కర్నూల్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని కోసిగి మండలంలోని అగసనూరు సమీపంలోని పొలాల్లో ఓ వ్యక్తిని హత్య చేసి బావిలో పడేసిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల సమాచారం మేరకు.. ఉదయం అగసనూరు గ్రామానికి చెందిన వడ్డే చిన్నకర్రెప్ప పొలానికి నీరు పెట్టేందుకు బావి వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో బావిలో వ్యక్తి మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. దీంతో చుట్టుపక్కల వారికి తెలపడంతో అందరూ కలిసి పోలీసులకు సమాచారం …
Read More »ఎమ్మెల్యే భారతి కొడుకు దారుణ హత్య..!
రైలు పట్టాలపై ఎమ్మెల్యే కుమారుడి మృతదేహం పట్నాలో కలకలం రేపింది. బిహార్ రాష్ట్రం పట్నా రైల్వేస్టేషన్ లో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహాన్ని రైల్వే అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా..అది జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి కుమారుడు దీపక్గా గుర్తించారు.ఘటనా స్థలానికి చేరుకున్నా ఎమ్మెల్యే భారతి, ఆమె కుటుంబ సభ్యులు భోరున విలపించారు. తమ కుమారుడిని ఎవరో హత్య చేశారని ఆరోపించారు. ముసల్లాపూర్లో ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీ …
Read More »వైఎస్ జగన్ 228వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 228వ రోజు శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చెందుర్తి క్రాస్ రోడ్ నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగన్ తో పాటు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగులు వేస్తున్నారు. చేబ్రోలు మీదుగా దుర్గాడ క్రాస్ వరకు ఈ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ …
Read More »దెబ్బకు చుట్టూ 10మంది పీఏలను పెట్టుకున్న ఉమ.. మైలవరంలో ఏం జరుగుతోంది.?
కృష్ణాజిల్లా మైలవరం.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోన్న నియోజకవర్గం.. కారణం ఇద్దరు బలమైన తలపడుతుండడంతో ఇరు పార్టీలూ పర్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార టిడిపి నుంచి రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసీపీనుంచి వసంత కృష్ణప్రసాద్ లు బరిలోకి దిగుతున్నారు. అయితే వసంత్ ను ఓడించడానికి ఉమ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించట్లేదు. తన ప్రత్యర్థి తన సామాజికవర్గానికే చెందిన వారు కావడం, గతంలో తమ పార్టీలో ఉన్న …
Read More »కాంగ్రెస్ లో ఉండి జగన్ మేలు కోరతారా.? వైసీపీలోకి వెళ్లిపోవచ్చుగా అంటూ గొణుగుతున్న కిరణ్..
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పటికే అంతంతమత్రంగా ఉంది.. రాష్ట్ర విభజనతో 2014నుంచిజరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జనాదరణకోల్పోయింది. అయితే మళ్లీ కాంగ్రెస్ కు జవసత్వాలు అందించాలని… ఆపార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్గాంధీ ప్రయత్నిస్తున్నారట.. ఈ క్రమంలో పార్టీలోని గ్రూపు తగాదాలు పెరిగిపోతున్నాయట..దీంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయట. కాంగ్రెస్లో సుధీర్ఘకాలంనుంచి ఉన్న రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు, ఇటీవలే తిరిగి కాంగ్రెస్లో చేరిన మాజీ సీఎంనల్లారి కిరణ్కుమార్రెడ్డిల మధ్య వర్గపోరు …
Read More »టీడీపీ నుండి వైసీపీలో చేరిక..!
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. అధికారంలో ఉండే టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. తాజాగా ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గొల్లప్రోలు మండలం తాటిపర్తి శివారు క్యాంపు కార్యాలయం వద్ద విజయవాడకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కో ఆర్డినేటర్ వెలంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకుడు సముద్రాల ప్రసాద్తో పాటు పలువురు వైఎస్ జగన్ …
Read More »రాజధానిలో కుమ్ముకున్న తెలుగుతమ్ముళ్లు.. తలలు పట్టుకుంటున్న పార్టీ పెద్దలు..!
కృష్ణాజిల్లా వీరులపాడు మండలం గోకరాజుపల్లి గ్రామంలో దారుణం జరిగింది. వీరులపాడులో తెలుగుతమ్ముళ్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. గతంలో జరిగిన వరుస వివాదాలే ఇందుకు కారణం.. పార్టీ అధికారంలో ఉండడంతో మండలంలో అధిపత్య పోరు కోసం ఒక వర్గం మరో వర్గంపై దాడికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాల మధ్య వివాదం పెరగడంతో మాటలు కాస్తా కొట్లాటకు దిగాయి. ఈ క్రమంలో పోపురి అనిల్ తో పాటు మరికొందరిపై కర్రలు, …
Read More »వాట్సాఫ్ లో మరో అద్భుతమైన ఫీచర్..!!
వాట్సాఫ్ తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇప్పటికే అనేక ఫీచర్స్ అందించిన వాట్సాఫ్ ..తాజాగా వాట్సాఫ్ లో గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకునే అవకాశాన్ని యూజర్లకు అందిస్తున్నది. ఈ ఫీచర్ గురించి వాట్సాఫ్ గతేడాది అక్టోబర్లోనే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా గత మూడు రోజులనుండి ఈ అద్భుతమైన ఫీచర్ ను వాట్సాఫ్ తన యూజర్లకు అందిస్తున్నది.అయితే వాట్సాఫ్ తాజాగా ప్రవేశపెట్టిన ఈ గ్రూప్ …
Read More »టీడీపీకి కంచుకోటగా ఉన్ననేత ..టీడీపీని వీడడం కోలుకోలేని దెబ్బ..!
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. అధికారంలో ఉండే టీడీపీ పార్టీ నుండే కాక అన్ని పార్టీలు నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా అత్యధికంగా టీడీపీ నుండి ఎక్కువగా వలసలు జరగడంతో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా తూర్పుగోదావరి గొల్లప్రోలు మండలంలోని వన్నెపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరారు. దీంతో గ్రామంలో టీడీపీకి పెద్ద దెబ్బే తగిలింది. గ్రామానికి …
Read More »హైదరాబాద్ లోని మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..!
మందు బాబులకు తెలంగాణ సర్కార్ శుభవార్త తెలిపింది.వారంలో రెండు రోజులు అంటే శుక్రవారం,శనివారం రాత్రి 1 గంటలవరకు బార్ల సమయాన్ని అదనంగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం అన్ని పని దినాలల్లో బార్లను ఉదయం 10 గంటల నుంచి …రాత్రి 12 గంటల వరకు …
Read More »