పాశ్చాత్య సంస్కృతికి యువతీయువకులు బాగా అలవాటుపడిపోయారు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు . వైద్యవృత్తి చదువుతున్న కొంతమంది యువతీయువకులు నగరంలోని భవానీపురంలో ఓ హోటల్లో అశ్లీల నృత్యాలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో పట్టుబడిన తొలి ముజ్రా పార్టీగా పోలీసులు దీన్ని రిజిస్టర్ చేశారు. నిన్న రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి వరకు గట్టిగా కేకలు వేస్తూ ఎంజాయ్ చేశారు. హోటల్ నుంచి విపరీతమైన సౌండ్లు రావడంతో …
Read More »ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికినా ఎందుకు అరెస్ట్ చేయలేదు..!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం కర్నూల్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ, ప్రత్యేక హోదా తెస్తామన్న టీడీపీలు ఆంధ్రప్రదేశ్ని ఘోరంగా మోసం చేశాయని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తోంది ఒక్క వైసీపీ మాత్రమేనని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి చేసిన …
Read More »బుట్టా రేణుకను అక్కడికి ఎందుకు పిలిచారు..వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వాడ శివారు నుంచి 215వ రోజు పాదయాత్ర జరిగింది. జగన్ తో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రలో …
Read More »భారీగా తగ్గిన బంగారం ధరలు..ఏంతో మీకు తెలుసా..?
బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఐదున్నర నెలల కనిష్టానికి నేడు బంగారం ధరలు పడిపోయాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్, ఇదే సమయంలో స్థానిక ఆభరణదారుల నుంచి డిమాండ్ క్షీణించడం.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడానికి దోహదం చేశాయి. దీంతో 10 గ్రాముల బంగారం ధర నేడు బులియన్ మార్కెట్లో 250 రూపాయలు తగ్గి, రూ.30,800గా నమోదైంది. వెండి కూడా బంగారం బాటలోనే భారీగా తగ్గింది. కేజీ వెండి ధర 620 …
Read More »సింహాన్ని చూడలంటే అడవిలో చూడాలి…వైఎస్ జగన్ ని చూడలంటే
ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వాడ శివారు నుంచి 215వ రోజు పాదయాత్ర జరిగింది. ఆయనతో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రలో భాగంగా …
Read More »వైసీపీ పార్టీ గెలుపు కోసం కర్నూల్ జిల్లాలో కాటసాని ఏం చేస్తున్నాడో తెలుసా
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి అంశాన్ని రాజకీయంగా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి రాజకీయ పార్టీ పావులు కదుపుతుంది. రాష్ర్టంలో ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ మరింత పుంజుకుంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో అమలుకాని 600 అపద్దపు హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఎన్నో సార్లు మీడియా ముందు వైసీపీ నేతలు తెలిపారు. దీనికితోడు టీడీపీకి ఎలాంటి షరతుల్లేకుండా జనసేన అధినేత పవన్కల్యాణ్ …
Read More »ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటి..ఆత్మహత్య
తమిళనాట పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించిన యువ నటి ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళ్లో ‘వంశం’ లాంటి సక్సెస్ఫుల్ సీరియల్స్తో పాటు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించారు. ఈ రోజు (బుధవారం) వలసరవక్కాం లోని ఆమె ఇంటికి పనిమనిషి వచ్చే సరికి ప్రియాంక విగతజీవిగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రియాంక గత మూడు నెలలుగా భర్తకు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. కుటుంబ …
Read More »టాలీవుడ్ లో మరో బయోపిక్.. డైరెక్టర్ సంజనా రెడ్డి
టాలీవుడ్ లో ఆనాటి అలనాటి సావిత్రి జీవిత కథ ఆదారంగా తీసిన తొలి బయోపిక్ చిత్రం మహానటి సినిమా ఏంత ఘన విజయం సాధించిందో మనకు తేలిసిందే. తెలుగు ప్రేక్షకులను బాగా ఈ సినిమా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మరి కొన్ని బయోపిక్స్ రూపొందించడానికి టాలీవుడ్ నిర్మాతలు రంగం సిద్దం చేస్తున్నారు. తాజాగా ప్రకారం రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో రాజుగాడు అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంజనా రెడ్డి త్వరలో …
Read More »అనంతలో దారుణం .. పెళ్లికాని టీచర్ ఆత్మహత్య.. ఏం జరిగిందో తెలుసా
ఉపాధ్యాయిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం అనంతపురంలో జిల్లాలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెందిన గిరిజ అనే ఉపాధ్యాయురాలు తనుంటున్న గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తల్లిదండ్రులు విజయలక్ష్మి, క్రిష్ణయ్య, ఏఎస్ఐ రమణ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం సమీపంలోని ఆకుతోటపల్లికి చెందిన ఎ.గిరిజ (24) 2014 డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)గా ఎంపికైంది. అమరాపురం మండలం యర్రగుంటపల్లి ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ వచ్చింది. హేమావతి …
Read More »భార్యకు ఇష్టం లేకుండా బలవంతపు శృంగారం చేస్తే..హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
భార్యకు ఇష్టం లేకుండా బలవంతపు శృంగారానికి పాల్పడితే.. దానిని అత్యాచారంగా భావించవచ్చా? దేశవ్యాప్తంగా గత కొంత కాలం నుంచి విభిన్న వర్గాల మధ్య జరుగుతున్న చర్చ ఇది. ఈ నేపథ్యంలో మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)ను సమర్థిస్తూ..వ్యతిరేకిస్తూ దాఖలైన అభ్యర్థనల విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు.. ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అనగానే భార్య ఎల్లవేళల భర్తతో శారీరక సంబంధానికి సిద్ధంగా ఉంటుందని అర్థం కాదని, వివాహం వంటి …
Read More »