చేరనున్నారు అనేది తాజా ప్రచార సారాంశం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశాలు ఇప్పుడప్పుడే లేవని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పాగా వేయ్యాలని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిరణ్ కుమార్ రెడ్డిను సాదరంగా పార్టీలోకి …
Read More »శరత్పై కాల్పులు జరిపిన దుండగుడు..పోలీసుల కాల్పుల్లో హతం..!
అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన కాల్పుల్లో వరంగల్ స్టూడెంట్ శరత్ చనిపోయిన విషయం తెలిసిందే. స్థానిక రెస్టారెంట్లో క్యాషియర్గా పనిచేస్తున్న శరత్పై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు. కాగా.. ఈ ఘటనలో నిందితుడు తాజాగా పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు.శరత్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆచూకీని పోలీసులు నిన్న గుర్తించారు. నిందితుడు ఓ ఇంట్లో ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించి.. వెంటనే చుట్టుముట్టారు. నిందితుడిపై …
Read More »