ఎంబీబీఎస్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేటకు చెందిన చోడవరపు ప్రకాష్కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తోంది. రెండవ కుమార్తె హిమజ (22) ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతోంది. ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరంలో సబ్జెక్టులు మిగిలిపోవడంతో సప్లిమెంటరీ రాసింది. పరీక్ష సరిగా రాయలేదని …
Read More »బీరు హెల్త్ డ్రింకా.? జవహర్ కు షాడోలున్నారా.? కొవ్వూరు ఎవరి కైవసం.?
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఆధ్యాత్మికంగా, రాజకీయంగా కొవ్వూరుకు ఎంతో గుర్తింపు ఉంది. గోదావరి నదీ ప్రవాహంతో ఆహ్లాదకరంగా ఉంటుందీ ప్రాంతం.. ఇక్కడి గోష్పాద క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. తెలుగుదేశం ఆవిర్భవించినప్పటినుంచీ ఇక్కడ ఏడుసార్లు ఎన్నికలు జరగగా.. ఆరుసార్లు టీడీపీనే గెలిచింది. 1999లో ఒక్కసారి కాంగ్రెస్ విజయం సాధించింది. నియోజకవర్గం ఏర్పడిననాటినుంచీ కాంగ్రెస్ నాలుగుసార్లు గెలిచింది. 2009నుంచీ కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ అయ్యింది. 2014లో అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం …
Read More »వైఎస్ జగన్ను ప్రేమించే ప్రతీ వ్యక్తికి నచ్చే విధంగా హీరో హరికృష్ణ ఓ ప్రత్యేక గీతం..!
జె ఎస్ ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పని చేసే నారాయణ’ ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్ట్ 24న రిలీజ్కి రెడీ అయ్యింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అభిమాని అయిన హీరో హరికృష్ణ జగన్ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ‘ఎదురు లేని …
Read More »ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా..మేము వ్యభిచారం మానేస్తున్నాం…రావోద్దండి
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతుందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని యాదగిరిగుట్టలో వెలుగు చూసిన సంఘటనలతో పోలీసు యాత్రంగం ముమ్మరంగా రాష్ట్రా వ్యాప్తంగా ఎక్కడ ఎక్కడ వ్యభిచారం జరుగుతుందో అన్నింటిపై దాడులు జరుపుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు సమీపంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై దాడి చేసి మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో వ్యభిచార గృహాలు నిర్వహించే మహిళలు కీలక …
Read More »వైఎస్ జగన్ 233వ రోజు పాదయాత్ర..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 233వ రోజు గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి మండలం డీజేపురం నైట్క్యాంపు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పారుపాక క్రాస్ మీదుగా డీజేపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జగన్ అక్కడే బస చేస్తారు. కాగా, వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ …
Read More »కౌశల్ ఆర్మి దెబ్బకు బిగ్ బాస్ నుండి ఈ వారం ఈ ఇద్దరు ఔట్
టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 2 లో రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోతుంది. కొంత మంది గ్రూపులు, ప్రేమాయణాలు, కక్ష్యలు, తిట్టుకోవడాలు ఇలా బిగ్ బాస్ హౌజ్ లో ప్రతిరోజు ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ఇక టాస్క్ ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..ఈ టాస్క్ లో గెలుపు కోసం ఒకరిపై ఒకరు పోటీగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌజ్ లో మొదటి నుంచి …
Read More »దారుణం..కదులుతున్న రైలులో మహిళపై యువకుడు అత్యాచారం
దేశంలోనే అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న మధ్యప్రదేశ్లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో 30 ఏళ్ల మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. జబల్పూర్ నగరంలోని మదన్ మహల్ రైల్వే స్టేషన్లో నిన్న రాత్రి ఓ మహిళ వింధ్యాచల్ ఎక్స్ప్రెస్ రైలులో ఖాళీగా ఉన్న సాధారణ కంపార్ట్మెంట్లోకి ఎక్కింది. అనంతరం ఆమె అందులోనే నిద్రించింది. ఆ సమయంలో ఆమె వద్దకు వచ్చిన ఓ …
Read More »ఈనెల 9న భారత్ బంద్కు పిలుపు..!
ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు రూలింగ్కు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఈనెల 9న భారత్ బంద్కు పిలుపు ఇచ్చాయి. సర్వోన్నత న్యాయస్ధానం మార్చి 20న ఇచ్చిన ఉత్తర్వులతో నీరుగార్చిన ఎస్సీ,ఎస్టీ చట్ట నిబంధనలను పునరుద్ధరించాలని అఖిల భారత అంబేడ్కర్ మహాసభ (ఏఐఏఎం) నేతృత్వంలో దళిత సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, దళితుల హక్కులను ప్రభుత్వం పరిరక్షిస్తుందని కేంద్ర సామాజిక న్యాయ మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేస్తూ …
Read More »గిడ్డి ఈశ్వరికి పోటిగా మరో వైసీపీ మహిళ నేత రెడీ.. చిత్తు చిత్తుగా ఓటమి ఖాయం…వైఎస్ జగన్
ఏపీలో వైసీపీని బలహీన పర్చడానికి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చే డబ్బు కోసం పార్టీ మారినందుకు ఎప్పుడైన గట్టి దెబ్బ తగులుతుందని వైసీపీ నేతలు చాల సార్లు అన్నారు. అరోజు వారు ఎందుకు అలా అన్నారో ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోని ఫిరాయింప్ ఎమ్మెల్యేలకు టీడీపీ పార్టీలో గట్టి దెబ్బ తుగులుతుంది. ఇప్పటికే బయట …
Read More »బిగ్బాస్ లో కౌశల్ తో పెట్టుకున్నపూజ..ఏం జరుగుతుందో..!
అనూహ్య పరిణామాలతో బిగ్బాస్2 అలా దూసుకెళ్తోంది. 50 రోజులు దాటిన ఈ కార్యక్రమం జనాల్లోకి బాగానే ఎక్కేసింది. సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల ఫ్యాన్స్ రచ్చ మరీ పెరిగిపోతోంది. చివరకు బిగ్బాస్ షో మొత్తం వన్ సైడ్గేమ్లా వచ్చేట్టు కనిపిస్తోంది. ఇంటి సభ్యులందరిలోకెల్లా డిఫరెంట్ యాటిట్యూడ్తో ఉండే కౌశల్కు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. కౌశల్కు సపోర్ట్గా లెక్కలేనన్ని పేజీలు క్రియేట్ అయ్యాయి. వీరంతా కలిసి గేమ్ను తమ చేతుల్లోకి …
Read More »