నేను ప్రజలకోసం ఎదురు తిరుగుతా.. జనంకోసం జైలుకెళతా.. ప్రజల పక్షాన నిలబడడానికి అధికారం అక్కర్లేదు. ముఖ్యమంత్రి కావాలంటే అధికార అనుభవంకావాలి. కేంద్రానికి ఎదురు తిరిగితే సమస్యలు సృష్టిస్తారని ఎవరో చెబుతున్నారు. నాకు భయం లేదు.. ధైర్యం మాత్రమే ఉంది. దెబ్బతిన్నవారు ఎదురు తిరిగితే ఎలా ఉంటారో తెలుసుకోవాలి. గతంలో ఎన్నికల ప్రచారం విశాఖ ఎంపి హరిబాబు, అనకాపల్లి నుండి అవంతీ శ్రీనివాస్ను గెలిపించాలని నేనే.. డిసిఎను ప్రైవేట్పరం చేస్తానంటే అంగీకరించను. …
Read More »తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. తిరుమలలో మహాసంప్రోక్షణ దృష్ట్యా దర్శనానికి భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతి ఇస్తున్నారు. సర్వదర్శనం మినహా అన్ని రకాల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
Read More »ఏపీలో పెరుగుతున్న జగన్ హావా..వైసీపీలోకి మాజీ కేంద్రమంత్రి..!
వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ 2019 ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహాలు రచయిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయా పార్టీలకు చెందిన బలమైన నేతల్ని తనవైపు తిప్పుకునేందుకు పాదయాత్రను ఎంచుకున్నాడు. ఇందులో బాగాంగనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి దంపతులు త్వరలో వైసీపీలో చేరబోతున్నారని సమచారం. ఈమేరకు పనబాక లక్ష్మి ప్రకటించినట్టు ప్రచారం జరుగుతుంది. గుంటూరు, …
Read More »విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధినేత, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 237వ రోజు మంగళవారం విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జగన్ కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా కాకరపల్లి నుంచి ఈరోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. వైఎస్ జగన్ వెంట నడిచేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా …
Read More »జగన్ స్కెచ్..నాడు జేసీ దివాకర్ రెడ్డి…నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయలకు గుడ్ బై
ఏపీలో 2019ఎన్నికలు దగ్గరకు రానే వచ్చాయి కానీ చంద్రబాబు మాత్రం సీనియర్ టీడీపీ నాయకుల గురించి ఉలుకు పలుకు లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీంతో వారు టీడీపీలో ఉంటే తమకు ఎదుగుదల ఉండదని భావించి, ఫ్యూచర్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయుడు వారికి షాక్ ఇవ్వక ముందే వారు టీడీపీకి గుబై చెప్పి చంద్రబాబును షాక్ కు గురిచేస్తున్నారు .ముందుగా అనంతపురం జిల్లా నుండి మొదలైయినట్లు తెలుస్తుంది. జిల్లాకు చెందిన …
Read More »వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..సవాల్
తుని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సవాల్ చేశారు. తునిలో అధికారంలో టీడీపీ పార్టీ అభివృద్ది చేపట్టిందని రుజువు చేస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. నాలుగేళ్లలో తుని పట్టణానికి ప్రభుత్వం చేసిందేమి లేదని ఆమర విమర్శించారు. తుని అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కనీసం రూ. 5కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. ఇప్పటి వరకూ కోట నందురు మండలం …
Read More »అరవింద సమేత పోస్టర్ రిలీజ్.. ఎన్టీఆర్ రాజసం
భారీ అంచనాల నడుమ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం అరవింద సమేత. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతోన్న ఈ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరవింద సమేతకు లీకుల బాధలు ఎక్కువయ్యాయి. అయినా సరే చిత్ర బృందం మాత్రం షూటింగ్ను నిర్విరామంగా షూటింగ్ను చేస్తోంది. ఆగస్టు 15కు టీజర్ను రిలీజ్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు …
Read More »టీడీపీ కంచుకోట కూలగొడతా..చెరుకులపాడు నారయణ రెడ్డి భార్య..!
ఏపీ సీఎం చంద్రబాబును ఇంటికి పంపించడమే గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏపీ మొత్తం జిల్లాలో.. గ్రామాల్లో వైసీపీ నేతలు గడపగడపకు తిరిగి వారి సమస్యలు తెలుసుకొని తగిన న్యాయం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అయితే గడపగడపకు వైసీపీ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన చెరుకులపాడు నారాయాణ రెడ్డి కర్నూలు జిల్లావ్యాప్తంగా వైసీపీ తరపున బలమైన నాయకుడిగా ఎదుగుతుండటం చూసి ఆయనను రాజకీయంగా …
Read More »ఫైలెట్ తో పెళ్లికి రెడి అయిన..నటి స్వాతి
ప్రముఖ నటి స్వాతి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. కొంతకాలంగా స్వాతి.. వికాస్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు వైపు కుటుంబాలు పచ్చజెండా ఊపడంతో త్వరలో వివాహ బంధంతో ఒకటికానున్నారు. ఆగస్ట్ 30న హైదరాబాద్లో రాత్రి 7.30 గంటల సమయంలో వివాహ వేడుక జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సెప్టెంబర్ 2న కొచ్చిలో వివాహ విందును ఏర్పాటు చేయబోతున్నారట.వికాస్ మలేసియన్ ఎయిర్లైన్స్ లో పైలట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. …
Read More »వైఎస్ జగన్ 236వ రోజు పాదయాత్ర ..!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 236వ రోజు సోమవారం తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని డి. పోలవరం నుంచి ప్రారంభమైంది. పాదయీత్రలో జగన్ తో పాటు నడిచేందుకు వేలాది మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి అడుగులో అడుగు వేస్తున్నారు. తాటిపాక, బిళ్లనందూరు క్రాస్, బొడ్డువరం క్రాస్, జగన్నాథపురం, కోటనందూరు మీదుగా కాకరాపల్లి వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ …
Read More »