ఆంధ్రప్రదేశ్ లో మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరగనుందని…అదికూడా అతి త్వరలో…అంటే ఒక వారం రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రాంతాలు, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని తీవ్ర కసరత్తు చేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఎవరిని తీసేయాలి, ఎవరిని తీసుకోవాలి? అనేది ఫైనల్ చేశారని తెలుస్తుంది. ఎన్నికలకు ఇక మరెంతో సమయంలేదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు బీజేపీతో …
Read More »100 మంది స్నేహితులతో వైసీపీలో చేరిక..ఆ 100 మంది..ఒక్కొక్కరు 100 మందిని
ఏపీలో ప్రధాన ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. పాదయాత్ర మొదలు నుండి ఇప్పటి వరకు అన్ని నియోజక వర్గాల్లో వలసలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో వైసీపీ రోజు రోజుకూ మరింత బలపడి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేస్తున్నారని నియోజక వర్గం పార్టీ కోఆర్డినేటరు బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం మలికిపురంలో పార్టీ కార్యాలయం …
Read More »జగన్ పాదయాత్రలో మరోమైలురాయి..నేడు భారీ బహిరంగ సభ..!
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఏపీ ప్రతిపక్ష, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 234వ రోజు శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో మండలంలోని డీజేపురం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి తుని నియోజకవర్గంలో అడుగుపెట్టిన వైఎస్ జగన్కు అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది. ఆయన రాకతో నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కొత్త వేలంపేట, సీతయ్యపేట, లోవకొత్తూరు, తాల్లూరు జంక్షన్, జగన్నాథగిరి మీదుగా తుని వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ …
Read More »కేఈ కుటుంబ రాజకీయ చరిత్ర ముగిసినట్టేనా.? నారాయణ రెడ్డి హత్యోదంతంతో వైసీపీ రగిలిపోతోందా.?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఫ్యామీలీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందా…ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ మహిళ నేత భారీ మెజార్టీతో గెలుస్తుందా…లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే. కర్నూలు జిల్లా, డోన్ సమీపంలోని కంబాలపాడుకు చెందిన కృష్ణమూర్తి బీసీ వర్గమమయిన ఈడిగ కులానికి చెందిన నాయకుడు. రెడ్ల రాజకీయాధిపత్యం కొనసాగుతున్న రాయలసీమలో నాయకుడిగా ఎదిగిన ఏకైక బీసీ నేత కేఈ కృష్ణమూర్తియే. కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో కోట్ల …
Read More »టీడీపీ ఎమ్మెల్యే స్మగ్లర్లకే డాన్ …భార్యను బెదిరించి ఏం చేశాడో తెలుసా
గుంటూరు జిల్లా వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారని, ఆయన స్మగ్లర్లకే డాన్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. హత్యా రాజకీయాలు, శవరాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదేనని మండిపడ్డారు. వ్యాపారంలో సొంత భాగస్వామిని హత్య చేయించిన వ్యక్తి ఆంజనేయులు అని అన్నారు. భాగస్వామి భార్యను బెదిరించి.. వారి ఆస్తులన్నీ బలవంతంగా ఆంనేయులు లాక్కున్నారని అన్నారు. ఆంజనేయులు వేలకోట్ల రూపాయలు …
Read More »బ్రేకింగ్ న్యూస్.. వ్యభిచారంలో రెడ్ హ్యండెడ్ గా చిక్కిన ముగ్గురు ఎమ్మెల్యేలు..!
దేశంలో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. ప్రతి రోజు పోలీసుల జరిపే దాడుల్లో ఖచ్చితంగా విటలు పట్టుబడుతున్నారు. అయితే ఈ వ్యబిచారంలో వ్యాపారస్తులు..సినిమా వాళ్లు, సామన్య ప్రజలు పట్టుబడడం తెలిసిందే. కాని తాజాగా వ్యభిచార రాకెట్ బాగోతంలో సాక్షాత్తూ ముగ్గురు శాసనసభ్యుల పాత్ర ఉందని తేలిన ఘటన అసోం రాష్ట్రంలోని సిల్చార్ పట్టణంలో సంచలనం రేపింది. సిల్చార్ పట్టణంలోని మేహర్ పూర్ ప్రాంతంలోని విహార్ లైన్ లో గుట్టుగా …
Read More »సోషల్ మీడియాలో వైసీపీ టాప్.. మేధావులు, తటస్తులు, విద్యావంతులు ఏం చేస్తున్నారో తెలుసా.?
ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.. ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలన్నీ అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన వెంటనే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోజు నుంచీ ప్రభుత్వ సభలను సైతం తన పార్టీ ప్రచార సభలుగా నిర్వహిస్తున్నారు. జగన్ కూడా ఎలాగే పాదయాత్ర ద్వారా ప్రచారానికి తెరతీశారు. పవన్ కూడా అక్కడక్కడ సమావేశాలు, పర్యటనలతో బిజీ అయ్యారు. ఇక కాంగ్రెస్ …
Read More »నారా లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే అనిల్కుమార్ నిప్పులు..!
2019లో వైఎస్ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని నెల్లూరు నగర వైసీపీ ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్పై నిప్పులు చెరిగారు. ‘లోకేష్లాంటి వారి మాటలు వినాల్సి రావడం మన ఖర్మ. లోకేష్ నీ కుటుంబ చరిత్ర గురించి ఒక్కసారి తెలుసుకో. వెన్నుపోటు తప్పా ముందుండి పోరాడిన …
Read More »టీడీపీ నేతలు దద్దమ్మలు, హోదా సాధించే మగాడు జగనొక్కడే..!
చంద్రబాబు రాష్ట్ర చరిత్రలో హీనుడిగా మిగిలిపోతాడని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. హోదా సాధనకోసం జగన్ తన ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని ప్రకటిస్తే టీడీపీ నేతలు అవహేళన చేశారన్నానరు. గుంటూరు వంచనపై గర్జన దీక్షలో జోగి మాట్లాడుతూ పదవి కోసం ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత మామను చెప్పులతో కొట్టించిన చంద్రబాబు వెన్నుపోటు దారుడిగా మిగిలిపోతే, హోదాకోసం పదవులను వదిలేసుకున్న వైసీపీ ఎంపీలు పంచపాండవులని, వీరికి చంద్రబాబుకు …
Read More »ఆ విషయంలో కేసీఆర్ ని చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి.. వంచనపై గర్జనలో ఎమ్మెల్యే ఆర్కే..!
ముఖ్యమంత్రి చంద్రబాబు లక్షల కోట్ల దోపిడీని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు గమనించారనే ఆయన యూటర్న్ తీసుకున్నారని వైయస్ఆర్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. వంచనపై గర్జన కార్యక్రమంలో ఆర్కే మాట్లాడుతూ నాడు ప్రత్యేక తెలంగాణ సాధనకు పోరాటం చేసిన వారిపై పెట్టిన కేసులను కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఎత్తివేశారని, చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా సంజీవినా అంటూ హేళనగా మాట్లాడి, తన లక్షల కోట్ల అవినీతి నుంచి …
Read More »