నటి శ్రీరెడ్డి వ్యభిచారం చేస్తున్నట్టు అంగీకరించిందని అందువల్ల ఆమెను వ్యభిచారం కేసులో అరెస్టు చేయాలంటూ తమిళ నటుడు వారాహి చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్యాస్టింగ్ కౌచ్ అంశంతో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. పలువురు టాలీవుడ్ నటీనటులపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.. ఇపుడు కోలీవుడ్పై దృష్టిసారించింది. కాస్టింగ్ కౌచ్ అంటూ ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్, సుందర్.సి నుంచి నటుడు రాఘవ లారెన్స్, శ్రీకాంత్(తెలుగులో శ్రీరామ్) …
Read More »చిత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. ఎమ్మెల్యే రోజా అరెస్ట్..144 సెక్షన్
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్ను పాటించాల్సిందిగా ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపునకు స్పందించిన పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే బంద్లో పాల్గొన్నాయి. వాహనాలు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో …
Read More »చెరుకులపాడు శ్రీదేవి అక్రమ అరెస్ట్.. పత్తికొండలో ఉద్రిక్తత..!
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్ను పాటించాల్సిందిగా ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపునకు స్పందించిన పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే బంద్లో పాల్గొన్నాయి. వాహనాలు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో …
Read More »అధిక బరువుతో బాధపడుతున్నవారు ఇలా చేయడమే ఉత్తమం..!
సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని రోజు నిర్ణీత సమయానికి తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం వంటి పనులతో ఎవరైనా అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. నేటి తరుణంలో అధిక బరువుతో బాధపడుతున్న చాలా మంది ఇలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తున్నారు. అయితే కొందరు మాత్రం పలు పొరపాట్లను చేస్తుండడం వల్ల బరువు తగ్గలేకపోతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొందరు అధిక బరువు త్వరగా తగ్గవచ్చు …
Read More »వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు
జర్నలిస్టులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హామీ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయనీ, కానీ వాటిలో ఇళ్ల నిర్మాణాలకు టీడీపీ ఎటువంటి ఆర్థిక సహాయం చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆరోపించింది. ఇప్పుడు కొత్తగా సొంత స్థలాలు ఉన్న జర్నలిస్టులకే ట్రిపుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని టీడీపీ ప్రభుత్వం జీవో …
Read More »“ఏరా… ఇక్కడే ఉంటే తంతా రేయ్” పరిటాల సునీత
అనంతపురంలోని బైపాస్ రోడ్డులో ఇటీవల ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్’ను తనిఖీ చేసేందుకు ఏపీ మంత్రి పరిటాల సునీత వేళ్లారు. అక్కడ ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ క్యాంటీన్ లో ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, ముడి సరుకులను ఆమె పరిశీలించారు. ఆహారం ఎలా ఉందని, అక్కడికి వచ్చిన వారిని అడిగారు. అదే క్యాంటీన్ లో ప్లేట్లు అందిస్తున్న ఓ బాలుడు ఆమె కంట పడటంతో, సునీత అతన్ని …
Read More »కర్నూల్ జిల్లాపై జగన్ చేసిన ప్రకటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు..!
ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కర్నూలు పరీక్షగా మారుతోందా. జగన్ అక్కడ చేయబోతున్న మాస్టర్ స్కెచ్ ఏంటీ. ఎందుకీ జిల్లాలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులను ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. పార్టీ ఫిరాయింపులతో ఇక్కడ వైసీపీ నష్టపోతుందా. జంప్ జిలానీలతో టీడీపీ బలపడుతుందా. ఏం జరుగుతోంది. వైసీపీ కి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఏంటి… ఫిరాయింపులు ఈ స్థాయిలో జరిగినా వైసీపీ అధినేత వైఎస్ …
Read More »Political Leader Jaya Prakash Narayana Exclusive Interview
Political Leader Jaya Prakash Narayana Exclusive Interview
Read More »కర్నూల్ జిల్లాలో ఒకేసారి 200 కుటుంబాలు వైసీపీలో చేరిక..!
దళితుల అభ్యున్నతికి కృషి చేసింది దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. ఆదివారం హొళగుంద ఎస్సీ కాలనీలో వైసీపీ కన్వీనర్ షఫివుల్లా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్కు చెందిన మృత్యుంజయ, లక్ష్మీనారాయణ. వెంకటేష్, కొమ్ము సాయిబేష్తో పాటు 200 కుటుంబాలు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే గుమ్మనూరు మాట్లాడుతూ వైఎస్ జగన్ కి రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండడంతో టీడీపీ …
Read More »టోల్ ప్లాజా వద్ద తెలుగు తమ్ముళ్ల వీరంగం..!
ఏపీలో తెలుగు తమ్ముళ్లు మరోసారి రెచ్చిపోయారు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ప్లాజా వద్ద తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. పోలవరం యాత్రకు వెళ్తున్న బస్సులను టోల్ ప్లాజా సిబ్బంది ఆపడంతో తెలుగు దేశం కార్యకర్తలకు కోపం వచ్చింది. అధికార పార్టీకి చెందిన బస్సులనే ఆపుతారా అంటూ టోల్ప్లాజా సిబ్బందిపై దాడి చేసి బండబూతులు తిట్టారు. టోల్బూతు అద్దాలు ధ్వంసం చేశారు. సిబ్బంది భయపడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన …
Read More »