Home / siva (page 247)

siva

తూగో జిల్లాల్లో పెల్లుబికిన యువత ఆగ్రహం.. సోషల్ మీడియాలో వార్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున వికాస వారి జాబ్ మేళ నిరుద్యోగులకు శాపంగా మారింది.ఈ వికాస టీం గడిచిన 8నెలలుగా జిల్లా లోని పిఠాపురం, కాకినాడ, జగ్గంపేట, రాజమహేంద్రవరం, పటవల, అమలాపురం,అనపర్తి నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేల అద్వర్యంలో జాబ్ మేళ లు నిర్వహించారు. ఐతే ఇందులో కొంతమంది సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది..కానీ ఇప్పటికి జాయినింగ్ లెటర్స్ రాని పరిస్థితి ఏర్పడింది. జాబ్ మేళ కి వచ్చిన …

Read More »

నాతో పడుకుని కామ కోర్కెలు తీర్చుకున్నవారందరి వీడియోలు .. బహిర్గతం

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాడుతూ..ఏ విధంగా …ఎలా ఉంటాయో చెప్పి తెలుగు సినీ ప్ర‌పంచంలో క‌ల‌క‌లం రేపిన వ‌ర్త‌మాన న‌టి శ్రీరెడ్డి. వెండితెర వెనుక జ‌రిగే చీక‌టి భాగోతాల చిట్టాలు చాలానే విప్పి ఒక సంచలనం రేపింది . తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళా ఆర్టిస్టులు, చిన్న చిన్న హీరోయిన్ల‌లు విప‌రీతంగా వాడుకుంటున్నార‌ని.. అనేక సంద‌ర్భాల్లో హీరోలు, డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లే కాకుండా రాజ‌కీయ నాయ‌కుల ద‌గ్గ‌ర కూడా …

Read More »

ఊపందుకుంటున్న చేరికలు..టీడీపీ గుండెల్లో రైళ్లు.. వైఎస్ వర్ధంతి రోజునా.? జగన్ పాదయాత్ర ‌శ్రీకాకుళం చేరిన రోజునా.? 

కొండ్రు మురళీ మోహన్.. ఈయన ఓ మాజీమంత్రి. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన నేత. రాష్ట్ర విభజన నేపథ్యంలో డోలాయమాన స్థితిలో పడిపోయిన చాలామందిలో కాంగ్రెస్ లీడర్లలో ఈయన కూడా ఒకరు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండ్రుమురళి యువకుడు, విద్యావంతుడు, దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన నియోజకవర్గాన్నీ చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేసారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి …

Read More »

చంద్రబాబుకు ఐదు పెళ్లిళ్లు..ఆరో పెళ్లికి సిధ్దం..జగన్ సంచలన వాఖ్యలు

కేరళ రాష్ట్రంలో వరదల వల్ల తుఫానుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడ ప్రజలకు కోటి రూపాయలు ఏపీలో ప్రస్తుతం ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ పార్టీ తరపున విరాళం ప్రకటించి తనలో ఉన్న మానవత్వాన్ని మరొకసారి చాటిచెప్పారు పార్టీ అధినేత వైఎస్ జగన్. వైఎస్ జగన్ ప్రస్తుతం విశాఖపట్టణం జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్నారు . ఈ క్రమంలో విశాఖపట్టణం జిల్లాలో జరిగిన బహిరంగసభలో జగన్ …

Read More »

చరిత్రలోనే మొదటి సారి….ఎవ్వరికి జరగలేదు… హాద్దులు లేవు…జగన్ అంటే మరీ ఇంత వీరాభిమానమా?

ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. నేటికి ఈ పాదయాత్ర 242వ రోజుకు చేరింది. ఈ పాదయాత్రలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండటం ప్రజల ఖర్మ అని, ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా ఆయన రంగులు మారుస్తారని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పాలనలోని …

Read More »

గుంటూరునుంచి సచివాలయానికి తెగిపోయిన రాకపోకలు.. భయాందోళనలో రాజధాని ప్రజలు

ఏపీ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు ప్రధాన కాల్వలు పొంగుతున్నాయి. ఏపీ రాజధాని ప్రాంతం మొత్తం పూర్తిగా మునిగిపోయింది. కృష్ణాజిల్లా నందిగామ మండలం చందాపురం నల్లవాగు బ్రిడ్జి మీదకు వర్షపునీరు చేరింది. దీంతో నందిగామ, చందర్లపాడు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కంచికచర్ల మండలం కీసర దగ్గర మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పంటపొలాలు పూర్తిగా నీట మునిగాయి. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. …

Read More »

ఓ ఇంట్లో చిక్కకుపోయిన 26మంది..అదే ఇంటిపై హెలికాప్టర్‌తో..

భారతీయ నావికాదళం చూపిన ధైర్యం 26మంది ప్రాణాలను కాపాడింది. వారు సెకను ఆలస్యం చేసినా అందరి ప్రాణాలూ గాలిలో కలిసిపోయేవి. చాలకుడిలోని ఓ ఇంట్లో చిక్కకుపోయిన 26మందిని నాటకీయ పరిణామాల మధ్య నావికాదళం కాపాడింది. బోట్లు వెళ్లలేని ఆ ప్రాంతానికి నావికాదళం సీకింగ్‌ 42బీ హెలికాప్టర్‌తో వెళ్లింది. అయితే, చుట్టూ నీరు ఉండటంతో హెలికాప్టర్‌ను ఎక్కడ దించాలో పైలెట్‌కు అర్థం కాలేదు. కానీ, ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి …

Read More »

జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుందో తేల్చిన టీడీపీ ఎంపీ నాని.. కారణాలు కూడా..!

జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ కంటే ఆయన అన్న, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ఎన్నోరెట్లు బలవంతుడని తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు కనీసం ఒక్కసీటైనా వస్తుందో రాదో తనకు అనుమానమేనన్నారు. చిరంజీవిపై ఎలాంటి వివాదాలు లేవని, కానీ పవన్ కళ్యాణ్ వివాదాల చుట్టే తిరుగుతున్నారని నాని అన్నారు. ఎంతో గొప్ప …

Read More »

రాజకీయాల్లోకి గంభీర్..!

మరో క్రికెటర్‌ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు . భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పేలవ ఫామ్‌ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ గత రెండేళ్లుగా టీమిండియాకి దూరంగా ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తునాడని సమచారం హల్ చల్ చేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఈ …

Read More »

అలా చేయకపోతే గోవానే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇదే దుస్థితి.. ఇకనైనా మేల్కొందాం..!

పర్యావరణపరంగా సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎక్కడైనా కేరళ తరహా ప్రకృతి ప్రకోపానికి గురవుతుందని ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్‌ గాడ్గిల్‌ హెచ్చరించారు. ప్రస్తుతం గోవా కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉందని హెచ్చరించారు. గత కొన్ని సంవత్సరాల క్రితం పశ్చిమ కనుమలపై గాడ్గిల్‌ నేతృత్వంలో చేపట్టిన సర్వేగలోని అంశాల ఆధారంగా గోవాపై విస్తృతంగా చర్చ జరిగింది. పశ్చిమ కనుమలను ఆనుకుని ఉన్న ప్రాంతాలపై సమస్యలు ఉత్పన్నమవుతాయి. కేరళలలాగా అత్యంత ఎగువన పశ్చిమ కనుమలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat