ఈ నెల 20న తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీబీఎన్ ఆర్మీ పేరిట జరిగే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను నగర ట్రాఫిక్ ఏసీపీ ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్న నిబంధనలు ఉన్నా.. బాధ్యత గల పోలీసు అధికారినన్న ఆలోచన కూడా లేకుండా రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడం వివాదంగా మారుతోంది. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యక్రమంలో పాల్గొని పోస్టర్ ఆవిష్కరించడం ఉద్యోగుల సర్వీస్ రూల్స్కు …
Read More »రైలు కింద పడి దుర్మరణం..ఏం జరిగింది..!
బరంపురం జిల్లా కేంద్రంలోని చత్రపూర్ రైల్వేస్టేషన్లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళా వైద్యురాలు శుక్రవారం మృతి చెందింది. రైల్వే పోలీసుల సమాచారంతో విషయం తెలుసుకున్న జీఆర్పీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వైద్యురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. మహిళ మృతిపై పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నప్పటికీ, ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం …
Read More »22వ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్….!!!
పాకిస్తాన్కు కొత్త ప్రధాని నేడు ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్తాన్ 22వ ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ నూతన ప్రధానమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు, మాజీ ఇండియన్ క్రికెటర్ సిక్ష్క్షెర్ల వీరుడు నవజోత్ సింగ్ సిద్ధూతో పాటుగా కొంతమంది స్నేహితులు మాత్రమే హజారయ్యారు.జూలై 25న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ …
Read More »ఈ వారం బిగ్బాస్ లో ఎలిమినేట్ దీప్తి సునైనానే..ఇదిగో
బిగ్బాస్ 2 లో ప్రతీ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో ముందే తెలిసిపోతోంది. ఇప్పటి వరకూ వచ్చిన అన్నీ నిజమేనని తేలిపోయింది. ఇక ఈ వారం లీక్ కూడా 100శాతం కరెక్ట్ అవుతుందనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎలిమినేషన్ లిస్టులో పదవ వారంలో బిగ్బాస్ను వదిలి వెళ్లే వారి జాబితాలో గీతా మాధూరి, రోల్ రైడా, దీప్తి సునైనా, పూజా రాంచంద్రన్, శ్యామల, నూతన్ నాయుడు ఉన్నారు. వీరిలో నుంచి ఎవరు బయటకు …
Read More »సర్వే ఫలితాల్లో కొన్ని జిల్లాల్లో విచిత్ర ఫలితాలు.. విస్తుపోతున్న సీనియర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కొద్ది మాసాల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికలను అన్నిపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార కుర్చీ కోసం టీడీపీ-వైసీపీ-మధ్య ఉత్కంఠ పోరు నెలకొంది. ఇక, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ జనసేనలు కూడా తమ ప్రభావం చూపేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఆయా పార్టీల అధ్యక్షులు ప్రజలలో ఉంటూ హామీలు ఇస్తూ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ముందుగా వైసీపీ అధినేత జగన్ ప్రజా …
Read More »ఆసియా క్రీడల ప్రారంభోత్సవం…..!!
మరికొన్ని గంటల్లో ఏషియన్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఇండోనేషియా రాజధాని ఐన జకార్తాలోని జీబీకే స్టేడియంలో 18వ ఏషియన్ గేమ్స్ ప్రారంభ వేడుకలు గనంగా జరగనున్నాయి. 11,000 మంది అథ్లెట్లు, 5,000 మంది అధికారులు హాజరయ్యే ఈ ఇ గేమ్స్ కి జకార్తా, పాలెంబాగ్ ఆతిథ్యమిస్తున్నాయి. ఈ క్రీడలకుగాను ఇండోనేషియా ‘ఎనర్జీ అఫ్ ఆసియా’స్లోగన్ పెట్టింది. గురువారమే మన భారత అథ్లెట్లు త్రివర్ణ పతాకం ఎగరేశారు. మాజీ ప్రధాని వాజపేయి …
Read More »ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ సంచలన వాఖ్యలు
గత ఎన్నికలకు, ఇప్పటికీ తేడాను ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వివరించారు . వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని వైఎస్ జగన్ దీమా వ్యక్తం చేశారు. . ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు. 2014 ఎన్నికల్లోలో చంద్రబాబు నాయుడుకు సంబందించి ప్రబుత్వ వ్యతిరేకత( యాంటి ఎస్టాబ్లిష్ మెంట్ ) లేదని, కాని ఇప్పుడు ఆయన ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర …
Read More »ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ ఆడడానికి సిద్ధం..గెలుపుపై భారత్ కన్ను
ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా నేటి నుండి ఇంగ్లాండ్ తో భారత్ మూడో టెస్ట్ ఆడడానికి సిద్ధంకాన్నుంది. ఇపట్టికే ఈ సిరీస్ లో 2-౦ తో వెనకబడి ఉన్న టీం ఇండియా,సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచాలి అంటే ఈ మ్యాచ్ కచ్చితంగా నెగ్గాల్సిఉంటాది. భారత్ జట్టు బ్యాటింగ్ లో వైఫల్యం,బౌలర్స్ కూడా అంతంత మాత్రమే రాణించడంతో మొదట రెండు టెస్ట్ మ్యాచ్ లు దారుణంగా ఓడిపోయారు.ఇకనైన ఆ తప్పులు …
Read More »చంద్రబాబు నాయుడు అలోచనను ముందే పసి గట్టిన వైఎస్ జగన్
ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వైఫల్యాలను ఎవరో ఒకరి మీద నెట్టాలని ఆలోచించి,బీజేపీ అయితే ఉపయోగపడవచ్చని భావించి ,బీజేపీతో బందం తంచుకున్నారని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఒక పత్రిక జగన్ ను చంద్రబాబు ఎందుకు బిజెపితో బందం తెంచుకున్నారని ప్రశ్నించింగా జగన్ సమాదానం ఇచ్చారు.తన వైఫల్యాలకు ఎవరో ఒకరిని బాద్యుడిని చేయాలని భావించి ఆ పని చేశారని అన్నారు.నిజానికి 2016 జనవరిలో చంద్రబాబు నాయుడు …
Read More »శ్రీశైలంలో నాలుగు గేట్ల ఎత్తివేత..భారీగా వరద నీరు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు శ్రీశైలం నాలుగు గేట్లను శనివారం ఉదయం ఎత్తివేశారు మరికొన్ని గంటల పాటు ఇదే వరద కొనసాగితే ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారుల తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం 880 అడుగులకు మించడంతో ఈ రోజు ఉదయం నాలుగు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం …
Read More »